ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా కొనసాగనున్న పంత్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 మిగిలిచి మ్యాచ్ లకు రిషబ్ పంత్ తమ కెప్టెన్ గా ఉంటాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో తలపడింది. ఆ సమయంలోనే భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కు దూరమా కావాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్ గాయం కారణంగా తప్పుకోవడంతో… ఎవరిని కెప్టెన్ చేయాలనీ ఆలోచించి మరో భారత యువ బాట్స్మెన్, వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ ను కెప్టెన్ గా అనౌన్స్ చేసింది. పంత్ కెప్టెన్సీలో మొత్తం 8 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ అందులో మొత్తం 6 మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. కానీ ఐపీఎల్ బయోబబుల్ లో కరోనా కేసులు నమోదు కావడంతో మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ ఇప్పుడు మళ్ళీ యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మధ్యలో దాదాపు 5 నెలల సమయం ఉండటంతో గయా పడిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కోలుకొని ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. దాంతో మిగిలిన సీజన్ కు అతడినే కెప్టెన్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఢిల్లీ జట్టు ఈ సీజన్ ను పంత్ ఏ తమ కెప్టెన్ గా కొనసాగుతారు అని ప్రకటించింది.
Also Read
- Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!