తెలుగు చలన చిత్రపరిశ్రమలో బ్రాండ్ అంబాసిడర్స్ లో కాస్ల్టీ ఎవరని అంటే టక్కున వినపడే పేరు మహేశ్ బాబు. మహేశ్ ఖాతాలో లెక్కలకొద్ది ఎండార్స్మెంట్స్ ఉన్నాయి. మహేశ్ కిట్టీలో ఎప్పుడూ డజనుకు పైగా బ్రాండ్స్ ఉంటూనే ఉంటాయి. ఈ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నందుకు మహేశ్ కోట్లకు కోట్లు ఛార్జ్ చేస్తూ ఉంటాడు. అయితే మహేశ్ బాబు ని ఉచితంగా వాడుకుంటున్న ఏకైక సంస్థ టిఎస్ఆర్టి టిసి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి టికెటింగ్ […]
తెలుగు చిత్రసీమలో పూర్ణోదయ సంస్థకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. నాటి ‘తాయారమ్మ బంగారయ్య’ నుంచి ‘ఆపద్భాందవుడు’ వరకూ పలు క్లాసికల్ చిత్రాలను నిర్మించిన ఘనత ఈ సంస్థది. ‘శంకరాభరణం, సితార, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి’ వంటి సినిమాలు ఆ సంస్థ నుంచి వచ్చినవే. ఇప్పుడు ఈ సంస్థ 30 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది. పూర్ణోదయ అధినేత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద శ్రీరామ్ సమర్పణలో మనవరాలు శ్రీజ ఏడిద నిర్మాతగా ‘జాతి రత్నాలు’ […]
తెలుగు ప్రేక్షకులు, ప్రజల గుండెల్లో అన్నగా నందమూరి తారక రామారావు గారు సృష్టించుకున్న స్థానం సుస్థిరమైనది. తెలుగు భాషపై తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా రాజకీయ వేదిక అయినా కోట్లాది మంది ప్రజానీకం మనసులో యుగ పురుషుడుగా నిలిచారు నందమూరి తారక రామారావు. ఆయన తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది. ఈ ఏడాది మే 28 నుండి ఎన్టీర్ శత జయంతి […]
తెలంగాణ పలుకుబడితో పాలకులను ఉలికిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాట పలు హృదయాలను తట్టిలేపింది. ‘నీ బాంచన్ కాల్మొక్తా’ అనే బానిస బతుకుల చెరవిడిపించడంలోనూ సుద్దాల పాట ఈటెగా మారింది. హనుమంతు బాటలోనే పాటతో సాగుతున్నాడు ఆయన తనయుడు సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినిమా పాటలతోటలో సుద్దాల చెట్టు ‘నేను సైతం’ అంటూ గానం చేస్తోంది. అనేక చిత్రాలలో ఇప్పటికే వందలాది పాటలు రాసి, పరవశింపచేసిన సుద్దాల […]
తెలుగు ఇండియన్ ఐడిల్ 24వ ఎపిసోడ్ ను లెజెండరీ లిరిసిస్ట్స్ వేటూరి, సీతారామశాస్త్రి పాటలతో నిర్వహించారు. మరో ఐదు రోజుల్లో (మే 20) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి జయంతోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆహా ఆయనకు ఇచ్చిన ఘన నివాళిగా దీన్ని భావించొచ్చు. ఈ ఎపిసోడ్ లో సీతారామశాస్త్రి ప్రియ శిష్యుడు రామజోగయ్య శాస్త్రి పాల్గొనడం అందరికీ ఆనందాన్ని కలిగించింది. చిత్రం ఏమంటే… ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి 23వ ఎపిసోడ్ ను శ్రీరామచంద్రతో కలిసి హోస్ట్ చేసింది. […]
ఆ అందాల మెరుపు తీగెను తెరపై చూసి ఎందరో కవితాకన్యకలను తమ మదిలో నాట్యం చేయించారు. ఆ నవ్వులోని తళుకు చూసి ఇంకెందరో కలల సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. తన అందంతో పలువురిని కవులుగా, కలల రాకుమారులుగా మార్చిన ఘనత నాటి మేటి అందాలతార మాధురీ దీక్షిత్ కే దక్కిందని చెప్పవచ్చు. ఆ తరం నాయికల్లో తనదైన అందాల అభినయంతో మాధురీ దీక్షిత్ సాగిన తీరును ఎవరూ మరచిపోలేరు. ‘మాధురీ దీక్షిత్’ అన్న పేరు గుర్తు చేసుకుంటే చాలు […]
అభిమానులకు నచ్చితే చాలు మెచ్చి మెడల్స్ వేస్తూంటారు. హీరో రామ్ ఫ్యాన్స్ అతడిని ‘రాపో’ అంటూ ముద్దుగా పిలుచుకొంటూ అతనిలోనే ‘ర్యాంబో’ను చూసుకుంటున్నారు. రామ్ పోతినేని అనే పూర్తి పేరును కుదించేసి ‘రాపో’గా మార్చేశారు. రామ్ సైతం జనాన్ని ఆకట్టుకొనేందుకు ప్రతి సినిమాలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ప్రయత్నిస్తున్నాడు. ప్రతీ ప్రయత్నం ఫలించదు కదా, ఓ సారి అహో అనిపిస్తే, మరోసారి అదరహో అనిపిస్తాయి, ఇంకోసారి అదిరిపోయేలా చేస్తాయి. ‘దేవదాస్’గా జనం ముందు నిలచిన రామ్ 16 ఏళ్ళ […]
ప్రామిసింగ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్తో బిజీ బిజీగా ఉన్నాడు. విశేషం ఏమంటే… అతను నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే నెలలో జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘గాడ్సే’. గోపీ గణేశ్ దర్శకత్వంలో గతంలో సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ మూవీలో నటించాడు. ఇప్పుడీ ‘గాడ్సే’ సినిమాను వారిద్దరి కాంబినేషన్లో సి. కళ్యాణ్ నిర్మించారు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిని, ఈ కుళ్ళు వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. హీరోయిన్ […]
తెలుగు ఇండియన్ ఐడిల్ న్యాయనిర్ణేతల్లో నిత్యామీనన్ 23వ ఎపిసోడ్ లో మిస్ అయ్యింది. ఆమెకు బదులుగా ప్రముఖ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పాల్గొని, కంటెస్టెంట్స్ కు మార్కులు వేశారు. విశేషం ఏమంటే… మేల్ ఎనర్జీని బాలెన్స్ చేస్తూ, ఈ వారం శ్రీరామచంద్రతో కలిసి ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి హోస్ట్ చేసింది. రామజోగయ్య శాస్త్రి హాజరు కావడంతో వీకెండ్ ఎపిసోడ్స్ ను ఆయన స్పెషల్ గా ప్లాన్ చేశారు. వైష్ణవి ప్రారంభ గీతంగా […]
‘నేను సినిమాకి రాస్తున్న ప్రేమలేఖ’. ఇది వినగానే ఏదో సినిమాకి సంబంధించిన టైటిల్ అనుకునే ప్రమాదం ఉంది. ఎంత మాత్రం కాదు. ఇది ఓ పుస్తకం పేరు. దీనిని రాస్తున్నది ఎవరో కాదు… టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు. నిజానికి ఈ పుస్తకం విడుదల కూడా జరిగిపోయింది. శుక్రవారం సాయంత్రం దసపల్లాలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో ఇన్ఫోసిస్ చైర్ పర్శన్ సుధాకృష్ణమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని కీరవాణి అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు […]