RBI: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా.. వాటి లైసెన్స్లు రద్దయ్యాయి చెక్ చేస్కోండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో హెచ్డిఎఫ్సి, హెచ్ఎస్బిసి బ్యాంకులపై పెనాల్టీ విధించిన ఆర్బిఐ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో పనిచేస్తున్న రెండు సహకార బ్యాంకుల లైసెన్స్లను రద్దు చేసింది. అలాగే జూలై 5, 2023న లైసెన్స్ రద్దు చేసిన తర్వాత ఎలాంటి బ్యాంకింగ్ వ్యాపారం చేయకూడదని రెండు బ్యాంకులను కోరింది.
ఏ రకమైన డిపాజిట్ను ఆమోదించలేరు
బుల్దానాకు చెందిన మల్కాపూర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, బెంగళూరుకు చెందిన సుశ్రుతి సౌహార్ద సహకార బ్యాంక్ .. బ్యాంకింగ్ లైసెన్స్లను రద్దు చేసినట్లు ఆర్బిఐ తెలియజేసింది. ప్రకటన ప్రకారం, వ్యాపారాన్ని మూసివేసిన తర్వాత.. రెండు బ్యాంకులు ఎలాంటి డిపాజిట్లను ఆమోదించలేవు లేదా ఖాతాదారులకు డిపాజిట్లు ఇవ్వలేవు.
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
Read Also:New Chief Justices: తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు
డబ్బు డిపాజిట్ చేసిన వారి పరిస్థితి ఏంటి?
రెండు సహకార బ్యాంకులకు తగిన మూలధనం, ఆదాయ సంభావ్యత లేకపోవడంతో సెంట్రల్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ కో ఆపరేటివ్ కమీషనర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, మహారాష్ట్ర బ్యాంక్ను మూసివేయడానికి ఆర్డర్ జారీ చేయాలని.. బ్యాంకు కోసం లిక్విడేటర్ను నియమించాలని కోరింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) నుండి ఐదు లక్షల రూపాయల పరిమితి వరకు తన డిపాజిట్ యొక్క డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని స్వీకరించడానికి ప్రతి డిపాజిటర్ అర్హులని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
బ్యాంక్ సమర్పించిన డేటా ప్రకారం, 97.60% డిపాజిటర్లు డిఐసిజిసి నుండి తమ డిపాజిట్ల పూర్తి మొత్తాన్ని స్వీకరించడానికి అర్హులు. మల్కాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకును బ్యాంకింగ్ వ్యాపారం కొనసాగించేందుకు అనుమతిస్తే అది ప్రజా ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని ఆర్బీఐ పేర్కొంది. రాబోయే కాలంలో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో బ్యాంక్ తన డిపాజిటర్లకు పూర్తి చెల్లింపులు చేయలేకపోతుంది.
Read Also:IND vs WI: ఇకపై టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూడలేమా?
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?