టాలీవుడ్ ముద్దుగుమ్మ ఆదా శర్మ గురించి అందరికి తెలుసు.. గతంలో వచ్చిన సినిమాలు అమ్మడుకు అంతగా పేరును తీసుకురాలేదు.. గత ఏడాది వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.. ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకుంది.. విడుదలయ్యాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది.. అదే తరహాలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ ‘ సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది…
కొన్ని క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నేరుగా ఓటీటీలో విడుదక అవుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇక్కడ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఎస్. ఐ. టి. మూవీలోకి వచ్చేస్తుంది.. అరవింద్ కృష్ణ , రజత్ రాఘవ్ హీరోలుగా నటించిన మూవీ ఓటీటీ లోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.. ఈ సినిమా మే 10 న ఓటీటీలోకి రాబోతుంది.. రిలీజ్ డేట్ను జీ5 ఓటీటీ అఫీషియల్గా అనౌన్స్చేసింది.…
ఈ ఏడాది తెలుగు సినిమాల కన్నా మలయాళ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ ఒకటి. మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.. తాజాగా ‘గోట్ లైఫ్’ సినిమా కూడా అదే లిస్ట్ లోకి చేరింది..…
ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ సినిమాలు సైతం నెలలోపే ఓటీటీలో సందడి చేయబోతున్నాయి.. ఇటీవల థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న సినిమా సైతాన్..డైరెక్టర్ వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమిళ స్టార్స్ జ్యోతిక, మాధవన్ ప్రత్యేక పాత్రల్లో నటించారు.. ఈ సినిమా మార్చి 8న విడుదలై మంచి టాక్ ను అందుకుంది.. అదే జోష్ లో ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది.. అయితే తాజాగా ఓటీటీలోకి రావడానికి ఆలస్యం అవుతుందని…
దీపక్ సరోజ్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సిద్ధార్థ్ రాయ్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. సాంగ్స్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.. యశస్వి డైరెక్ట్ చేసిన ఈ…
ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో కన్నా ఓటీటీలోని మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి.. వేరే భాషల్లో మూవీస్ అయితే డబ్ అవ్వగానే నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా ఓ తమిళ్ యాక్షన్ మూవీ కూడా తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీ లోకి వచ్చేసింది.. అసుర గురు అదే పేరుతో తెలుగులోకి డబ్ అవుతోంది.. తెలుగులో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. మే 3 నుంచి తెలుగులో అసుర గురు తెలుగు వెర్షన్…
తమిళ స్టార్ హీరో విజయ్ అంటోని బిచ్చగాడు సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. రీసెంట్ గా లవ్ గురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉండటంతో మంచి అంచనాలతో ఈ చిత్రం వచ్చింది. అయితే, థియేటర్లలో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.. దాంతో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది..ఈ చిత్రం…
ఈ మధ్య రిలీజ్ అవుతున్న మలయాళ సినిమాలు సూపర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. ప్రేమలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా, మొన్న వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అదే విధంగా నిన్న రిలీజ్ అయిన ఆవేశం సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా మంచి హిట్ ను అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద…
ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలల్లో ఎక్కువగా హార్రర్ సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్గా భూతద్ధం భాస్కర్ నారాయణ, హారర్ మూవీ తంత్ర, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సినిమాగా భీమా, క్రైమ్ థ్రిల్లర్గా సైరన్ లాంటి సినిమా మంచి టాక్ ను అందుకున్నాయి. అలాగే రొమాంటిక్ సినిమాలు కూడా ఎక్కువగా హిట్ అవుతున్నాయి… తాజాగా మరో హార్రర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.. హాలీవుడ్ వెబ్ సిరీస్ లకు…
హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నఈ అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేసుకుంటూ వస్తుంది.. ఇటీవల నటించిన భారీ యాక్షన్ మూవీ యోధ.. థియేటర్లలో రిలీజ్ అయి నలభై రోజులు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది..శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. సరికొత్తగా వచ్చిన ఈ కథ ప్రేక్షకులను అలరించలేక పోయింది… దాంతో…