Xiaomi Pad 8 Launch: షియోమీ (Xiaomi) భారత్ లో కొత్త టాబ్లెట్ షియోమీ ప్యాడ్ 8 (Xiaomi Pad 8)ను అధికారికంగా లాంచ్ చేసింది. బుధవారం విడుదల కానున్న షియోమీ 17 సిరీస్ స్మార్ట్ఫోన్లకు ముందే ఈ టాబ్లెట్ ను లాంచ్ చేసింది. ఇందులో 11.2 అంగుళాల 3.2K LCD డిస్ప్లేను అందించారు. ఇది 3:2 ఆస్పెక్ట్ రేషియో, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, TÜV Rheinland లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ […]
Basil Joseph: టీ20 వరల్డ్కప్ 2026 ను గెలుచుకొని ముచ్చటగా మూడోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమిండియా. ఇకపోతే ఈ సారి టోర్నీలో అసలు బ్యాటింగ్ వస్తుందో లేదో, ప్లేయింగ్ XI లో చోటు దొరుకుతుందో లేదో వంటి ప్రశ్నలు ఎదురైతున్న వేళ తన ఎంతటి విలువైన ఆటగాడినో నిరూపించాడు సంజు శాంసన్. అవును టోర్నీలో అతడు చేసిన చివరి మూడు హాఫ్ సెంచరీలతో విమర్శకులు తనపై మరోసారి నోరు తెరవకుండా ఉండేలా సమాధానం ఇచ్చాడు. రూ.10,999కే […]
POCO C85x 5G launch: భారత మార్కెట్లో పోకో (POCO) కొత్త 5G స్మార్ట్ఫోన్ POCO C85x 5Gను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో గతేడాది విడుదలైన POCO C85కు కొనసాగింపుగా వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్లో 6.9 అంగుళాల HD+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా ఇది TÜV Rheinland లో బ్లూ లైట్, ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్లు ఉండటం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఫోన్ Unisoc T8300 (6nm) ఆక్టా […]
BCCI Cash Reward: టీ20 వరల్డ్కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ నగదును ప్రకటించింది. టైటిల్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు ఏకంగా రూ.131 కోట్ల క్యాష్ రివార్డ్ ను ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఈ మొత్తం విలువ గతంలో ప్రకటించిన రికార్డు కంటే ఎక్కువ. 2024లో జరిగిన టీ20 వరల్డ్కప్లో విజయం సాధించినప్పుడు బీసీసీఐ రూ.125 కోట్ల నగదు బహుమతి ప్రకటించగా.. ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని జట్టు సబ్యులకు రూ.131 కోట్లను […]
POCO X8 Pro, X8 Pro Max 5G: పోకో (POCO) సంస్థ నుండి కొత్త స్మార్ట్ఫోన్లు పోకో X8 ప్రో (POCO X8 Pro), పోకో X8 ప్రో మాక్స్ (POCO X8 Pro Max 5G)లను గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత్లో కూడా మార్చి 17న అధికారికంగా లాంచ్ చేయనుంది. తాజాగా వచ్చిన పుకార్లు, టీజర్ల తరువాత కంపెనీ ఈ లాంచ్ తేదీని ధృవీకరించింది. ika టీజర్ చిత్రం ప్రకారం X8 Pro వైట్, […]
Ajit Agarkar: టీ20 వరల్డ్కప్ ను భారత జట్టు ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. 2026 టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, ఇక టోర్నమెంట్ ఆధ్యంతం అత్యుత్తమంగా ఆడిన సంజు శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. అయితే టీమిండియాకు ఈ విజయాన్ని అందించడంలో మరో కీలక వ్యక్తి […]
Mamidalapalli: భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ భార్య. వృద్దాప్యంలో అనారోగ్యం పాలైన భర్తకు గత మూడు సంవత్సరాలుగా సేవలు చేస్తూ చివరికి భర్త మృతి చెందడంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్.. ఓటీటీలో సరికొత్త రికార్డు..! కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య, పద్మలకు ఒక కొడుకు, ఓ కూతురు ఉన్నారు. వీరిద్దరికి వివాహమై […]
JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సమయంలో వ్యూస్ సంఖ్య రికార్డ్ స్థాయికి చేరుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో వ్యూస్ దాదాపు 78.5 కోట్లకు చేరుకుని సరికొత్త మైలురాయిని నమోదు చేసింది. న్యూజిలాండ్ టీమిండియా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలోనే జియో […]
BrahMos Deal: ఇండోనేషియా తన తీర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు భారత్ తయారు చేసిన సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొనుగోలుకు అవసరమైన ఫైనాన్సింగ్ ప్రక్రియను ఇండోనేషియా ఒక బ్యాంక్ ద్వారా పూర్తి చేస్తోంది. బ్యాంకుతో సంబంధిత అన్ని పత్రాల ప్రక్రియ పూర్తయ్యాక వచ్చే రెండు నుంచి మూడు నెలల్లో భారత్-ఇండోనేషియా దేశాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. […]
Kavitha Arrest: వెలుగుమట్ల భూ బాధితులకి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిన్న (సోమవారం) రాత్రి పునరావస కేంద్రంలో దీక్షకు కూర్చున్న జాగృతి అధినేత కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో వెలుగుమట్ల వద్ద ఉన్న భూదాన భూముల్లో గుడిసెలు వేసుకుని ఉన్న వారిని గత నెల 24 తారీఖున పోలీసులు తొలగించారు. అయితే ఇది రాజకీయ వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు నేతలు వచ్చి పరామర్శించగా.. నిన్న జాగృతి అధినేత కవిత […]