Dirty Video: ఓ వివాహితను ఇంటికి పిలిచి అసభ్యకర వీడియో తీసిన నిందితులు..
- ఉత్తరాఖండ్లో దారుణం
- ఓ వివాహితపై క్రూరత్వం
- మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో
- వీడియోను వైరల్ చేస్తామని బెదిరింపులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై క్రూరత్వం ప్రదర్శించారు. మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో తీశారు నిందితులు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదంసింగ్నగర్ జిల్లా కాశీపూర్లో ఈ షాకింగ్ కేసు వెలుగు చూసింది. దీంతో.. బాధితురాలి భర్త కోర్టును ఆశ్రయించాడు.
PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
తండా ఉజ్జయిని నివాసి నన్హే సింగ్ కుమారుడు హరిశంకర్, ఫసియాపురా నివాసి బాల్కర్ సింగ్ కుమారుడు ప్రగత్ సింగ్, సురేష్ తో తనకు చాలా ఏళ్లుగా ఇంటి విషయంలో వివాదం ఉందని బాధితురాలి భర్త చెప్పాడు. అయితే.. తన భార్య బన్సీవాలా, తన సహచరురాలు రేఖా చౌహాన్ వివాదం పరిష్కరించుకుందామని నిందితుల ఇంటికి తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించాడు. ఈ క్రమంలో.. 2023 ఆగస్టు 17న మధువాలా తన భార్యను తన ఇంటికి పిలిపించుకున్నాడని తెలిపాడు. అప్పటికే సురేష్, హరిశంకర్, ప్రగత్ సింగ్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే భార్యను బందీగా ఉంచి వివస్త్రను చేసి అసభ్యకరమైన వీడియో తీశారని చెప్పాడు. అప్పటి నుంచి నిందితులు తనను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారని భర్త మధువాలా తెలిపాడు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. 11 మంది మావోల హతం
నిందితుల నుంచి ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉందని వాపోతున్నాడు. శత్రుత్వం కారణంగా.. నిందితులు తన కుమారుడిని 2022 సెప్టెంబర్ 23న హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేశారని తెలిపాడు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
-
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!