Physical Harrasment: దారుణం.. తన స్నేహితులతో భార్యపై అత్యాచారం చేయించిన భర్త
- యూపీలో దారుణ ఘటన
- భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించిన భర్త
- అతనికి ఆమె నాలుగో భార్య
- సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్లోకి పంపించి అత్యాచారం చేయించాడని మహిళ ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేయించాడు భర్త. ఈ ఘటనలో నిందితురాలు కీలక విషయాలను బయటపెట్టింది. నిందితుడికి ఆమె నాలుగో భార్య. ఆమెను పెళ్లి చేసుకునే ముందు తన మతాన్ని దాచిపెట్టి ప్రేమ వ్యవహారం నడిపించాడు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం తనను పెళ్లి చేసుకున్నాడని బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు డాక్టర్ గా గుర్తించారు. పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత సీసీటీవీ అమర్చిన బెడ్రూమ్లో తన స్నేహితులతో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. గది బయట, లోపల దృశ్యాన్ని డాక్టర్ సీసీటీవీ నుండి చూస్తూనే ఉన్నాడని పేర్కొంది. అనంతరం.. డాక్టర్ తనను కొట్టాడని మహిళ ఆరోపించింది. ఈ విషయంలో పోలీసుల సహాయం కోరానని.. అయితే ఎవరూ తనకు సహాయం చేయలేదని తెలిపింది.
CM Chandrababu: ఏపీలో కొత్త ఇసుక పాలసీపై సీఎం సంకేతాలు..
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
మీడియా కథనాల ప్రకారం.. కోల్కతాలోని బల్లిగంజ్లో నివసిస్తున్న మహిళ, గంగో పోలీస్ స్టేషన్లోని మొహల్లా కోట్లా నివాసి డాక్టర్ అహ్బర్ హుస్సేన్తో 2022 మే 12 నుండి లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. వైద్యుడు డాక్టర్ అహ్బర్ హుస్సేన్ ఆమెను, ఆమె ఏడేళ్ల కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేశాడని తెలిపింది. ఆ తర్వాత నిందితుడు పెళ్లి చేసుకున్నాడు. అనంతరం.. నిందితుడు డా. తన సహచరులైన డాక్టర్ షాజాద్, డాక్టర్ ఆరిఫ్లకు ఫోన్ చేసి 2023 జూన్ 21న ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు. ఆ తర్వాత నిందితులు ఆమెను కోల్కతాలో విడిచిపెట్టారు. ఈ విషయమై దేవబంద్ పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
PM Modi: కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు, ఉగ్రదాడులు.. పార్లమెంట్లో ధ్వజమెత్తిన ప్రధాని మోడీ..
హిందూ సంస్థల ద్వారా తన అభిప్రాయాలను మీడియాకు తెలిపానని బాధిత మహిళ చెబుతోంది. ఆ తర్వాత ఆమె ఎస్పీ దేహత్ సాగర్ జైన్ను కలిసి కథంతా చెప్పింది. నిందితుడైన వైద్యుడిపై సదరు మహిళ ఎస్పీ దేహత్కు ఫిర్యాదు లేఖ ఇచ్చింది. మహిళ ఫిర్యాదుపై నివేదిక నమోదు చేసినట్లు ఎస్పీ దేహత్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్ మొదటి భార్య సర్సావా నివాసి.. ఆమె తన తల్లి ఇంట్లోనే గత నాలుగు సంవత్సరాలుగా ఉంటుందని బాధిత మహిళ తెలిపింది.
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!