Aditya Dhar: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివేంజ్’ సినిమాతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు ఆదిత్యధర్, రెబల్ స్టార్ ప్రభాస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ను ‘లెజెండ్’ అని సంబోధిస్తూ.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు. సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..! ‘ధురంధర్’…
ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్తో ఫ్లాప్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఏడాదిలో సాలిడ్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అఫీషియల్గా ప్రకటించనప్పటికీ.. వచ్చే దసరాకు ఫౌజీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కానీ…
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 1700 కోట్ల మార్క్కు చేరువలో ఉంది. త్వరలోనే పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్లు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాను వీక్షించారు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని ‘అల్లు సినిమాస్’లో…
Fauzi Movie Leaks: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు సినిమా లవర్స్లో ఆకాశాన్ని అంటే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్…
Prabhas: టాలీవుడ్ డార్లింగ్, పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్ల నుంచి చిన్న విరామం తీసుకున్నారు. గత ఏడాది విడుదలైన ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై మరింత జాగ్రత్తగా, పూర్తి ఫోకస్తో పని చేస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్, కొద్ది రోజులు రీఛార్జ్ అవ్వడానికి వెకేషన్కు రెడీ అయ్యారు. READ ALSO: PM Modi: ఈ సాయంత్రం మోడీ కీలక భద్రతా సమావేశం..…
ఇప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా ‘పాన్-ఇండియా’ స్థాయిలో దూసుకుపోతోంది. ఈ కొత్త ఒరవడిని సృష్టించి, దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. చెప్పాలంటే.. ఆయన ఓ బాక్సాఫీస్ రికార్డ్ బుక్. తాజాగా ‘ధురంధర్ 2’ సంచలన వసూళ్ల సాధిస్తున్న నేపథ్యంలో..…
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో స్టార్ హీరోలు కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘హను-మాన్’ సినిమాతో మొదలైన ఈ యూనివర్స్లో.. ఇప్పటికే ‘జై హను-మాన్’తో రిషబ్ శెట్టి ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ కూడా అడుగుపెట్టబోతున్నాడనే న్యూస్ వినిపిస్తోంది. వాస్తవానికి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ ‘బ్రహ్మరాక్షస్’ అనే సినిమా చేయబోతున్నట్టుగా టాక్ ఉంది. అయితే, ఇప్పుడు ‘బ్రహ్మరాక్షస్’ కాస్త ముందే థియేటర్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ పూర్తిస్థాయిలో…
Kalki-Varanasi: తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా మరింత చాటి చెప్పేలా వస్తున్న రెండు భారీ ప్రాజెక్ట్స్ మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించగా, ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ రెండు సినిమాల్లోని హీరోల పాత్రలకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు…
Prabhas: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు, మరోవైపు విభిన్న కథాంశాలతో ఫ్యాన్స్కు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ షూటింగ్తో బిజీగా ఉన్నాడు డార్లింగ్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరి వరకు నిర్విరామంగా కొనసాగనుంది. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరోవైపు, బాక్సాఫీస్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా ముగింపులో పార్ట్-2 పై ఇచ్చిన లీడ్స్ ప్రేక్షకుల్లో గూస్బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా మహాభారతానికి సంబంధించి స్టార్టింగ్, ఎండింగ్ సీక్వెన్స్కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. కాకపోతే.. చాలా తక్కువ నిడివితో ఈ సీక్వెన్స్లు ఉంటాయి. ఆ సీన్స్ ఇంకా ఉంటే బాగుండు అని సదరు ప్రేక్షకులు భావించారు. అయితే, ఇప్పుడు…