Health: 24 గంటలు పండ్లు, నీటితోనే గడిపేస్తున్నారా.. జాగ్రత్త
- 24 గంటలు పండ్లు.. నీటితోనే గడిపేస్తున్నారా..!
- ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
- పోషకాల లోపం
- డీహైడ్రేషన్ సమస్యలు రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కోసారి బిజీ బిజీ పనుల వల్ల తినడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో.. పండ్లు, నీళ్లతోనే గడిపేస్తాం. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోషకాల లోపం, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడుతాయి. పండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి. అదే.. నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండవు.. అందువల్ల అదే పనిగా ఎప్పటికి నీరు తాగడం వల్ల ఖనిజ లోపానికి దారితీస్తుంది. దీంతో.. కళ్లు తిరగడం, తలనొప్పి, అలసట, కండరాలు తిమ్మిర్లు వస్తాయి. అంతేకాకుండా.. శరీరం రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా తగ్గుదలని చూపిస్తుంది. ఇది హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. ఇలానే ఆహారం తీసుకుంటే.. పోషకాహారలోపానికి కూడా గురి కావచ్చు. రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
iPhone 16 : తొలగించగల బ్యాటరీని అభివృద్ధి చేస్తోన్న ఆపిల్..
Also Read
- Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా 'కారపన్నం' చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Monsoon Diet: ఆరోగ్యానికి మంచివే అయినా.. వర్షాకాలంలో ఈ కూరగాయలు ప్రమాదకరం..!
ఇలా పండ్లు, నీటిని అధికంగా తినడం ద్వారా.. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. శారీరకంగా.. బరువు తగ్గడం, జుట్టు రాలడం మరియు చర్మ సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల అవయవాలు దెబ్బతింటాయని.. రక్తహీనత, ఎముకల సాంద్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. అవసరమై పోషకాల ఆహారం లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళన, నిరాశకు దారితీస్తుంది. అంతేకాకుండా.. శరీరం సరిగ్గా పనిచేయదు.. దీంతో.. బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ICC Final : ఐసీసీ ఫైనల్స్లో భారత్ ప్రదర్శన.. ఆస్ట్రేలియా రికార్డు సమం
అంతేకాకుండా.. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎదుగుదల మందగించడం, రోగనిరోధక శక్తి బలహీనపడడం, బోలు ఎముకల వ్యాధి, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడుతారని వైద్యులు తెలిపారు. మానవ శరీరం సరైన పోషకాహారం లేకుండా చాలా వారాల పాటు జీవించగలదు. పోషకాహారం లేనప్పుడు.. శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును శరీరం ఉపయోగిస్తుంది. కాలేయం నిల్వ చేసిన గ్లైకోజెన్ను శక్తి కోసం గ్లూకోజ్గా మారుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ.. అవసరమైన పోషకాలు లేకుండా, శరీరం వేగంగా క్షీణిస్తుందని డాక్టర్ నారంగ్ తెలిపారు. దీంతో.. శరీరం బరువు తగ్గడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా.. శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. జుట్టు రాలడం, రోగనిరోధక పనితీరు తగ్గుతుంది. సుదీర్ఘమైన ఆకలితో తీవ్రమైన పోషకాహార లోపం, అవయవ వైఫల్యం వల్ల మరణానికి కూడా దారితీయవచ్చు.
What happens to the body when it lives only on fruits and water for 24 hours?
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?