Asaduddin Owaisi: హుమాయున్ కబీర్తో పొత్తు ఎంఐఎం సిద్ధం.. బెంగాల్లో మమతక్క కష్టమే..
- హుమాయున్ కబీర్తో ఎంఐఎం పొత్తుకు సిద్ధం..
- బెంగాల్ రాజకీయాల్లో కీలక రాజకీయ పరిణామాలు..
- ఇటీివల బాబ్రీ మసీదు శంకుస్థాపనతో కబీర్ వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల, ముర్షిదాబాద్లోని బెల్దంగా ప్రాంతంలో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మిస్తానని చెప్పి, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ వివాదంతో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై, కబీర్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో మమతా బెనర్జీ మాజీ సీఎం అవుతారని అన్నారు. ముస్లింల ఓట్ బ్యాంక్ను కోల్పోతారని చెప్పారు.
Read Also: Pakistan: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతం.. మీరు వింటున్నది నిజమే..
Also Read
- TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
వచ్చే ఎన్నికల నాటికి కొత్త పార్టీని ఏర్పాటు చేసి, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై ఎంఐఎం పశ్చిమ బెంగాల్ యూనిట్ స్పందించింది. పొత్తుపై ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం, రెండు పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, బెంగాల్లో సీట్లలో పొత్తు కుదురుతుందని ఎంఐఎం బెంగాల్ చీఫ్ ఇమ్రాన్ సోలంకి చెప్పారు. తాను హుమాయున్ కబీర్తో మాట్లాడానని, ఓవైసీకి దేశవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న కారణంగా ఎంఐఎంతో పొత్తును కోరుకుంటున్నారని, మేము కూడా కబీర్తో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నానని, అయితే తుది నిర్ణయం ఓవైసీ తీసుకుంటారని ఇమ్రాన్ చెప్పారు.
టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన కబీర్, మమతా బెనర్జీకి కీలకంగా ఉన్న ముస్లిం ఓట్ బ్యాంక్ను టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కావాలని ఆశిస్తున్నారు. డిసెంబర్ 22న తన సొంత పార్టీని ప్రారంభిస్తారని చెప్పారు. మైనారిటీ ఓట్లతో గెలిచినప్పటికీ, మమతా వారిని నిర్లక్ష్యం చేసినట్లు ఇమ్రాన్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!