‘రెబల్ స్టార్’ ప్రభాస్ కెరీర్లో అత్యంత స్టైలిష్ యాక్షన్ డ్రామాగా నిలిచిన చిత్రం ‘మున్నా’. దాదాపు 19 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్తో అప్పట్లో యూత్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. కానీ కమర్షియల్గా మాత్రం వర్కౌట్ కాలేదు. అయితే ఈ చిత్రాన్ని మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్చి…
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ప్లాప్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నష్టాలు చూసింది. ‘ది రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, నిర్మాతలకు అండగా నిలవాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారు. Also Read : AA 22 : అల్లు అర్జున్ – అట్లీ…
వన్స్ ఆపాన్ ఎ టైమ్ ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్సటైల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. దర్శకుడిగానే కాదు.. రైటర్గానూ ఫ్రూవ్డ్. ఆయన డైలాగ్స్ పటాసుల్లా పేలేవి. ఒకప్పుడు అతడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఈగర్లీ వెయిట్ చేసేవాళ్లు హీరోలు.. ప్రజెంట్ వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో మొహం చాటేస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్స్ తర్వాత కెరీర్ మరింత డైలామాలో పడింది. కానీ తన మార్క్ మూవీస్ను స్టిల్ మర్చిపోలేకపోతున్నారు ఆడియన్స్. ఆడియన్సే కాదు.. స్టార్ హీరోలు…
టాలీవుడ్లో ఇటీవల విడుదలైన చిన్న చిత్రాల్లో ‘కపుల్ ఫ్రెండ్లి’ మంచి హిట్ గా నిలిచింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మానస వారణాసి జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ జోరులో ఉండగానే, చిత్ర యూనిట్కు పాన్ ఇండియా…
‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మతో సినిమా చేసేందుకు హీరోలు క్యూ కట్టారు. అయితే ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్తో ‘బ్రహ్మరాక్షస’ అనే భారీ బడ్జెట్ చిత్రం చేస్తునట్టు వార్తలు వచ్చాయి. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపించాయి తప్ప ఇటీవల కాలంలో ఎటువంటి అప్డేట్స్ లేవు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా రద్దు…
టాలీవుడ్లో పండుగ సీజన్ అంటేనే సినిమాల జాతర. ముఖ్యంగా దసరా నవరాత్రులకు బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు పోటీ పడటం ఆనవాయితీ. అయితే 2026 దసరా రేసు అప్పుడే హీటెక్కిపోతోంది. అగ్ర హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు తమ చిత్రాలను దసరా కానుకగా విడుదల చేసేందుకు లైన్ కట్టేశారు. ఇప్పటికే పలువురు మేకర్స్ అధికారికంగా తమ విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చేయడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Also Read : Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంతో…
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో ఎవరంటే అందరూ చెప్పే పేరు ప్రభాస్. వెండితెరపై తన నటనతో, కటౌట్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ‘డార్లింగ్’, నిజ జీవితంలో మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటూ ఫాలోవర్లను పెంచుకుంటుంటే, ప్రభాస్ మాత్రం దానికి భిన్నంగా నడుచుకుంటున్నారు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రం అందుకు పూర్తిగా బిన్నంగా ఉంటారు.…
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల విడుదలైన ‘రాజా సాబ్’ సినిమా సమయంలో సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ అలాగే బాడీ లాంగ్వేజ్పై కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఫేస్-స్వాప్ (Face-swap) టెక్నాలజీ వాడారని, ప్రభాస్ కష్టపడటం లేదని ట్రోల్ చేశారు. కానీ, తాజాగా జరిగిన ఒక సంఘటనతో ఈ ట్రోలర్స్ అందరికీ ఫ్యాన్స్ గట్టిగా సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో…
డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ ఎలాంటి టాక్ అందుకుందో మనకు తెలిసిందే. డైరెక్టర్ మారుతి ప్రభాస్ను సరిగ్గా చూపించలేదని ఫ్యాన్స్ ఇప్పటికే గుర్రు మంటున్నారు. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ వాడిన డూప్ షాట్లు, గడ్డం విషయంలో వచ్చిన తేడాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు వీటికి తోడు హీరోయిన్కు కూడా డూప్ వాడారనే విషయం బయటకు రావడం మరింత దుమారం రేపుతోంది. ఈ సినిమాలో విలన్ గ్యాంగ్లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే…
పవర్ ఫుల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, రణ్బీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్గా రాబోతున్న ‘యానిమల్ పార్క్’ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా జపాన్లో ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సందీప్ వంగా ఈ సీక్వెల్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. Also Read : Priyanka Chopra : ప్రియాంక…