Health: 24 గంటలు పండ్లు, నీటితోనే గడిపేస్తున్నారా.. జాగ్రత్త
- 24 గంటలు పండ్లు.. నీటితోనే గడిపేస్తున్నారా..!
- ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం
- పోషకాల లోపం
- డీహైడ్రేషన్ సమస్యలు రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం
ఒక్కోసారి బిజీ బిజీ పనుల వల్ల తినడానికి సమయం ఉండదు. ఈ క్రమంలో.. పండ్లు, నీళ్లతోనే గడిపేస్తాం. అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పోషకాల లోపం, డీహైడ్రేషన్ సమస్యలు ఏర్పడుతాయి. పండ్లలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు.. ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తాయి. అదే.. నీటిలో అవసరమైన ఖనిజాలు ఉండవు.. అందువల్ల అదే పనిగా ఎప్పటికి నీరు తాగడం వల్ల ఖనిజ లోపానికి దారితీస్తుంది. దీంతో.. కళ్లు తిరగడం, తలనొప్పి, అలసట, కండరాలు తిమ్మిర్లు వస్తాయి. అంతేకాకుండా.. శరీరం రక్తంలో చక్కెర స్థాయిలలో వేగంగా తగ్గుదలని చూపిస్తుంది. ఇది హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. ఇలానే ఆహారం తీసుకుంటే.. పోషకాహారలోపానికి కూడా గురి కావచ్చు. రోగనిరోధక శక్తిని బలహీనపరిచి.. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
iPhone 16 : తొలగించగల బ్యాటరీని అభివృద్ధి చేస్తోన్న ఆపిల్..
Also Read
- Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
- Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
- Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
ఇలా పండ్లు, నీటిని అధికంగా తినడం ద్వారా.. శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. శారీరకంగా.. బరువు తగ్గడం, జుట్టు రాలడం మరియు చర్మ సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల అవయవాలు దెబ్బతింటాయని.. రక్తహీనత, ఎముకల సాంద్రత తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. అవసరమై పోషకాల ఆహారం లేకపోవడం వల్ల మానసికంగా ఆందోళన, నిరాశకు దారితీస్తుంది. అంతేకాకుండా.. శరీరం సరిగ్గా పనిచేయదు.. దీంతో.. బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.
ICC Final : ఐసీసీ ఫైనల్స్లో భారత్ ప్రదర్శన.. ఆస్ట్రేలియా రికార్డు సమం
అంతేకాకుండా.. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఎదుగుదల మందగించడం, రోగనిరోధక శక్తి బలహీనపడడం, బోలు ఎముకల వ్యాధి, హృదయ సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడుతారని వైద్యులు తెలిపారు. మానవ శరీరం సరైన పోషకాహారం లేకుండా చాలా వారాల పాటు జీవించగలదు. పోషకాహారం లేనప్పుడు.. శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును శరీరం ఉపయోగిస్తుంది. కాలేయం నిల్వ చేసిన గ్లైకోజెన్ను శక్తి కోసం గ్లూకోజ్గా మారుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ.. అవసరమైన పోషకాలు లేకుండా, శరీరం వేగంగా క్షీణిస్తుందని డాక్టర్ నారంగ్ తెలిపారు. దీంతో.. శరీరం బరువు తగ్గడం, అలసట వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా.. శరీరంలో అవయవాలు దెబ్బతింటాయి. జుట్టు రాలడం, రోగనిరోధక పనితీరు తగ్గుతుంది. సుదీర్ఘమైన ఆకలితో తీవ్రమైన పోషకాహార లోపం, అవయవ వైఫల్యం వల్ల మరణానికి కూడా దారితీయవచ్చు.
What happens to the body when it lives only on fruits and water for 24 hours?
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో