Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్ కల్యాణ్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక శాఖలు తీసుకోవడమే కాదు.. వాటిపై ప్రత్యేక మార్క్ కనిపించేలా పని చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో పోస్టు చేసి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
గ్రామీణ రోడ్ల నిర్మాణం:
– రూ.3,200 కోట్లు పెట్టుబడి చేసి 5,000 కి.మీ CC రోడ్ల నిర్మాణం, 866 కి.మీ పూర్తయింది.
– పల్లెపండుగ 2.0 ప్రాజెక్ట్ ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల నిర్మాణ లక్ష్యంగా అడుగులు.
– రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం చర్యలు ప్రారంభం.
– అడవితల్లి బాట ప్రాజెక్ట్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రూ.1,069 కోట్లతో 1,005 కి.మీ రోడ్లు.
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
- Pawan Kalyan: గోదావరి పుష్కరాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కార్యాచరణ ప్రకటన..
సర్కారీ ఉద్యోగుల ప్రమోషన్, కార్యాలయాలు:
– 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు.
– 77 కొత్త DDO కార్యాలయాల ప్రారంభం.
– 77 మంది ZP CEO లకు పదోన్నతులు.
ఇంజనీరింగ్ విభాగం & పెద్ద ప్రాజెక్టులు:
– పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రూ.9,500 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించింది.
– ఇప్పటికే రూ.2,600 కోట్ల విలువైన రోడ్లు పూర్తయి, బిల్లులు చెల్లించబడ్డాయి.
– రూ.5,300 కోట్ల విలువైన రోడ్ల పనులు దశలో ఉన్నాయి.
– త్వరలో రూ.1,600 కోట్ల PMGSY నిధులు విడుదల కానున్నాయి.
మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి, సర్కారీ ఉద్యోగుల పునర్నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికకై చేపట్టబడ్డాయని చెప్పారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan సారథ్యంలో ప్రగతిపథంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ
గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాల వివరాలు
• ₹3,200 కోట్ల నిధులతో 5,000 కిమీ సీసీ రోడ్లు, 866 కి.మీ నిర్మాణం
• పల్లెపండుగ 2.O ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల… pic.twitter.com/h3iXjJlcgD— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 7, 2026
తాజావార్తలు
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!