Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మొదట తేరి రీమేక్ అనే ప్రచారం జరిగింది, కానీ తర్వాత కథ మొత్తం మార్చేశారని తెలిసింది. అయితే, ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. మిగిలిన షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారు హరీష్ […]
Realme GT8 Pro: రియల్మీ భారత మార్కెట్లో ఫ్లాగ్షిప్ realme GT 8 Pro ను అధికారికంగా విడుదల చేసింది. డిజైన్, డిస్ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ ఇలా ప్రతి విభాగంలోనూ ఈ ఫోన్ అత్యుత్తమ స్థాయి ఫీచర్లతో మార్కెట్లో సత్తా చాటనుంది. ముఖ్యంగా 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తున్న 2K 144Hz హైపర్ గలౌ డిస్ప్లే హైలెట్ కానున్నాయి. మరి ఈ అద్భుత మొబైల్ లో ఏ ఫీచర్లు ఉన్నాయో వివరంగా చూసేద్దామా.. అద్భుతమైన […]
Wobble One: భారతీయ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఇండ్కాల్ టెక్నాలజీస్కు చెందిన Wobble బ్రాండ్ తన తొలి స్మార్ట్ఫోన్ Wobble One ను అధికారికంగా లాంచ్ చేసింది. ముందుగా చెప్పిన విధంగానే లాంచ్ అయినా ఈ ఫోన్ ప్రీమియమ్ ఫీచర్లతో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో పోటిని మరింత పెంచుతోంది. 6.67 అంగుళాల FHD+ 120Hz AMOLED ఫ్లాట్ డిస్ప్లే, డాల్బి విజన్ సపోర్ట్తో ఈ ఫోన్ విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్తో […]
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని Analog AI కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్మాన్ హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణను భవిష్యత్ నగరాల దిశగా తీసుకెళ్లడానికి చేపడుతున్న ఏఐ సిటీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాల్లో తర్వాతి తరం ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ సిస్టమ్లను ఎలా అనుసంధానించొచ్చన్నది ఈ సమావేశంలో చర్చించారు. Maoist Leader Hidma: పువర్తిలో […]
Maoist Leader Hidma: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతదేహం స్వగ్రామానికి చేరడంతో చిన్న గ్రామం మొత్తం విషాదంలోకి వెళ్లిపోయింది. కేవలం 50 ఇళ్లున్న ఈ గ్రామంలో సగానికి పైగా ఇళ్లు మూతపడగా.. గ్రామస్థులు భయంతో గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక మృతదేహం రావడంతో హిడ్మా తల్లి మాంజు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న హిడ్మా తల్లి తన కుమారుడి […]
Jagan Lawyer: ఆస్తులకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన హాజరైనట్లు జగన్ లాయర్ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉండగా, కోర్టు ఆయన హాజరును రికార్డులో నమోదు చేసి విచారణను ముగించింది. ప్రస్తుతం మళ్లీ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తదుపరి ఉత్తర్వుల […]
YS Jagan: ఆస్తులకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. నిర్దేశించిన సమయానికి కోర్టుకు చేరుకున్న జగన్, కోర్టు హాల్లో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నారు. కోర్టు ప్రక్రియ ప్రకారం ఆయన హాజరు అయినట్టు రికార్డులో నమోదు చేయగా, అనంతరం విచారణను ముగించారు. Nitish Kumar: బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం.. హాజరైన ప్రధాని మోడీ.. కోర్టు హాజరు […]
Lava AGNI 4: లావా AGNI సిరీస్లో కొత్తగా Lava AGNI 4 స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. 6.67 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి హై-క్వాలిటీ డిస్ప్లే లక్షణాలతో ఇది మరింత మెరుగైన విజువల్ అనుభవాన్ని ఇస్తుంది. MediaTek Dimensity 8350 (4nm) ప్రాసెసర్, 4300mm² VC లిక్విడ్ కూలింగ్, గేమ్ బూస్టర్ మోడ్ వంటి ఫీచర్లు ఫోన్ను హై-పర్ఫార్మెన్స్ సెగ్మెంట్లో […]
YS Jagan: ఆస్తుల కేసులో మరికొద్ది సేపట్లో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్న జగన్ మోహన్ రెడ్డి తాజాగా బేగంపేట విమానాశ్రయంకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కు అభిమానులు, వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. జగన్ మోహన్ రెడ్డి రాకతో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలలో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 11 ఛార్జ్ సీట్ల విచారణలో భాగంగా నేడు జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. కోర్టు ఆదేశాలతో ఇవాళ వ్యక్తిగతంగా వైఎస్ జగన్ […]
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా -కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలోనే కేటీఆర్పై చార్జ్షీట్ దాఖలు చేయనుందని సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను […]