Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం.. సీఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. కాకినాడ పోర్ట్ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.. పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్లపై చర్చించనున్న కేబినెట్.. సోషల్ మీడియా వేధింపుల కేసులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ.
*నెల్లూరు: రేపు శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ.సీ-59 రాకెట్ ప్రయోగం.. సాయంత్రం 4:08 నిమిషాలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగం.. ఇవాళ మధ్యాహ్నం 3:08 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రారంభం.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న రాకెట్.. ఇవాళ శ్రీహరికోటకు రానున్న ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్.
Also Read
- 8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
*హైదరాబాద్: నేడు వరద నీటి సంపుల నిర్మాణం ప్రారంభం.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం.. ఇవాళ సచివాలయం వద్ద ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. వరద నీరు, ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సంపుల నిర్మాణం.. హైదరాబాద్ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో పనులు ప్రారంభం.. ఒక్కో సంపు సామర్థ్యం లక్ష లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లు.. వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లింపు.
*పుదుచ్చేరి: వర్షాల నేపథ్యంలో పుదుచ్చేరిలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
*తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారికి గరుడ వాహన సేవ.. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం సర్వభూపాల వాహనం.. సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథోత్సవం.. రాత్రికి గరుడసేవ.. గరుడవాహన సేవ సందర్భంగా సుమారు రెండువేల మందితో పోలీస్, విజిలెన్స్ సహా ఇతరులతో భారీ భద్రత ఎర్పాటు…
*తిరుమల:.ఇవాళ స్థానికులకు దర్శనం.. నిన్న టోకెన్లు జారీ చేసిన టిటిడి
*చెన్నై: సేలం టూ బెంగుళూరు హైవే మూసివేత.. భారీ వర్షాలకు తోడు వరదలు రావడంతో హైవేను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. ఇప్పటికే పలు వాహనాలు నీటిలో మునిగిపోయిన వైనం.. సేలం హైవేపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.
*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.70,890.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.77,340.. హైదరాబాద్లో కిలో వెండి రూ.99,400.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా… “పోలీస్ కంప్లైంట్” డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..