Man Kills Wife: కట్టుకున్న వాడే కసాయిగా మారాడు. పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే భార్యను దారుణంగా హత్య చేశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి, తన భార్యను కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. రేడియాలజిస్ట్ అయిన అరుణ్ శర్మ, నర్సుగా పనిచేస్తు్న కాజల్ గురుగ్రామ్లోని ఒక నర్సింగ్ హోమ్లో కలిశారు,
Lucknow: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక్ ప్రాంతంలో ఐదేళ్ల ఆర్నవ్ ను అతని తండ్రి, సవతి తల్లి దారుణంగా హింసించి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం బయటపడడంతో స్థానికులు ఆగ్రహంతో నిందితులపై దాడికి దిగారు. ఈ ఘటనతో అక్కడ పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. Suryakumar Yadav: టీమిండియాలోకి అడుగుపెట్టి నేటితో ఐదేళ్లు.. కెప్టెన్ సూర్యకుమార్ భావోద్వేగ సందేశం! చౌక్ ప్రాంతంలోని లజపత్…
Live-In Relation: ఉత్తర్ ప్రదేశ్లో ‘‘లివ్ ఇన్ రిలేషన్’’ ఒక మహిళ ప్రాణాలు తీసింది. పోలీస్ కానిస్టేబుల్ చేతిలో మోసపోయారని ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఆమె ఆత్మహత్యకు ముందు వీడియో రికార్డ్ చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బాధిత మహిళకు గతంలోనే వివాహం జరిగింది. అయితే, ఆగ్రాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలో తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జేవీ గౌతమ్తో పరిచమైంది. ఆ…
LPG Crisis: మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ‘‘చమురు మంటలు’’ రేపుతున్నాయి. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. భారత్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, కేంద్రం మాత్రం ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని, సరిపడా నిల్వలు ఉన్నట్లు చెప్పింది. 10 శాతం ఎల్పీజీ ప్రొడక్షన్ పెంచినట్లు కేంద్రం చెప్పింది. Read Also: కిడ్నీలు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తినండి చాలు.! ఈ ఆందోళనలు, భయాల మధ్య ఉత్తర్ ప్రదేశ్లో కొందరు దొంగలు LPG)…
Crime News: ఉత్తరప్రదేశ్ లోని కాసగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అమాంపూర్ కోతవాలి పరిధిలోని ఎటా రోడ్డుపై ఉన్న ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తండ్రి, తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. IND vs SA: నేడు సూపర్-8లో భారత్ తొలి పోరు.. టీ20ల్లో భారత్-దక్షిణాఫ్రికా హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఇవే మృతుడు సత్యేంద్ర అలియాస్ ఫౌజీగా పోలీసులు…
ఉత్తరప్రదేశ్లోని ఓ వివాహ వేడుకలో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. గ్రాండ్గా పెళ్లి జరుగుతోంది. హిందూ సాంప్రదాయ ప్రకారం ఏడు ప్రమాణాలు, ఆచారాలు కూడా పూర్తయ్యాయి. కొద్దిసేపటిలో వధువు మెడలో తాళి కడితే భార్యాభర్తలు కూడా అయిపోతారు
ఢిల్లీ-ఎన్సిఆర్తో సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం మారనుంది. ఫిబ్రవరి 17, 18 తేదీలలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లకు భారత వాతావరణ శాఖ (IMD) వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఫిబ్రవరి 18, 19 తేదీలలో మధ్యప్రదేశ్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లలో ఫిబ్రవరి 17, 19 మధ్య వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ తెలిపింది. Also Read:Honor Pad…
ఇండియన్ షుగర్ అండ్ బయో-ఎనర్జీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ISMA) ప్రకారం, భారతదేశ చక్కెర ఉత్పత్తి జనవరిలో 195.03 లక్షల టన్నులకు పెరిగింది. గత సీజన్లో ఇదే కాలంలో 164.79 లక్షల టన్నులకు చేరింది. ఇది వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తిలో 18.4 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ISMA ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 515 చక్కెర ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో పనిచేస్తున్న 501 మిల్లుల కంటే కొంచెం ఎక్కువ. చక్కెర క్రషింగ్ సీజన్ సాధారణంగా అక్టోబర్లో…
Shocking: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వినయ్ సింగ్ అనే వ్యక్తి తన సహోద్యోగి, ప్రియురాలు అయిన మింకీ శర్మ(32) తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతో దారుణంగా హత్య చేశారు. వీరిద్దరు ఒకే ఆఫీసులో కలిసి పని చేస్తున్నారు. మింకీ శర్మ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తోది.
Groom Becomes Father: ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ జిల్లా అజీమ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి అయిన తొలి రాత్రే పెళ్లికూతురు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీనితో వెంటనే వారు ఇంటి దగ్గరికే మహిళా డాక్టర్ను పిలిపించగా.. అసలు నిజం బయటపడింది. పెళ్లికూతురు గర్భవతిగా ఉండటమే కాకుండా ఆమెకు పురిటి నొప్పులు వస్తున్నాయని డాక్టర్ నిర్ధారించింది. స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్, ADAS ఫీచర్లతో 2026…