Dirty Video: ఓ వివాహితను ఇంటికి పిలిచి అసభ్యకర వీడియో తీసిన నిందితులు..
- ఉత్తరాఖండ్లో దారుణం
- ఓ వివాహితపై క్రూరత్వం
- మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో
- వీడియోను వైరల్ చేస్తామని బెదిరింపులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై క్రూరత్వం ప్రదర్శించారు. మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో తీశారు నిందితులు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదంసింగ్నగర్ జిల్లా కాశీపూర్లో ఈ షాకింగ్ కేసు వెలుగు చూసింది. దీంతో.. బాధితురాలి భర్త కోర్టును ఆశ్రయించాడు.
PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
తండా ఉజ్జయిని నివాసి నన్హే సింగ్ కుమారుడు హరిశంకర్, ఫసియాపురా నివాసి బాల్కర్ సింగ్ కుమారుడు ప్రగత్ సింగ్, సురేష్ తో తనకు చాలా ఏళ్లుగా ఇంటి విషయంలో వివాదం ఉందని బాధితురాలి భర్త చెప్పాడు. అయితే.. తన భార్య బన్సీవాలా, తన సహచరురాలు రేఖా చౌహాన్ వివాదం పరిష్కరించుకుందామని నిందితుల ఇంటికి తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించాడు. ఈ క్రమంలో.. 2023 ఆగస్టు 17న మధువాలా తన భార్యను తన ఇంటికి పిలిపించుకున్నాడని తెలిపాడు. అప్పటికే సురేష్, హరిశంకర్, ప్రగత్ సింగ్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే భార్యను బందీగా ఉంచి వివస్త్రను చేసి అసభ్యకరమైన వీడియో తీశారని చెప్పాడు. అప్పటి నుంచి నిందితులు తనను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారని భర్త మధువాలా తెలిపాడు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 11 మంది మావోల హతం
నిందితుల నుంచి ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉందని వాపోతున్నాడు. శత్రుత్వం కారణంగా.. నిందితులు తన కుమారుడిని 2022 సెప్టెంబర్ 23న హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేశారని తెలిపాడు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..