Netumbo Nandi Ndaithwa: ఆఫ్రికా దేశలలో ఒకటైన నమీబియా దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలైంది. గతంలో దేశ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన నెటుంబో నంది-న్డైత్వా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె స్వాపో పార్టీకి చెందింది. నివేదికల ప్రకారం అధికారిక ఫలితాలు మంగళవారం (డిసెంబర్ 3) నాడు వెలుబడ్డాయి. దీని ప్రకారం స్వాపో పార్టీకి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్య అధ్యక్షుడిగా మారడానికి అవసరమైన 50 శాతం ఓట్లకు మించి ఉంది.…
Israel- Hezbollah: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య లెబనాన్లో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఆగిపోనుంది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ భద్రతా మంత్రివర్గం ఆమోదించడంతో లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోతాయి. దీని కారణంగా లెబనాన్లో యుద్ధాన్ని ముగించడానికి మార్గం సుగమం చేయబడింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య జరిగిన యుద్ధంలో లెబనాన్లో సుమారు 3,800 మంది మరణించగా, 16 వేలకు మందికి పైగా గాయపడ్డారు. Also Read: Nikhil Movie: 20 రోజులకే.. ఓటీటీలోకి వచ్చేసిన…
Gun Firing In Bar: మెక్సికోలోని ఆగ్నేయ ప్రాంతంలో గుర్తు తెలియనివారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 6 మంది మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. హింసాత్మక సంఘటనలతో పోరాడుతున్న తీరప్రాంత ప్రావిన్స్ టబాస్కోలో ఈ కాల్పులు జరిగాయి. విల్లాహెర్మోసాలో కాల్పులు జరిగాయని పబ్లిక్ సెక్యూరిటీ సెక్రటరీ సోషల్ మీడియా పోస్ట్లో తెలిపారు. ఫెడరల్ అధికారులు ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక అధికారుల సహకారం తీసుకుంటున్నారు. Also Read:…
Whats Today: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. ఆదివారం సెలవు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు. ముక్కంటిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు. తిరుమల: రేపు ఆన్ లైన్ లో పిభ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చెయ్యనున్న…