Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్ కల్యాణ్ పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక శాఖలు తీసుకోవడమే కాదు.. వాటిపై ప్రత్యేక మార్క్ కనిపించేలా పని చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో పోస్టు చేసి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
గ్రామీణ రోడ్ల నిర్మాణం:
– రూ.3,200 కోట్లు పెట్టుబడి చేసి 5,000 కి.మీ CC రోడ్ల నిర్మాణం, 866 కి.మీ పూర్తయింది.
– పల్లెపండుగ 2.0 ప్రాజెక్ట్ ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల నిర్మాణ లక్ష్యంగా అడుగులు.
– రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం చర్యలు ప్రారంభం.
– అడవితల్లి బాట ప్రాజెక్ట్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో రూ.1,069 కోట్లతో 1,005 కి.మీ రోడ్లు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
సర్కారీ ఉద్యోగుల ప్రమోషన్, కార్యాలయాలు:
– 10,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు.
– 77 కొత్త DDO కార్యాలయాల ప్రారంభం.
– 77 మంది ZP CEO లకు పదోన్నతులు.
ఇంజనీరింగ్ విభాగం & పెద్ద ప్రాజెక్టులు:
– పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రూ.9,500 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించింది.
– ఇప్పటికే రూ.2,600 కోట్ల విలువైన రోడ్లు పూర్తయి, బిల్లులు చెల్లించబడ్డాయి.
– రూ.5,300 కోట్ల విలువైన రోడ్ల పనులు దశలో ఉన్నాయి.
– త్వరలో రూ.1,600 కోట్ల PMGSY నిధులు విడుదల కానున్నాయి.
మొత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపిన ప్రకారం, ఈ కార్యక్రమాలు గ్రామీణాభివృద్ధి, సర్కారీ ఉద్యోగుల పునర్నిర్మాణం, గ్రామీణ రోడ్ల నిర్మాణం మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రణాళికకై చేపట్టబడ్డాయని చెప్పారు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan సారథ్యంలో ప్రగతిపథంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ
గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన కార్యక్రమాల వివరాలు
• ₹3,200 కోట్ల నిధులతో 5,000 కిమీ సీసీ రోడ్లు, 866 కి.మీ నిర్మాణం
• పల్లెపండుగ 2.O ద్వారా మరో 8,000 కి.మీ రోడ్ల… pic.twitter.com/h3iXjJlcgD— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 7, 2026
తాజావార్తలు
-
Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
-
APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
-
Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్గా రికార్డ్..
-
Maa Inti Bangaaram Day 1 Collections : ‘మా ఇంటి బంగారం’ ఫస్ట్ డే కలెక్షన్స్… అనుష్క, రష్మిక సినిమాలను మించిన వసూళ్లు
-
Instagram: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. కంటెంట్ క్రియేటర్లకు మరింత ప్రయోజనం
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!