Home
Uttar Pradesh
Uttar Pradesh News
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
యూపీ అసెంబ్లీలో బీఎస్పీ ఏకైక స్వరం మూగబోయింది. శాసనసభలో బీఎస్పీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూశారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్కు ఆ పార్టీ అధినేత మాయావతి, ముఖ్యమంత్రి యోగి, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. -
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహులీ గ్రామంలో సుమారు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. 28 ఏళ్ల యువకుడు మాత్రం ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక నివేదికలు పేర్కొన్నాయి. తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిన ఇల్లు మహులీ… -
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
ఉత్తరప్రదేశ్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు పిల్లల తల్లైన భార్యకు ఆమె ప్రియుడితో భర్తే స్వయంగా పెళ్లి జరిపించాడు. కుటుంబంలో రోజూ జరుగుతున్న గొడవలకు ముగింపు పలకాలని భావించిన భర్త.. భార్య కోరుకున్న వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. -
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
Honour Killing: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో పరువు హత్య సంచలనంగా మారింది. దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో నివసిస్తున్న ఒక వ్యక్తి, తన 18 ఏళ్ల కూతురిని హత్య చేశాడు. పెళ్లి కాకుండా గర్భవతి కావడంతో, మందులు ఇప్పిస్తానని చెప్పి ఆగ్రాలోని బసౌని ప్రాంతానికి తీసుకెళ్లి, చంబర్ నదిలో ముంచి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడైన తండ్రి లఖ్పత్ కూతురు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అతడి… -
Uttar Pradesh: ఫాలోవర్ల కోసం ఎంతకు తెగించారు.. ఒకే వ్యక్తి ముగ్గురు అక్కాచెల్లెళ్ల పెళ్లిలో ట్విస్ట్..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అమ్రోహా జిల్లాలో హసన్పూర్ ప్రాంతంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే, ఈ పెళ్లి విషయంలో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు మైనర్ అని తేలడంతో బాలల సంక్షేమ కమిటీ(CWC) జోక్యం చేసుకుని, 3 రోజుల్లో విచారణ ఇవ్వాలని కోరింది. కమిటీ ముందు హాజరైన వారు తమ నేరాన్ని… -
Supreme Court: రామ మందిర విరాళాల చోరీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
Supreme Court: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ముందు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తన వాదనల్ని వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పారదర్శకమైన దర్యాప్తు జరిగేలా చూసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు… -
Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో నీట్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు జితేంద్ర అలియాస్ భోలాను పోలీసులు ఎన్కౌంటర్ చేసి, అరెస్ట్ చేశారు. భారతికూప్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మడ్ఫా అడవుల్లో నిందితుడు దాక్కున్నాడనే సమాచారంతో యూపీ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(ఎస్ఓజీ) జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్ సమయంలో నిందితుడు పోలీసులపై కాల్పులు జరపడంతో, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల… -
Asaduddin Owaisi: యూపీలో బీజేపీని ఓడిద్దాం.. అఖిలేష్కు ఓవైసీ ఆఫర్..
Asaduddin Owaisi: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార బీజేపీతో పాటు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మరోవైపు, యూపీలో సత్తా చాటాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్తో పొత్తు కోసం ఓవైసీ బహిరంగ పిలుపు ఇచ్చారు. ఎస్పీతో తాము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మొరాదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడుతూ.. ‘‘ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడకూడదనేది… -
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
Viral Wedding: ఈ రోజుల్లో ఒక్క పెళ్లాంతోనే ఏగలేక సగటు మొగుళ్లు తలలు పట్టుకుంటున్నారు.. కానీ.. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన ఓ పుణ్యాత్ముడు ఏకంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేసారి మనువాడి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు! రమేష్ వృతి రీత్యా రైతు. పట్టీలైన సరోజ్, సావిత్రి, సంతోషలను చాముండా ఆలయ హవన్ వేదిక ముందు అగ్నిసాక్షిగా ఆ వీరుడి పెళ్లాడాడు. వాళ్ల మెడలో పూలమాలలు వేసి, ఏడడుగులు నడిచాడు. నవ వధువులు తమ… -
Uttar Pradesh: నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు.. ప్రేమ పెళ్లి, ఇప్పుడు ప్రాణభయం..
Uttar Pradesh: ‘‘నా భార్య, ఆమె ప్రియుడు నన్ను చంపేస్తారు’’ అని ఒక వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో జరిగింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సూర్యోదయ కాలనీకి చెందిన బాధితుడు ఒక డెలివరీ సంస్థలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. 2025 జూన్ 22న అతను మహిళను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే, కొద్దికాలానికే వీరి కుటుంబంలో విభేదాలు…
తాజావార్తలు
-
Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్… బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
-
August 14 1947 అర్ధ రాత్రి ఏం జరిగింది?.. స్వాతంత్య్ర సంబరాల వెనుక దాగిన విభజన విషాదం..
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మనీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!