విల్లు, బాణం ఆకారంలో 'గ్లాస్ బ్రిడ్జ్' ఇండియాలోని ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ వంతెనను చిత్రకూట్లోని తులసి (షబ్రి) జలపాతం వద్ద నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. కోదండ అడవుల్లో ఉన్న జలపాతంపై రూ.3.70 కోట్లతో శ్రీరాముడి విల్లు, బాణం ఆకారంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ వంతెనను లోక్సభ ఎన్నికల తర్వాత పర్యాటకుల కోసం ప్రారంభించనున్నారు. రానున్న కాలంలో ఇది అత్యంత అందమైన ఎకో టూరిజం కేంద్రంగా మారనుంది. మరోవైపు.. పర్యాటకుల కోసం…
భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల నజరానా మోగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశంలో ఎలక్షన్ కోడ్ నడుస్తోంది. మొత్తం 7 విడతలుగా భారతదేశంలోని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇకపోతే ఇందుకు సంబంధించి ఆయా పార్టీలు వారి అభ్యర్థులను బరిలో దింపగా వారు పెద్ద ఎత్తున ప్రచారాలను చేపడుతున్నారు. Also Read: Dhoni Jadeja: గురువుకు తగ్గ శిష్యుడు.. ఆ…
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ లోక్సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి అయిన పండిట్ కేశవ్ దేవ్, భారత ఎన్నికల సంఘం తనకు కేటాయించిన పోలింగ్ చిహ్నాన్ని బాగా వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల ప్రచారానన్ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. అతని ఎన్నికల గుర్తు చెప్పుల జత కావడంతో., స్వతంత్ర అభ్యర్థి ఏడు చెప్పులు కలిసున్న ఓ దండను ధరించి తన ప్రచార బాటలో కనిపించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ షేర్ చేసిన వీడియోలో.. పండిట్ కేశవ్…
అమేథీ లోక్సభ టికెట్పై కాంగ్రెస్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు ఈ టికెట్పై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకులేదు. దీంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సోమవారం ప్రయాగ్రాజ్ వద్ద గంగా నది ఒడ్డున భక్తులు సోమవతి అమావాస్యను జరుపుకున్నారు. హిందూమతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో భక్తులు తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని స్నానం, దాన, పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.
Akhilesh Yadav: గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తాన్ అన్సారీ ఇటీవల ఉత్తర్ ప్రదేశ్లోని బండా జైలులో గుండెపోటుకు గురై మరణించారు. ఆయన మృతికి ‘విషప్రయోగం’ కారణమని కుటుంబ సభ్యులతో పాటు అతని కొడుకు ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్ లోని ఓ బస్తీలో ఉన్న ఆవాస్ వికాస్ కాలనీలో నికిత అనే ఓ 13 ఏళ్ల బాలిక నికిత తన 15 నెలల మేనల్లుడితో కలిసి ఇంట్లోని సోఫాలో ఆడుకుంటోంది. ఇక అదే సమయానికి కుటుంబ సభ్యులందరు వేరే గదుల్లో ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇంటి డోర్ తీసి ఉండడంతో.. ఇంట్లోకి ఒక్కసారిగా ఒక కోతుల గుంపు జొరబడి, కిచెన్ లో ఉన్న సామాన్లను చిందరవందర చేసింది. ఇక ఆ కోతుల గుంపులోని కొన్ని…
PM Modi: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోడీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం సహరాన్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఇండియా కూటమిపై ప్రధాని నిప్పులు చెరిగారు.