ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా 2026వ సంవత్సరానికి గ్రాండ్గా స్వాగతం పలుకుతూ, తన అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని పంచుకున్నారు. గడిచిన ఏడాది తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని, ఈ ప్రయాణంలో తను నేర్చుకున్న పాఠాలు మరియు తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన ఎంతో వినమ్రంగా పేర్కొన్నారు. తన కెరీర్లో ఎదురైన ప్రతి ఒడిదుడుకుల్లోనూ, ప్రతి కీలక దశలోనూ వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ (AA22 x A6) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో అట్లీ ఈ చిత్రాన్ని విజువల్ వండర్గా తీర్చిదిద్దుతున్నారు. 2027 వేసవిలో విడుదల కాబోతున్న…
‘పుష్ప 2’ సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తంగా 23 మందిపై అభియోగాలు మోపారు. కేసు ఛార్జిషీట్లో ఏ-11గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరును పోలీసులు చేర్చారు. Also Read: AUS vs ENG 4th Test: పరాజయాల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన బన్నీని కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలిశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా జరిగిన ఈ మిటింగ్లొ లోకేశ్ చెప్పిన కథపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆ షూటింగ్ పూర్తి…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ఫ్యాన్స్ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకూడదనే పట్టుదలతో వరుసగా భారీ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, దీని తర్వాత సుకుమార్-చరణ్ కాంబోలో రాబోయే సినిమా (RC17) ఎప్పుడు మొదలవుతుందనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ తర్వాత…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై అంచనాలు రోజే రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కానీ, అందరూ ఆశించినట్లు ఆమె హీరోయిన్గా కాకుండా, బన్నీకి సిస్టర్ రోల్లో కనిపించబోతోందని టాక్ నడుస్తోంది. ఎంతో ఎమోషనల్ టోన్ ఉన్న ఈ పాత్ర చుట్టూనే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషనల్ వైడ్ ఫేమ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ తర్వాత ఆయన తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ బాక్సాఫీస్ డైరెక్టర్ అట్లీ తో కలిసి చేస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉంది. ఈ సినిమా గురించి తాజాగా వినిపిస్తున్న ఒక హాట్ అండ్ క్రేజీ అప్డేట్ అభిమానులలో ఉత్సాహాన్ని పెంచుతోంది. సమాచారం ప్రకారం, అట్లీ ఈ సినిమా…
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విమర్శకుల నుంచి మరియు సినీ ప్రముఖుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఈ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా తన అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో, “ఇప్పుడే ధురంధర్ చూశాను. అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప 2’ (ది రూల్) 2024 డిసెంబర్ 5న విడుదలై బెంచ్మార్క్ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, పుష్ప 3 (ది ర్యాంపేజ్) కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ‘పుష్ప 2’ రిలీజై ఏడాది పూర్తయినా, మేకర్స్ నుండి ‘పుష్ప 3′ గురించి ఎలాంటి ప్రస్తావన రాకపోవడం చర్చనీయాంశమైంది.’పుష్ప 2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా…
గతేడాది డిసెంబర్ 4 తేదీ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా అతడి తల్లి చనిపోయుంది. ఈ సంఘటన జరిగి సరిగ్గా నేటికి ఏడాది. ఆ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ కోమాలోకి వెళ్ళాడు. కొన్ని నెలల పాటు మెరుగైన వైద్యం అందించగా కోలుకున్నాడు శ్రీతేజ్.…