ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై క్రూరత్వం ప్రదర్శించారు. మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో తీశారు నిందితులు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదంసింగ్నగర్ జిల్లా కాశీపూర్లో…
యూపీలోని ఝాన్సీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్త, అత్తమామల ప్రేమను పొందడానికి ఒకసారి కాదు మూడు సార్లు వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఆమె జీవితంలో ఆనందం కరువైంది. చివరికి ఆ మహిళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లింది. టాయిలెట్ క్లీనర్ తాగించి తన కుమార్తెను భర్త, అత్తమామలు హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త తనను కొట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో టాయిలెట్ క్లీనర్ తాగించి హత్య చేశారని మృతురాలి…
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడు. అంతేకాదు.. అతనికి ఆమె నాలుగో భార్య. ఆమెను పెళ్లి చేసుకునే ముందు తన మతాన్ని దాచిపెట్టి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు డాక్టర్ గా గుర్తించారు. పెళ్లి తర్వాత తనను ఇంటికి తీసుకొచ్చి సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్లోకి పంపించాడని తెలిపింది. ఆ తర్వాత డాక్టర్ తన స్నేహితులకు ఫోన్ చేశాడని.. డాక్టర్…
పెళ్లయిన తొమ్మిదేళ్ల తర్వాత భర్తను వదిలేసి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపించింది. తన భర్తకు దూరంగా వెళ్లి ప్రియుడితో కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఇద్దరూ కలిసి నెలల తరబడి సంతోషంగా జీవించారు. కానీ.. ఒకరోజు అకస్మాత్తుగా ఆ మహిళ భర్త తన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరి వారు ప్రియుడిని హత్య చేశారు. ఆహారంలో విషం కలిపి ప్రేమించిన యువకుడిని మహిళ హత్య చేసింది. హత్య అనంతరం భార్యాభర్తలిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.…
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. రైలులో ప్రయాణీకులు విమాన సౌకర్యాలను అనుభవించేలా చేయడం దీని ఉద్దేశం. నివేదిక ప్రకారం.. రైల్వేస్ దీనిని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. ఈ ట్రయల్ ప్రాజెక్ట్ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యవేక్షిస్తుంది. కాగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవ ప్రారంభమైంది. ఈ సేవలు వందే భారత్ రైలులో ప్రయాణించేటప్పుడు […]
రాజస్థాన్ అల్వార్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆవు దూడతో అసహజ శృంగారంకు పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. కొందరు యువకులు అకృత్యాలకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. దీంతో.. ఈ వ్యవహారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన అజ్మీర్ జిల్లాలోని అల్వార్గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆవులతో అకృత్యాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జులై 1న ఆ ప్రాంత వాసి ప్రియాంషు అనే కామాంధుడు రాత్రి వేళల్లో ఆవుపై అసహజ శృంగారం చేస్తున్నట్లు…
జూలై నెలలో టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అందుకోసం బీసీసీఐ టీమ్ను కూడా ప్రకటించింది. జింబాబ్వేతో మొత్తం ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 6 నుండి జూలై 14 వరకు మ్యాచ్ లు జరుగనున్నాయి. అందుకోసం టీమిండియా బయల్దేరి వెళ్లింది. అయితే.. ఇంతకుముందు ప్రకటించిన టీమిండియా జట్టులో స్వల్ప మార్పులు చేసింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం కల్పించింది బీసీసీఐ. ఈ టూర్ లో సంజూ శాంసన్, శివం దూబే, యశస్వి జైస్వాల్…
ఒక్కోసారి బిజీ బిజీ పనుల వల్ల తినడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో.. పండ్లు, నీళ్లతోనే గడిపేస్తాం. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోషకాల లోపం, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడుతాయి. పండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి. అదే.. నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండవు.. అందువల్ల అదే పనిగా ఎప్పటికి నీరు తాగడం వల్ల ఖనిజ లోపానికి దారితీస్తుంది. దీంతో.. కళ్లు తిరగడం, తలనొప్పి, అలసట, కండరాలు తిమ్మిర్లు వస్తాయి.…
మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్కు తరలించారు. ఈ క్రమంలో.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయన స్వస్థలం ఉట్నూరుకు రమేశ్ రాథోడ్ మృతదేహం తరలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు చేదు అనుభవం తగిలింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో.. గో బ్యాక్ ఎమ్మెల్యే కాలే యాదయ్య అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు.