తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో అతనికి సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతనిని ఐసీయూలో చేర్పించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..! తాజాగా విడుదలైన…
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లోక్సభ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. మరోసారికి పార్టీకి కంచుకోటగా ఉన్న కన్నౌజ్ నుంచే పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నేత రామ్గోపాల్ యాదవ్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు హేమాహేమీలైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో శ్రీకళారెడ్డి అనే మహిళ పోటీ చేస్తోంది.
Uttarpradesh : పెళ్లి ఎప్పుడు జరిగినా ఇంట్లో ఎప్పుడూ శాంతి నెలకొనాలని కోరుకుంటారు. కానీ చాలాసార్లు అలా జరగదు. చాలా సార్లు, వివాహం తర్వాత వివాదాలు చాలా ఎక్కువ అవుతాయి.
Kissing Incident: ఉత్తరప్రదేశ్ మథుర జిల్లాలో జరిగిన కిస్సింగ్ ఘటనపై ప్రజలు సీరియస్ అవుతున్నారు. పగటిపూట రోడ్డుపై వెళ్తున్న 15 ఏళ్ల బాలికకు ఓ వ్యక్తి బలవంతంగా ముద్దు పెట్టిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
Hasnuram Ambedkari: అతను 98 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా కూడా మరోసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్కి చెందిన హస్నురామ్ అంబేర్కరీ ఎంపీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్లో ఓ హత్య కేసులో నిందితుడు.. 26 ఏళ్లుగా వెతుకుతున్న 50 ఏళ్ల మిత్లేషియా ఉత్తమ్ పటేల్ను పోలీసులు అరెస్టు చేశారు. 1999లో రాజ్కోట్లోని జెట్పూర్లోని టైల్స్ ఫ్యాక్టరీలో ఓ వాచ్మెన్ ను హత్య చేశాడు. ఈ కేసులో మిత్లేషియా పటేల్ను నిందితుడిగా చేర్చారు. కాగా.. ఈ ఘటనపై క్రైమ్ ప్రివెన్షన్ బ్రాంచ్ విచారణ చేపట్టింది.