Srinidhi Shetty: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా తరువాత విక్రమ్ సరసన కోబ్రాలో నటించిన ఈ భామ ఈ మధ్య సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఆ గ్యాప్ అమ్మడు తీసుకున్నదో.. లేక వచ్చిందో తెలియదు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు బెంగుళూరులో సందడి చేశారు. యెలహంకలోని ఎయిర్ స్టేషన్లో ఏరో ఇండియా షోను ప్రారంభించేందుకు ప్రధాని బెంగళూరు విచ్చేసిన ఆయనకు కన్నడిగులు ఘనస్వాగతం పలికారు.
సౌత్ లో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్టార్ గా బయటకి వచ్చిన హీరో ‘యష్’. KGF సీరీస్ తో ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన యష్, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకడు. రాఖీ భాయ్ అనే క్యారెక్టర్ ని తన స్టైల్ అండ్ స్వాగ్ తో పాన్ ఇండియా ఆడియన్స్ కి కనెక్ట్ చేసిన యష్, నెక్స్ట్ సినిమా ఎవరితో చేయ్యబోతున్నాడో తెలుసుకోవడానికి అందరూ ఈగర్…
VijayasaiReddy: ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్, కన్నడ హీరో యష్ భేటీ కావడంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. పప్పు పాదయాత్రకు జనాలు పోటెత్తాలంటే పాన్ ఇండియా మూవీ హీరోలను రప్పించాలంటూ చురకలు అంటించారు. ‘ఉ(య)ష్! వాళ్లు రాకపోతే? హోటళ్లు, షూటింగ్ స్పాట్లకు ఏ దిగ్గజ దర్శకుడి రిఫరెన్సుతోనో లేకేషే వెళ్లి కలవాలి. ఛార్టర్డ్ ఫ్లైట్లు, కోట్లల్లో పారితోషికం అరేంజ్ చేయాలి. ఇదీ…
Yash: కెజిఎఫ్ లాంటి బిగ్గెస్ట్ హాట్ తరువాత కన్నడ స్టార్ హీరో యష్ ఏ సినిమా చేస్తున్నాడు..? ఏ బ్యానర్ లో చేస్తున్నాడు..? అనే దానిపై ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంది.
Yash: కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు కన్నడ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా యష్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో ప్రశాంత్ నీల్ చేస్తోన్న ‘సలార్’పై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకరేమో బాహుబలి, మరొకరేమో కేజీఎఫ్తో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఈ క్రేజీ కాంబోలో ‘సలార్’ వస్తుండడంతో.. జాతీయంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడా అంచనాలు తారాస్థాయిలో పెంచే మరో క్రేజీ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. సలార్తో హీరో యశ్ ఓ అతిథి పాత్రలో మెరువనున్నాడట! కేజీఎఫ్తో యశ్కి పాన్ ఇండియా క్రేజ్…
ఒక హీరోయిన్కి ఒకట్రెండు ఫ్లాపులు పడ్డాయంటే చాలు, ఆమెకు ఆఫర్లు మెల్లగా తగ్గుతూ వస్తాయి. ఆమె ఫ్లాప్ సెంటిమెంట్ ఎక్కడ తమ సినిమాలపై ప్రభావం చూపుతుందోనన్న ఉద్దేశంతో, తమ సినిమాల్లో తీసుకోవాలా? వద్దా? అని మేకర్స్ కాస్త జంకుతారు. కానీ, పూజా హెగ్డేకి మూడు ఫ్లాపులు వచ్చినా, ఆమెకు ఇంకా క్రేజీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మార్కెట్లో ఆమెకున్న డిమాండ్ అలాంటిది. ఈమె కెరీర్లో సక్సెస్ శాతం ఎక్కువగా ఉండడం, ఇండస్ట్రీలో క్రేజ్ కూడా విస్తృతంగా ఉండడంతో..…
బుట్ట బొమ్మ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం పూజా, విజయ్ దేవరకొండ- పూరి కాంబోలో తెరకెక్కుతున్న ‘జనగణమణ’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక ఈ సినిమా కాకుండా మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో నుంచి పూజా తప్పుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటివరకు ఈ వార్తలపై పూజా స్పందించకపోవడం విశేషం. ఇక తాజాగా బుట్టబొమ్మ మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు…