Dirty Video: ఓ వివాహితను ఇంటికి పిలిచి అసభ్యకర వీడియో తీసిన నిందితులు..
- ఉత్తరాఖండ్లో దారుణం
- ఓ వివాహితపై క్రూరత్వం
- మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో
- వీడియోను వైరల్ చేస్తామని బెదిరింపులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై క్రూరత్వం ప్రదర్శించారు. మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో తీశారు నిందితులు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదంసింగ్నగర్ జిల్లా కాశీపూర్లో ఈ షాకింగ్ కేసు వెలుగు చూసింది. దీంతో.. బాధితురాలి భర్త కోర్టును ఆశ్రయించాడు.
PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
తండా ఉజ్జయిని నివాసి నన్హే సింగ్ కుమారుడు హరిశంకర్, ఫసియాపురా నివాసి బాల్కర్ సింగ్ కుమారుడు ప్రగత్ సింగ్, సురేష్ తో తనకు చాలా ఏళ్లుగా ఇంటి విషయంలో వివాదం ఉందని బాధితురాలి భర్త చెప్పాడు. అయితే.. తన భార్య బన్సీవాలా, తన సహచరురాలు రేఖా చౌహాన్ వివాదం పరిష్కరించుకుందామని నిందితుల ఇంటికి తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించాడు. ఈ క్రమంలో.. 2023 ఆగస్టు 17న మధువాలా తన భార్యను తన ఇంటికి పిలిపించుకున్నాడని తెలిపాడు. అప్పటికే సురేష్, హరిశంకర్, ప్రగత్ సింగ్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే భార్యను బందీగా ఉంచి వివస్త్రను చేసి అసభ్యకరమైన వీడియో తీశారని చెప్పాడు. అప్పటి నుంచి నిందితులు తనను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారని భర్త మధువాలా తెలిపాడు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 11 మంది మావోల హతం
నిందితుల నుంచి ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉందని వాపోతున్నాడు. శత్రుత్వం కారణంగా.. నిందితులు తన కుమారుడిని 2022 సెప్టెంబర్ 23న హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేశారని తెలిపాడు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!