Health: 24 గంటలు పండ్లు, నీటితోనే గడిపేస్తున్నారా.. జాగ్రత్త
- 24 గంటలు పండ్లు.. నీటితోనే గడిపేస్తున్నారా..!
- ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
- పోషకాల లోపం
- డీహైడ్రేషన్ సమస్యలు రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి బిజీ బిజీ పనుల వల్ల తినడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో.. పండ్లు, నీళ్లతోనే గడిపేస్తాం. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోషకాల లోపం, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడుతాయి. పండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి. అదే.. నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండవు.. అందువల్ల అదే పనిగా ఎప్పటికి నీరు తాగడం వల్ల ఖనిజ లోపానికి దారితీస్తుంది. దీంతో.. కళ్లు తిరగడం, తలనొప్పి, అలసట, కండరాలు తిమ్మిర్లు వస్తాయి. అంతేకాకుండా.. శరీరం రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా తగ్గుదలని చూపిస్తుంది. ఇది హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. ఇలానే ఆహారం తీసుకుంటే.. పోషకాహారలోపానికి కూడా గురి కావచ్చు. రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
iPhone 16 : తొలగించగల బ్యాటరీని అభివృద్ధి చేస్తోన్న ఆపిల్..
Also Read
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
- Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ఇలా పండ్లు, నీటిని అధికంగా తినడం ద్వారా.. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. శారీరకంగా.. బరువు తగ్గడం, జుట్టు రాలడం మరియు చర్మ సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల అవయవాలు దెబ్బతింటాయని.. రక్తహీనత, ఎముకల సాంద్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. అవసరమై పోషకాల ఆహారం లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళన, నిరాశకు దారితీస్తుంది. అంతేకాకుండా.. శరీరం సరిగ్గా పనిచేయదు.. దీంతో.. బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ICC Final : ఐసీసీ ఫైనల్స్లో భారత్ ప్రదర్శన.. ఆస్ట్రేలియా రికార్డు సమం
అంతేకాకుండా.. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎదుగుదల మందగించడం, రోగనిరోధక శక్తి బలహీనపడడం, బోలు ఎముకల వ్యాధి, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడుతారని వైద్యులు తెలిపారు. మానవ శరీరం సరైన పోషకాహారం లేకుండా చాలా వారాల పాటు జీవించగలదు. పోషకాహారం లేనప్పుడు.. శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును శరీరం ఉపయోగిస్తుంది. కాలేయం నిల్వ చేసిన గ్లైకోజెన్ను శక్తి కోసం గ్లూకోజ్గా మారుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ.. అవసరమైన పోషకాలు లేకుండా, శరీరం వేగంగా క్షీణిస్తుందని డాక్టర్ నారంగ్ తెలిపారు. దీంతో.. శరీరం బరువు తగ్గడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా.. శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. జుట్టు రాలడం, రోగనిరోధక పనితీరు తగ్గుతుంది. సుదీర్ఘమైన ఆకలితో తీవ్రమైన పోషకాహార లోపం, అవయవ వైఫల్యం వల్ల మరణానికి కూడా దారితీయవచ్చు.
What happens to the body when it lives only on fruits and water for 24 hours?
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!