Melania Trump: అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్కు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ అంశంపై ఆమె స్పందించారు. ఎప్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు వస్తున్న ఆరోపణలను ఖండించారు. వైట్ హౌస్ వేదికగా ప్రసంగిస్తూ.. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎప్స్టీన్తో తనను ముడిపెడుతూ వస్తున్న వార్తలకు ఇకనైనా ముగింపు పలకాలని, తనపై అసత్యాలు ప్రచారం…
ఇరాన్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన , ఆందోళనకరమైన పరిణామాల మధ్య కొనసాగుతోంది. అమెరికా , ఇజ్రాయెల్ దాడుల భయం, దేశీయంగా పెరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముస్తబా ఖమేని (Mostafa Khamenei) బాధ్యతలు చేపట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తన తండ్రి అలీ ఖమేని మరణం తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకున్న ముస్తబాకు ప్రాణహాని పొంచి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముప్పును ముందే పసిగట్టిన ఇరాన్ ప్రభుత్వం, ఆయన రక్షణ…
Thailand: థాయ్లాండ్లో నేడు చోటుచేసుకున్న కాల్పుల ఘటన ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. దక్షిణ థాయ్లాండ్ లోని సోంగ్క్లా ప్రావిన్స్లో ఉన్న ఒక పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనలో 22 మంది చిన్నారులు సహా మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సంఘటనను దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మాస్ షూటింగ్లలో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. US Iran Tensions: ఇరాన్పై యుద్ధానికి సై అంటున్న అమెరికా.. వణుకుపుట్టిస్తున్న శాటిలైట్ ఫోటోలు!…
ఒక చిన్న ఘటన.. పెద్ద తీర్పు. అమెరికా-కొలరాడో యూనివర్సిటీపై ఇద్దరు భారతీయ విద్యార్థులు న్యాయపరంగా గెలిచారు. క్యాంపస్లో భోజనాన్ని వేడి చేసుకున్నందుకు మొదలైన వివక్ష చివరకు కోటి 60లక్షల రూపాయల సెటిల్మెంట్తో ముగిసింది. భారతీయ ఆహారాన్ని అవమానించడంతో మొదలైన ఈ ఎపిసోడ్ చివరకు న్యాయస్థానంలో పోరాడి గెలిచింది. ఈ కేసులో గెలుపు డబ్బు గురించి కాదు.. భారతీయతను చిన్నచూపు చూస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? పశ్చిమ దేశాల్లో…
Taliban Claim Victory Over Pakistan; పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో తాలిబన్లు తమను తాము విజేతలుగా ప్రకటించుకున్నారు. ఆఫ్ఘన్ లోని అనేక నగరాల్లో సాధారణ ప్రజలు తాలిబన్ యోధులతో కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. ఆఫ్ఘన్ గడ్డపై పాకిస్థానీయుల చర్యలను తాము సహించలేమని సాధారణ ఆఫ్ఘన్ పౌరులు పేర్కొన్నారు. ఖోస్ట్, నంగర్హార్, పాకితా, పంజ్షీర్, కాబూల్లలో సంబరాలు మిన్నంటాయి.