Physical Harrasment: దారుణం.. తన స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించిన భర్త
- యూపీలో దారుణ ఘటన
- భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించిన భర్త
- అతనికి ఆమె నాలుగో భార్య
- సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్లోకి పంపించి అత్యాచారం చేయించాడని మహిళ ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడు భర్త. ఈ ఘటనలో నిందితురాలు కీలక విషయాలను బయటపెట్టింది. నిందితుడికి ఆమె నాలుగో భార్య. ఆమెను పెళ్లి చేసుకునే ముందు తన మతాన్ని దాచిపెట్టి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు డాక్టర్ గా గుర్తించారు. పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్లో తన స్నేహితులతో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. గది బయట, లోపల దృశ్యాన్ని డాక్టర్ సీసీటీవీ నుండి చూస్తూనే ఉన్నాడని పేర్కొంది. అనంతరం.. డాక్టర్ తనను కొట్టాడని మహిళ ఆరోపించింది. ఈ విషయంలో పోలీసుల సహాయం కోరానని.. అయితే ఎవరూ తనకు సహాయం చేయలేదని తెలిపింది.
CM Chandrababu: ఏపీలో కొత్త ఇసుక పాలసీపై సీఎం సంకేతాలు..
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
మీడియా కథనాల ప్రకారం.. కోల్కతాలోని బల్లిగంజ్లో నివసిస్తున్న మహిళ, గంగో పోలీస్ స్టేషన్లోని మొహల్లా కోట్లా నివాసి డాక్టర్ అహ్బర్ హుస్సేన్తో 2022 మే 12 నుండి లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వైద్యుడు డాక్టర్ అహ్బర్ హుస్సేన్ ఆమెను, ఆమె ఏడేళ్ల కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం.. నిందితుడు డా. తన సహచరులైన డాక్టర్ షాజాద్, డాక్టర్ ఆరిఫ్లకు ఫోన్ చేసి 2023 జూన్ 21న ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నిందితులు ఆమెను కోల్కతాలో విడిచిపెట్టారు. ఈ విషయమై దేవబంద్ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
PM Modi: కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు.. పార్లమెంట్లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
హిందూ సంస్థల ద్వారా తన అభిప్రాయాలను మీడియాకు తెలిపానని బాధిత మహిళ చెబుతోంది. ఆ తర్వాత ఆమె ఎస్పీ దేహత్ సాగర్ జైన్ను కలిసి కథంతా చెప్పింది. నిందితుడైన వైద్యుడిపై సదరు మహిళ ఎస్పీ దేహత్కు ఫిర్యాదు లేఖ ఇచ్చింది. మహిళ ఫిర్యాదుపై నివేదిక నమోదు చేసినట్లు ఎస్పీ దేహత్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్ మొదటి భార్య సర్సావా నివాసి.. ఆమె తన తల్లి ఇంట్లోనే గత నాలుగు సంవత్సరాలుగా ఉంటుందని బాధిత మహిళ తెలిపింది.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!