Credit Card: క్రెడిట్ కార్డ్ వినియోగం రికార్డు స్థాయిని తాకుతోంది. ఈ కార్డుల వ్యయం తొలిసారిగా రూ.1.4 లక్షల కోట్లు దాటింది. అయితే 2022-23లో, క్రెడిట్ కార్డ్ ఖర్చు నిర్దిష్ట పరిధిలోనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజాగా డేటాను విడుదల చేసింది.
RBI Rules Change: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ కస్టమర్ల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. తద్వారా దేశంలోని బ్యాంకింగ్ ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో హెచ్డిఎఫ్సి, హెచ్ఎస్బిసి బ్యాంకులపై పెనాల్టీ విధించిన ఆర్బిఐ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో పనిచేస్తున్న రెండు సహకార బ్యాంకుల లైసెన్స్లను రద్దు చేసింది.
రూ.2000 నోట్ల (Rs 2000 notes)ను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్న ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడంతో ఆ నోట్లన్నీ బ్యాంకులకు చేరుకుంటున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. మే 19 నుంచి 76 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయి.
Rs.2,000 Notes Withdrawal: రూ. 2,000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలన్న ఆర్బీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మే 30న దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది
How Many Bank Accounts Should One Man Have: ప్రస్తుత రోజుల్లో ‘బ్యాంకు అకౌంట్’ ప్రతి ఒక్కరికి అవసరం అయింది. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్స్ ఉన్న వ్యక్తులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం మారినప్పుడు, వేరువేరు ప్రాంతంలో ఉండాల్సి వచ్చినప్పుడు, వ్యాపారం కోసం లాంటి సందర్భాలలో కొత్తగా బ్యాంకు ఖాతాలు తీయాల్సి వస్తుంది. అప్పుడు ఓ వ్యక్తికి ఒకటికి మించి ఎక్కువ అకౌంట్లు ఉంటాయి. అయితే ఇలా బ్యాంకు అకౌంట్స్ తీయాల్సి…
Rs. 2000 note withdrawal: మే 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు గడువు ఇచ్చింది.
RBI : అన్ని బ్యాంకులకు పెద్ద రిజర్వు బ్యాంక్. ఈ బ్యాంక్ నియమ నిబంధనలను పాటించే మిగతా బ్యాంకులన్నీ పని చేయాలి. లేదంటే రిజర్వ్ బ్యాంకు ఆయా బ్యాంకులపై చర్యలను తీసుకుంటుంది. అలాగే కొన్ని ఆదేశాలను పాటించనందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్పై 2.5 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది.