Vande Bharat Train: గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో విమాన సౌకర్యాలు..!
- రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో విమాన సౌకర్యాలు
- ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించిన రైల్వేస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. రైలులో ప్రయాణీకులు విమాన సౌకర్యాలను అనుభవించేలా చేయడం దీని ఉద్దేశం. నివేదిక ప్రకారం.. రైల్వేస్ దీనిని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. ఈ ట్రయల్ ప్రాజెక్ట్ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యవేక్షిస్తుంది. కాగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవ ప్రారంభమైంది. ఈ సేవలు వందే భారత్ రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల అనుభవం మరింత అద్భుతంగా ఉండనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఐఆర్సీటీసీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో 6 నెలల పాటు ఈ ప్రాజెక్ట్ను ట్రయల్గా అమలు చేసింది. ఇందుకోసం 34 మంది శిక్షణ పొందిన ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మిగతా రైళ్లలో కూడా ఈ సర్వీసును ప్రారంభించనున్నారు. యాత్రలలో ప్రజల సౌకర్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని అంటున్నారు. ఈ సందర్భంగా.. IRCTC ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలందించేందుకు ఐఆర్సిటిసి కృషి చేస్తోందని తెలిపారు.
Read Also: Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
‘సాధారణంగా లైసెన్స్ పొందిన క్యాటరర్ ప్రయాణీకులకు ఆహారం అందించే వ్యక్తికి ప్రతి నెల రూ. 8,000-10,000 చెల్లిస్తారు. అయితే.. అత్యుత్తమ సేవలను అందించడానికి, IRCTC ఈ ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లకు నెలకు రూ. 25,000 చెల్లిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలును కేవలం 18 నెలల్లో చెన్నైకి చెందిన రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఇందులో అంతర్గత రూపకల్పన మరియు తయారీ, కంప్యూటర్ మోడలింగ్ ఉన్నాయి. ఇది పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ రైలు. దాని కోచ్లలో పునరుత్పత్తి బ్రేకింగ్ సిస్టమ్తో 30 శాతం వరకు విద్యుత్ శక్తిని ఆదా చేయగలదు’ అని సిద్ధార్థ్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!