ఈ మధ్య కొన్ని సినిమాలు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండానే సైలెంట్ గా ఓటీటీలోకి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు వారాల గ్యాప్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా కామెడీ మూవీగా వచ్చింది. అందరిని బాగానే ఆకట్టుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఈనెల 28 న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.. తమిళంతో పాటుగా తెలుగులో…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వచ్చిన రీసెంట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్ ‘.. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు వచ్చిన సినిమా మాత్రం యావరేజ్ టాక్ ను అందుకుంది. విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. సినిమా…
తెలుగు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 125 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కన్నా ఎక్కువ క్రేజ్…
థ్రిల్లర్ మూవీస్ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా విడుదలవుతు మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. తాజాగా ఇప్పుడు మరో సినిమా ఓటీటిలోకి రాబోతుంది.. వైభవ్, నందితా శ్వేత జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ తమిళంలో రణం అరమ్ థవరేల్ పేరుతో ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే మంచి కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఇప్పుడు ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.. ఈ…
హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. గత నెల చివరిలో విడుదలైంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు.. భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. 100 కోట్ల గ్రాస్ ను రాబట్టి సరికొత్త రికార్డును బ్రేక్ చేసింది.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి కూడా రాబోతుంది..…
కామెడీ మూవీస్ వరుసగా విడుదల అవుతున్నాయి.. అందులో కొన్ని సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ఇక థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీలోకి విడుదలయ్యే సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి.. ప్రియమణి భామకలాపం తర్వాత నిర్మాతలు బీ బాపినీడు, సుధీర్ ఈదర కలిసి వీరాంజనేయులు విహారయాత్ర పేరుతో కామెడీ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ సినిమాతో సుధీర్ పుల్లట్ల దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.. వీరాంజనేయులు విహారయాత్ర సినిమాలో ప్రముఖ కమెడీయన్ బ్రహ్మనందంతో పాటుగా…
థియేటర్లలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమాలు నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో హారర్ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ హారర్ మూవీ సైతాన్.. డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి టాక్ ను అందుకుంది.. సినిమా మొత్తం ఉత్కంఠభరితమైన సీన్స్…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్ ‘.. గతంలో వచ్చిన గీతాగోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకున్నారు.. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా జనాలను బాగానే అలరించింది.. ఇక ఈ సినిమా…
తెలంగాణా చరిత్రను తెలిపే ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఇటీవల తెలంగాణ చరిత్ర గురించి వచ్చిన సినిమా సూపర్ హిట్ అయ్యాయి.. రీసెంట్ గా వచ్చిన సూపర్ హిట్ మూవీ రజకార్.. హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, తమిళ్…
ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్నాయి.. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.. జయంరవి, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సైరన్.. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో జయంరవి ఖైదీగా కనిపించగా, కీర్తిసురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.. అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ రోల్…