Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Rbi

Rbi News

    • వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటన..
      #Top Story

      వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటన..

      వడ్డీ రేట్లపై ప్రకటన చేశారు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్.. ప్రస్తుతం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు.. ప్రస్తుతం రెపో రేటు 4 శాతం ఉండగా, రివర్స్‌ రెపో రేటు 3.5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం 5.7 శాతం పరిధిలో ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఆర్బీఐ రివర్స్‌ రెపో రేటును 3.35 శాతం వద్ద ఉంచుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో…
    • కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం:  బ్యాంకు డిపాజిట‌ర్ల‌కు ఉప‌శ‌మ‌నం…
      #Top Story

      కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం: బ్యాంకు డిపాజిట‌ర్ల‌కు ఉప‌శ‌మ‌నం…

      కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది.  కుప్ప‌కూలిన‌, ఆర్ధిక మోసాల‌కు గురైన బ్యాంకు డిపాజిట‌ర్ల‌కు ఉప‌శమ‌నం క‌లిగించే నిర్ణ‌యాలు తీసుకున్న‌ది.  డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేష‌న్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లను క్లియ‌ర్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  డిపాజిట‌ర్ల‌కు వారి మొత్తం డిపాజిట్ల‌పై రూ. 5 ల‌క్ష‌ల భీమా క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.  ప్ర‌భావిత బ్యాంక్ తాత్కాలిక నిషేదానికి గురైన 90 రోజుల్లో ఈ భీమా ల‌భిస్తుంది.  దివాలా తీసిన బ్యాంకుల‌పై ఆర్బీఐ తాత్కాలిక నిషేదం విధించిన త‌రువాత…
    • సెల‌వున్నా వేత‌నం, ఫించ‌న్.. ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి అంటే..?
      #బిజినెస్‌

      సెల‌వున్నా వేత‌నం, ఫించ‌న్.. ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి అంటే..?

      నెల మొత్తం ప‌నిచేసి.. ఎప్పుడు త‌మ ఖాతాల్లో జీతం డ‌బ్బులు ప‌డ‌తాయా? అని ఎదురుచూస్తుంటారు వేత‌న జీవులు.. ఇక ఫించ‌న్ దారులు ప‌రిస్థితి కూడా అంతే.. తీరా ఆ మొత్తం జ‌మ కావాల్సిన స‌మ‌యానికి బ్యాంకుల‌కు సెల‌వు వ‌చ్చాయంటే.. మ‌ళ్లీ వ‌ర్కింగ్ డే ఎప్పుడా అని చూడాల్సిన ప‌రిస్థితి.. అయితే, ఆ క‌ష్టాలు ఇక ఉండ‌వు.. ఉద్యోగులకు, పెన్షన్ దారులకు రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా వెసులుబాటు కల్పించింది. ఇక మీదట వేతనం, పింఛను డబ్బులు సెలవు…
    • ఆర్థిక వ్య‌వ‌స్థ రిక‌వ‌రీ అది ఒక్క‌టే మార్గం-ఆర్బీఐ
      #బిజినెస్‌

      ఆర్థిక వ్య‌వ‌స్థ రిక‌వ‌రీ అది ఒక్క‌టే మార్గం-ఆర్బీఐ

      కోవిడ్ ప్ర‌భావం ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై భారీగా ప‌డింది.. వేల‌ల్లో ఉద్యోగాలు పోతే.. ఉపాధి కూడా క‌రువైంది.. లాక్‌డౌన్‌ల‌తో ప‌ట్ట‌ణాల‌ను వ‌ద‌లి.. ప‌ల్లె బాట ప‌ట్టారు.. ఇవ‌న్నీఆర్థిక వ్య‌వ‌స్థను కుదిపేసింది.. అయితే, ఆర్థిక వ్య‌వ‌స్థ రిక‌వ‌రీపై తాజాగా ఆర్బీఐ నెల‌వారీ నివేదిక విడుద‌ల చేసింది.. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయ‌డంపైనే ఆర్థిక వ్య‌వ‌స్థ రిక‌వ‌రీ ఆధార‌ప‌డి ఉంద‌ని ఆర్బీఐ పేర్కొంది.. ఇక‌, క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బయ‌ట‌ప‌డి ముందుకువెళ్లే స‌త్తా మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఉంద‌ని…
    • గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. ఇక సెల‌వుల‌తో సంబంధంలేదు..
      #బిజినెస్‌

      గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. ఇక సెల‌వుల‌తో సంబంధంలేదు..

      ఉద్యోగుల‌కు జీతాలు ప‌డే స‌మ‌యంలో సెలువులు వ‌స్తే అంతే.. సెల‌వుల త‌ర్వాత జీతాలు గానీ, పెన్ష‌న్లుగానీ వ‌చ్చేది.. ముందుచూపుతో ముందురోజే జీతాలు వేసే సంస్థ‌లు కూడా లేక‌పోలేదు.. కానీ, మెజార్టీగా మాత్రం.. జీతాలు, పెన్ష‌న్‌ బ్యాంకు ఖాతాల్లో వేసే రోజు సెల‌వు వ‌చ్చిందంటే.. మ‌ళ్లీ బ్యాంకు ఓపెన్ అయిన త‌ర్వాతే వేస్తారు.. కానీ, ఇక‌, అలాంటి ఇబ్బందులు ఉండ‌వు.. ఉద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇక‌పై, బ్యాంక్ సెలవులతో సంబంధం లేకుండా జీతాలు,…
    • ఇక‌, రూ.2 వేల నోటు వంతు..!
      #బిజినెస్‌

      ఇక‌, రూ.2 వేల నోటు వంతు..!

      అప్ప‌ట్లో పెద్ద‌నోట్లు (రూ.వెయ్యి, రూ.500 పాత నోట్లు)ను ర‌ద్దు చేసి సంచ‌ల‌నానికి తెర‌లేపారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఈ స‌మ‌యంలో.. ప్ర‌జ‌లు చాలా ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి.. ఇక‌, అప్పుడే.. రూ.2 వేల నోటును ముద్రించింది ఆర్బీఐ.. అది కాస్త చిల్ల‌ర క‌ష్టాలు రుచిచూపించ‌గా.. ఆ త‌ర్వాత రూ.500 కొత్త నోటు, రూ.200 కూడా వ‌చ్చేశాయి.. క్ర‌మంగా అన్ని నోట్లు.. రంగులు మారుతూ పోయాయి.. సైజులు కూడా త‌గ్గిపోయాయి. నోట్ల ర‌ద్దు త‌ప్పుడు నిర్ణ‌య‌మ‌ని.. ఇదే.. భార‌త…
    • ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కోవిడ్ ప్ర‌భావం.. ఆర్బీఐ నివేదిక ఏం చెబుతోంది..?
      #బిజినెస్‌

      ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కోవిడ్ ప్ర‌భావం.. ఆర్బీఐ నివేదిక ఏం చెబుతోంది..?

      క‌రోనా వైర‌స్ ఎప్పుడు ఎవ‌రికి సోకుతుందో తెలియ‌దు.. అంతేకాదు.. దిన‌స‌రి కూలి నుంచి చిన్న షాపులు, సంస్థ‌లు, పారిశ్రామిక వేత్త‌లు, ప్ర‌భుత్వాలు, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది.. గ‌త ఏడాది ఫ‌స్ట్ వేవ్ వ‌ణుకుపుట్టిస్తే.. ఈ ఏడాది సెకండ్ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అయితే.. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కోవిడ్ ప్ర‌భావం ఎలా ఉంది? అనే దానిపై వివ‌రాలు వెల్ల‌డించింది భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌…
    • ఆర్బీఐలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
      #జాతీయం

      ఆర్బీఐలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

      రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి పదో తరగతి విద్యార్హత. ఏప్రిల్ 9..10 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి.…
    • ఆర్బీఐలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
      #ఎకానమి

      ఆర్బీఐలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

      రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి పదో తరగతి విద్యార్హత. ఏప్రిల్ 9..10 తేదీల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి.…
    ←1…293031

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : మేం దాడులు చేస్తే శత్రువులు బెంబెలెత్తిపోవాల్సిందే.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ వార్నింగ్!

  • Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..

  • Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’కి బాలయ్య సపోర్ట్..

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • PV Sindhu: దుబాయ్‌లో నిలిచిపోయిన పీవీ సింధు.. ఎయిర్‌పోర్టులో పుణే విద్యార్థుల పడిగాపులు!

  • Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?

ట్రెండింగ్‌

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions