Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఢిల్లీ: నేడు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం.. జమిలి ఎన్నిక బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం
* అమరావతి: నేడు రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రులు
Also Read
- Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
- My Son Is Innocent: కేతన్ హ*త్య కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు.. నేను సియాను ఇంతకు ముందెన్నడూ చూడలేదు..
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
* హైదరాబాద్: నేడు కాంటినెంటల్ ఆస్పత్రిలో మోహన్బాబు ప్రెస్మీట్
* మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు..
* ప్రకాశం : గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లెలో రెవిన్యూ సదస్సులో పాల్గొననున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..
* రాష్ట్ర మంత్రులు నారాయణ… ఆనం రామనారాయణ రెడ్డిలు సచివాలయంలో జరిగే కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు
* తూర్పు గోదావరి జిల్లా: నేటి నుండి మొదటి సారిగా రాజమండ్రి విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఎయిర్ బస్ సర్వీస్.. ఉదయం 06:30 గంలకు ఢిల్లీ నుండి బయలుదేరి ఉదయం 8:45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకోనున్న విమానం..
* విజయవాడ పర్యటనలో ఉన్న జిల్లా మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్,సవితమ్మ.. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పాల్గొననున్న మంత్రులు
* తిరుమల: ఇవాళ చక్రతీర్థ ముక్కోటి.. చక్రతీర్థంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న టీటీడీ..
* నంద్యాల: నేడు నందికొట్కూరు మండలం మల్యాల, వడ్డేమాన్లలో హెల్త్ సెంటర్లను, సచివాలయాలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే జయ సూర్య..
* ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత.. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. శివంపేటలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. నల్లవల్లిలో 9.7, కంగ్టి 9.8, కోహిర్ 9.9, అంగడి కిష్టాపూర్ లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* హైదరాబాద్: నేడు కాంటినెంటల్ హాస్పిటల్లో మంచు మోహన్బాబు మీడియా సమావేశం..
* అమరావతికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వనున్న ప్రభుత్ం.. నేడు విజయవాడలో లాటరీ తీయనున్న సీఆర్డీకే అధికారులు
తాజావార్తలు
-
Tragedy: ఫోటోలకు పోజులిస్తూ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు..
-
Aditya Ram Shankar: శారీరక సంబంధం.. పెళ్లి పేరుతో మోసం.! సింగర్ పై కేసు నమోదు..
-
39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
-
Tollywood : చిరంజీవి వ్యాఖ్యలపై ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ఫైర్
-
Vaping: యువతకి షాక్ ఇచ్చిన సైంటిస్టులు.. ఇలా చేస్తే లంగ్, ఓరల్ క్యాన్సర్!
ట్రెండింగ్
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!