Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uae

Uae News

    • ఆఫ్ఘన్ క్రికెట్ కు ఐసీసీ కీలక ఆదేశాలు…
      #అంతర్జాతీయ క్రీడలు

      ఆఫ్ఘన్ క్రికెట్ కు ఐసీసీ కీలక ఆదేశాలు…

      యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ కు షాక్ తగిలింది. ఈ టోర్నీలో పాల్గొనాలంటే కొన్ని నిర్ణయాలు తప్పకుండ పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కు ఇప్పటివరకు 8 జట్లు అర్హత సాధించాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక్కటి. ఈ పొట్టి ఫార్మాట్ లో ఎంతో బలవంతమైన జట్టుగా ఎదిగిన ఆఫ్ఘన్ ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్…
    • ఐపీఎల్‌ -14 : మరికాసేపట్లోనే చెన్నై, ముంబై మ్యాచ్‌
      #క్రీడలు

      ఐపీఎల్‌ -14 : మరికాసేపట్లోనే చెన్నై, ముంబై మ్యాచ్‌

      కరోనా ప్రభావంతో ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్‌ ఇవాల్టి నుంచి పునః ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌తో దుబాయ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్ లీగ్ మొదలుకానుంది. భారత్‌లో జరిగిన మొదటి దశలో 29 మ్యాచులు జరిగాయి. ఇంకా 31 మ్యాచులు జరగాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతోపాటు ఆటగాళ్లకు కరోనా సోకడంతో నిరవధికంగా వాయిదా వేశారు. అప్పటి నుంచి బీసీసీఐ చేసిన ప్రయత్నాలు…
    • ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కొనసాగనున్న పంత్…
      #ఐ.పి.ఎల్

      ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కొనసాగనున్న పంత్…

      ఐపీఎల్ 2021 మిగిలిచి మ్యాచ్ లకు రిషబ్ పంత్ తమ కెప్టెన్ గా ఉంటాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో తలపడింది. ఆ సమయంలోనే భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కు దూరమా కావాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్…
    • ఐపీఎల్ 2021 లో అభిమానులకు అనుమతి ఇచ్చిన యూఏఈ…
      #ఐ.పి.ఎల్

      ఐపీఎల్ 2021 లో అభిమానులకు అనుమతి ఇచ్చిన యూఏఈ…

      ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా సోకడంతో దానిని వాయిదా వేశారు. భారత్ లో ఇంకా క్రోనా కేసులు తగ్గకపోవడంతో ఇప్పుడు ఆ సీజన్ సెకండ్ హాఫ్ ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తున్నారు. ఇక యూఏఈ లో నిర్వహిస్తున్న అక్కడి ఐపీఎల్ మ్యాచ్ లకు అక్కడి ప్రభుత్వం అభిమానులను…
    • ఈరోజే యూఏఈకి బయల్దేరనున్న కోహ్లీ..
      #Top Story

      ఈరోజే యూఏఈకి బయల్దేరనున్న కోహ్లీ..

      కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తుంది బీసీసీఐ. అందుకోసం ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం భారత జట్టు మాత్రం 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ నిన్న రద్దయిన విషయం తెలిసిందే. ఆ కారణంగా వరం రోజులో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు అందరూ తిగిరి…
    • టీ20 వరల్డ్ కప్ : జట్టును ప్రకటించిన పాకిస్థాన్…
      #అంతర్జాతీయ క్రీడలు

      టీ20 వరల్డ్ కప్ : జట్టును ప్రకటించిన పాకిస్థాన్…

      టీ20 వరల్డ్ కప్ 2021 వచ్చే నెల 17 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. అయితే ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇక తాజాగా పాకిస్థాన్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ కు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే…
    • రాజస్థాన్‌ రాయల్స్‌ ఊహించని షాక్‌
      #క్రీడలు

      రాజస్థాన్‌ రాయల్స్‌ ఊహించని షాక్‌

      రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐపీఎల్‌ మిగతా సీజన్‌కు స్టార్ ప్లేయర్ జోస్‌ బట్లర్‌ దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ జట్టు స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. బట్లర్ భార్య లూయిస్ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుందని, అందుకే మిగతా సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసింది రాజస్తాన్ రాయల్స్. ఇది ఇలా ఉండగా.. అటు ఐపీఎల్ సెకండ్ సెషన్ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ ప్రాక్టీస్‌ మొదలెట్టింది. సీఎస్కే ప్లేయర్‌లో కెఫ్టెన్ ధోనీ,…
    • ఐపీఎల్  రెండో దశ సమీపిస్తుండటంతో పెరిగిన సందడి…
      #ఐ.పి.ఎల్

      ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో పెరిగిన సందడి…

      ఐపీఎల్ రెండో దశ సమీపిస్తుండటంతో సందడి పెరుగుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ యూఏఈకి చేరుకున్నాయి. ఐపీఎల్‌ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌లో అడుగుపెట్టింది డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌. ఆరు రోజుల క్వారంటైన్‌ పూర్తి చేసుకొని సాధన కూడా మొదలు పెట్టేసింది. రెండోదశలో తన తొలిమ్యాచులో రోహిత్‌సేన చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. మూడు రోజుల క్రితమే యూఏఈ చేరుకున్న ధోనీసేన ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 21న, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 31న అక్కడికి…
    • క‌ట్టుబ‌ట్ట‌లు…ఉత్త చేతుల‌తోనే ఆఫ్ఘ‌న్‌ను విడిచాను- అష్రాఫ్ ఘనీ…
      #Top Story

      క‌ట్టుబ‌ట్ట‌లు…ఉత్త చేతుల‌తోనే ఆఫ్ఘ‌న్‌ను విడిచాను- అష్రాఫ్ ఘనీ…

      ఆఫ్ఘ‌న్ అధ్య‌క్షుడు అష్రాఫ్ ఘ‌నీ ఆదివారం రోజున దేశాన్ని విడిచి వెళ్లిపోయారు.  ఆయ‌న వెళ్తూ 116 మిలియ‌న్ డాల‌ర్ల‌ను, ఖ‌రీదైన కార్ల‌ను త‌న‌వెంట తీసుకెళ్లార‌ని వార్త‌లు వ‌చ్చాయి.  ప‌లు దేశాలు ఈ విధ‌మైన ఆరోప‌ణ‌లు చేశాయి.  త‌జికిస్తాన్‌, ర‌ష్యాలు ఈ విధ‌మైన ఆరోప‌ణ‌లు చేశాయి.  అయితే, దీనిపై ఆఫ్రాఫ్ ఘ‌నీ స్పందిచారు.  తాను త‌న స్వార్ధం కోసం దేశాన్ని విడిచి రాలేద‌ని, దేశంలో ర‌క్త‌పాతం జ‌ర‌గ‌కూడ‌ద‌ని దేశాన్ని విడిచిపెట్టాల్సి వ‌చ్చిన‌ట్టు తెలిపారు.  ప్ర‌మాదం ముంచుకొస్తోంద‌ని భ‌త్ర‌తా సిబ్బంది…
    • ఆఫ్ఘ‌నిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు ఏ దేశంలో ఉన్నాడంటే…
      #Top Story

      ఆఫ్ఘ‌నిస్తాన్ మాజీ అధ్య‌క్షుడు ఏ దేశంలో ఉన్నాడంటే…

      ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు స్వాధీనం చేసుకునే ముందు రోజే అధ్య‌క్షుడు ఆష్ర‌ఫ్ ఘ‌నీ దేశం విడిచి పారిపోయాడు.  సంచుల నిండా ధ‌నం, కార్ల‌తో ఆయ‌న దేశం విడిచి హెలికాఫ్ట‌ర్‌లో వేరే దేశానికి వెళ్లిపోయాడు.  అయితే, ఆయ‌న ఏ దేశంలో ఉన్నాడు అన్న‌ది బ‌య‌ట‌కు రాలేదు.  తాజాగా మాజీ అధ్య‌క్షుడు ఆష్ర‌ఫ్ ఘ‌నికి యూఏఈ ఆశ్ర‌యం ఇచ్చిన‌ట్టు పేర్కొన్న‌ది.  మాన‌వ‌తా దృక్ప‌దంతో ఘ‌నీకి ఆశ్ర‌యం ఇచ్చిన‌ట్టుగా ఆ దేశం తెలియ‌జేసింది.  అయితే, ఘ‌ని ఏ న‌గ‌రంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో…
    ←1…1112131415→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions