ఎన్టీఆర్-సాయి పల్లవి.. ఈ క్రేజి కాంబినేషన్ సెట్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. అదిరిపోయే స్టెప్పులతో థియేటర్ దద్దరిల్లిపోతుందనడంలో ఎలా సందేహం లేదు. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం ఎన్టీఆర్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత పల్లవి మరో సినిమాకు కమిట్ అవలేదు. దాంతో ఇక ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. అంతేకాదు పెళ్లి కూడా చేసుకోబోతోందని జోరుగా వినిపించింది. […]
మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది.. మే 12న బాక్సాఫీస్ దగ్గర సర్కారు వారి పాట.. కలెక్షన్ల వేట మొదలు కాబోతోంది. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్కు వస్తున్న రెస్పాన్స్ చూసి.. చిత్ర యూనిట్ ఫుల్ జోష్లో ప్రమోషన్స్ చేస్తోంది. అయితే మహేష్ బాబు మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. ప్రస్తుతం మహేష్ తన ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నమ్రత తన ఇన్ స్టా ఖాతాలో ప్యారిస్ ట్రిప్కు సంబంధించిన ఫోటోలను షేర్ […]
కెరీర్ మొదటి నుంచి వైవిధ్యంగా ముందుకు సాగుతూ.. కథా బలమున్న సినిమాలు చేస్తు.. వరుస విజయాలు అందుకుంటున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఈ టాలెంటెడ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘మేజర్’. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా.. ఈ సినిమా రూపొందుతోంది. అడివి శేష్ చిత్రాల్లోనే అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్తో.. మహేష్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్.. […]
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్స్గా.. భారీ అంచనాల మధ్య వచ్చిన ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు, బీస్ట్.. సినిమాలు వరుసగా ఓటిటిలోకి సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టే తెలుస్తోంది. ఈ మూడు సినిమాల్లో ట్రిపుల్ ఆర్, కెజియఫ్ టు బ్లాక్ బస్టర్గా నిలిచాయి.. కానీ ఇళయదళపతి విజయ్ నటించిన బీస్ట్ మూవీ మాత్రం.. బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. కెజియఫ్ చాప్టర్ టుకి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియెన్స్ను డిసప్పాయింట్ చేసింది. దాంతో థియేటర్లకు వెళ్దామనుకున్న ప్రేక్షకులు.. […]
మరో వారం రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో టాలీవుడ్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 24 గంటల్లో 27 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే 1.2 మిలియన్స్కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూ ట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్లో కొనసాగుతోంది సర్కారు […]
తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత క్రాంతికుమార్ మహిళా పక్షపాతిగా సాగారు. తాను నిర్మించిన చిత్రాలలోనూ, దర్శకత్వం వహించిన సినిమాల్లోనూ మహిళల సమస్యలకు తగిన పరిష్కారం చూపించడమే కాదు, సమాజాన్నీ ఆలోచింపచేసేవారు. అందుకే క్రాంతికుమార్ ను చాలామంది ‘వెండితెర చలం’ అంటూ కీర్తించారు. నిర్మాతగా క్రాంతికుమార్ తొలి చిత్రం ‘శారద’లోనూ, దర్శకునిగా చివరి చిత్రం ‘9 నెలలు’లోనూ మహిళా పక్షపాతిగానే నిలిచారు. తాను నిర్మించిన కమర్షియల్ మూవీస్ లోనూ మహిళల సమస్యలను అంతో ఇంతో చర్చించడానికే తపించేవారు. […]
రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలచి దాదాపు నలభై రోజులు అవుతోంది. ఈ సినిమా విడుదలైన తొలి రోజుల్లో డిఫరెంట్ టాక్ తోనే సాగింది. అయితే ట్రేడ్ పండిట్స్ మాత్రం ‘ట్రిపుల్ ఆర్’ ఈ యేడాది టాప్ గ్రాసర్ గా నిలుస్తుందని ముందే చెప్పారు. అదే జరుగుతోంది. ఈ యేడాది వెయ్యి కోట్లు చూసిన తొలి చిత్రంగా ‘ట్రిపుల్ ఆర్’ నిలచింది. ఇన్నాళ్ళకు ఈ సినిమాను చూసి ప్రముఖ హిందీ నటులు అనిల్ కపూర్, అనుపమ్ […]
కళలకు, కళాకారులకు హద్దులన్నవి లేవని ఈ ‘గ్లోబలైజేషన్’ అవతరించక మునుపే పెద్దలు చాటింపు వేశారు. దాంతో ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి జనం సైతం సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలోనూ మన దేశంలో ఓ కువిమర్శకుడు ఉత్తరం, దక్షిణం అన్న భేదాలు చూపిస్తూ తన కుల్లును బయటపెట్టుకుంటున్నాడు. తనకు తాను విమర్శకుడినని ప్రకటించుకున్న కమాల్ ఆర్. ఖాన్ మొన్న ‘ట్రిపుల్ ఆర్’ విడుదలైన సమయంలో బాలీవుడ్ లో ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాగానే, తట్టుకోలేక […]
అజయ్ దేవగన్, సుదీప్ మధ్య కొనసాగుతున్న జాతీయ భాషా వివాదంపై ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ స్పందించారు. ఈ విషయమై సోనూ మాట్లాడుతూ ‘హిందీ మన జాతీయ భాష అని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు. అది ఎక్కువగా మాట్లాడే భాష కావచ్చు. కానీ జాతీయ భాష కాదు. నిజానికి తమిళం చాలా పురాతన భాష. సంస్కృతం, తమిళం మధ్య ఈ విషయమై చర్చ జరుగుతోంది. అయితే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన భాష తమిళం అంటున్నారు’ అని చెప్పాడు. […]
ఇటీవల విడుదలైన ‘ద కాశ్మీర్ ఫైల్స్’లో నటించిన మిథున్ చక్రవర్తి తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో ఇటీవల బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. మిథున్ చక్రవర్తికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. మిథున్ అనారోగ్యంతో ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో అంతర్జాలంలో వైరల్ అయింది. అయితే ప్రస్తుతం మిథున్ ‘ఫిట్ అండ్ ఫైన్’ గా ఉన్నట్లు అతని పెద్ద కుమారుడు మహాక్షయ్ చక్రవర్తి అలియా మిమో చక్రవర్తి తెలియచేశారు. మిథున్ హాస్పిటల్ బెడ్పై విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను బీజేపీ […]