Crime News: ఉత్తరప్రదేశ్ లోని కాసగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమాంపూర్ కోతవాలి పరిధిలోని ఎటా రోడ్డుపై ఉన్న ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తండ్రి, తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. IND vs SA: నేడు సూపర్-8లో భారత్ తొలి పోరు.. టీ20ల్లో భారత్-దక్షిణాఫ్రికా హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఇవే మృతుడు సత్యేంద్ర అలియాస్ ఫౌజీగా పోలీసులు…
ఉత్తరప్రదేశ్లోని ఓ వివాహ వేడుకలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గ్రాండ్గా పెళ్లి జరుగుతోంది. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏడు ప్రమాణాలు, ఆచారాలు కూడా పూర్తయ్యాయి. కొద్దిసేపటిలో వధువు మెడలో తాళి కడితే భార్యాభర్తలు కూడా అయిపోతారు
ఢిల్లీ-ఎన్సిఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం మారనుంది. ఫిబ్రవరి 17, 18 తేదీలలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లకు భారత వాతావరణ శాఖ (IMD) వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఫిబ్రవరి 18, 19 తేదీలలో మధ్యప్రదేశ్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో ఫిబ్రవరి 17, 19 మధ్య వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ తెలిపింది. Also Read:Honor Pad…
ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ISMA) ప్రకారం, భారతదేశ చక్కెర ఉత్పత్తి జనవరిలో 195.03 లక్షల టన్నులకు పెరిగింది. గత సీజన్లో ఇదే కాలంలో 164.79 లక్షల టన్నులకు చేరింది. ఇది వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తిలో 18.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ISMA ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 515 చక్కెర ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో పనిచేస్తున్న 501 మిల్లుల కంటే కొంచెం ఎక్కువ. చక్కెర క్రషింగ్ సీజన్ సాధారణంగా అక్టోబర్లో…
Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వినయ్ సింగ్ అనే వ్యక్తి తన సహోద్యోగి, ప్రియురాలు అయిన మింకీ శర్మ(32) తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో దారుణంగా హత్య చేశారు. వీరిద్దరు ఒకే ఆఫీసులో కలిసి పని చేస్తున్నారు. మింకీ శర్మ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తోది.
Groom Becomes Father: ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా అజీమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి అయిన తొలి రాత్రే పెళ్లికూతురు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీనితో వెంటనే వారు ఇంటి దగ్గరికే మహిళా డాక్టర్ను పిలిపించగా.. అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు గర్భవతిగా ఉండటమే కాకుండా ఆమెకు పురిటి నొప్పులు వస్తున్నాయని డాక్టర్ నిర్ధారించింది. స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్, ADAS ఫీచర్లతో 2026…
Honour KIilling: ఉత్తర్ప్రదేశ్ మొరాదాబాద్లో పరువు హత్య సంచలనంగా మారింది. ముస్లిం యువకుడు, హిందూ యువతి ప్రేమించుకోవడంతో, ఇద్దరి మతాలు వేరు కావడంతో సోదరి అన్నయ్యలే ఇద్దరిని హత్య చేసినట్లు తేలింది. వీరిద్దరి మృతదేహాలు సమీపంలోని ఒక అటవీ ప్రాంతంలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
Crime: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో దారుణం జరిగింది. ఒక యువకుడు తన భార్యను ముగ్గురు వ్యక్తులతో అసభ్యకరమైన స్థితిలో చూశానని చెప్పి, పెళ్లైన నాలుగు నెలలకే ఆమె గొంతు నులిమి హత్య చేశాడని అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, మరుసటి రోజు పోలీస్స్టేషన్లో నిందితుడు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
ఆ రాత్రి వర్షం మాత్రమే కాదు.. నిర్లక్ష్యం కూడా కురిసింది..! ఇది యాక్సిడెంట్ కాదు.. ఒక వ్యవస్థ చేసిన దారుణ హత్య! ఇంటికి కేవలం కిలోమీటర్ దూరంలో ఒక యువకుడు తన ప్రాణాల కోసం పోరాడాడు. నీటితో నిండిన చీకటి గుంతలో చిక్కుకుని 90 నిమిషాల పాటు సహాయం కోసం కేకలు వేశాడు. ఫోన్ టార్చ్ వెలిగించి బయట తిరుగుతున్న వాళ్లకి కనిపించేందుకు ప్రయత్నించాడు. తండ్రికి కాల్ చేసి తనని రక్షించాలని వేడుకున్నాడు. కానీ ఆ చీకటిలో…
ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో ఘోరం జరిగింది. ఒకే కుటంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.