Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uae

Uae News

    • ఎయిర్ అరేబియాలో అరుదైన దృశ్యం… ముగ్గురితోనే ప్రయాణం…
      #Top Story

      ఎయిర్ అరేబియాలో అరుదైన దృశ్యం… ముగ్గురితోనే ప్రయాణం…

      క‌రోనా కార‌ణంగా అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు అర‌కొర‌గా సాగుతున్నాయి.  అనేక దేశాలు అంత‌ర్జాతీయ స‌ర్వీసులపై నిషేదం విధించిన సంగ‌తి తెలిసిందే.  ఏప్రిల్ 24 వ తేదీ నుంచి ఇండియా- యూఏఈ మ‌ధ్య విమాన స‌ర్వీసులు బంద్ అయ్యాయి.  క‌రోనా కొంత మేర తగ్గిన‌ప్ప‌టికీ థ‌ర్డ్ వేవ్ ప్ర‌మాదం పొంచి ఉన్న దృష్ట్యా విమాన స‌ర్వీసుల‌ను పున‌రుద్ధ‌రించ‌లేదు.  అయితే, ఆగ‌స్టు 5 వ తేదీన ఎయిర్ అరేబియా విమానంలో ఓ అరుదైన సంఘ‌ట‌న జ‌రిగింది.  ముగ్గురు ప్ర‌యాణికుల కోసం…
    • అక్టోబ‌ర్ 24న దాయాదుల మధ్య పోరు…
      #Top Story

      అక్టోబ‌ర్ 24న దాయాదుల మధ్య పోరు…

      ఇండియా పాక్ దేశాల మ‌ధ్య ఎలాంటి పోటీ జ‌రిగినా అది ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. ఇక క్రికెట్ మ్యాచ్ జరిగితే దాని క‌థ వేరుగా ఉంటుంది.  అక్టోబర్ నెలలో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.   అక్టోబ‌ర్ 17 నుంచి న‌వంబ‌ర్ 14 వ‌ర‌కు ఈ టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు ఒమ‌న్‌, యూఏఈలో జ‌ర‌గ‌నున్నాయి.  మార్చి 20 నాటికి టీ 20 ర్యాంకింగ్స్ ఆధారంగా రెండు 12 టీమ్‌ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు.  గ్రూప్‌లో…
    • కరోనా కట్టడికి అక్కడ కొత్త ఆంక్షలు..
      #అంతర్జాతీయం

      కరోనా కట్టడికి అక్కడ కొత్త ఆంక్షలు..

      కోవిడ్‌ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్‌ లిస్ట్‌ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్‌ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్‌, యెమెన్‌, ఇరాన్‌, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
    • ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల
      #క్రీడలు

      ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదల

      కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్లో తిరిగి ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ మరియు మూడుసార్లు ఐపీఎల్‌ విజేత గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్‌ లు పునః ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 10న జరిగే తొలి క్వాలిఫయర్‌ కు దుబాయ్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా… అదే నెల 11, 13 వ తేదీల్లో జరిగే ఎలిమినేటర్‌, 2వ క్వాలిఫయర్‌ మ్యాచ్‌…
    • అక్క‌డ మేఘాల‌కే క‌రెంట్ షాకిచ్చారు… ఎందుకంటే…
      #Top Story

      అక్క‌డ మేఘాల‌కే క‌రెంట్ షాకిచ్చారు… ఎందుకంటే…

      సాధార‌ణంగా గ‌ల్ఫ్ దేశాల్లో వేడి అధికంగా ఉంటుంది.  సాధార‌ణ రోజుల్లోనే ఉద‌యం స‌మ‌యంలో వేడి 50 డిగ్రీల వ‌ర‌కు ఉంటుంది.  ఆ వేడి నుంచి త‌ట్టుకోవాలి అంటే ఏసీలు వేసుకున్నా స‌రిపోదు.  అందుకే చాలామంది ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి సందేహిస్తుంటారు.  ఏడారిలో వ‌ర్షం కురిసింది అంటే ఇక పండ‌గే పండ‌గా.  వేడి పెరిగిపోతుండ‌టంతో కృత్రిమంగా వ‌ర్షాలు కురిపించేందుకు దుబాయ్ వాతావ‌ర‌ణ శాఖ వినూత్న‌మైన ప్ర‌యోగం చేసింది.  మేఘాల్లోకి ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన డ్రోన్‌ల‌ను పంపి క‌రెంట్…
    • ఒపెక్ కూట‌మిలో కుద‌ర‌ని ఏకాభిప్రాయం…చ‌మురు సంక్షోభం త‌ప్ప‌దా?
      #Top Story

      ఒపెక్ కూట‌మిలో కుద‌ర‌ని ఏకాభిప్రాయం…చ‌మురు సంక్షోభం త‌ప్ప‌దా?

      ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని, ఆటుపోటులను తట్టుకొని ఒక్క‌తాటిపై నిలబడి బ‌ల‌మైన బంధానికి మారుపేరుగా నిలిచిన ఒపెక్ సంస్థలో లుకలుకలు మొదలయ్యాయి.  చమురు ఉత్పత్తి పెంపు, ఆంక్షల కొనసాగింపు అనే రెండు అంశాలపై ఒపెక్ కూట‌మిలో ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు.  గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి విషయంలో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి.  ఇవి ఇటీవ‌ల కాలంలో మ‌రింత‌గా పెరిగాయి. Read: రాజ్ కందుకూరి ఆవిష్కరించిన ‘రామచంద్రాపురం’ టీజర్ ప్ర‌పంచంలో చమురుకు డిమాండ్ పెరుగుతున్న…
    • యూఏఈ కీల‌క నిర్ణ‌యంః భార‌త్‌తో స‌హా 14 దేశాల‌పై నిషేదం…
      #Top Story

      యూఏఈ కీల‌క నిర్ణ‌యంః భార‌త్‌తో స‌హా 14 దేశాల‌పై నిషేదం…

      క‌రోనా కేసులు త‌గ్గిన‌ట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుండ‌టంతో వివిధ దేశాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్న దేశాల‌పై ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి.  తాజాగా గ‌ల్ప్ దేశ‌మైన యూఏఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  భార‌త్‌తో స‌హా 14 దేశాల‌కు చెందిన ప్ర‌యాణికుల‌పై నిషేదం విధించింది.  ఈ నిషేదం జులై 21 వ‌ర‌కు అమ‌లులో ఉండ‌బోతున్న‌ది.  భార‌త్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకతో పాటుగా ఆఫ్రికాలోని వివిధ దేశాల‌పై కూడా యూఏఈ నిషేదం విధించింది.  క‌రోనా…
    • యూఏఈలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఐసీసీకి బీసీసీఐ సమాచారం
      #Top Story

      యూఏఈలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఐసీసీకి బీసీసీఐ సమాచారం

      టీ-20 వరల్డ్‌కప్ వేదికపై క్లారిటీ వచ్చేసింది.. యూఏఈలోనే టీ-20 వరల్డ్‌ కప్‌ నిర్వహిస్తామని తెలిపింది బీసీసీఐ.. ఈ విషయంపై ఇవాళే ఐసీసీకి సమాచారం ఇచ్చినట్టు బీసీసీఐ తెలిపింది.. అయితే, వరల్డ్‌ కప్‌ తేదీలను ఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపింది బీసీసీఐ. దీంతో.. క‌రోనా ఎఫెక్ట్‌తో మ‌రో మెగా టోర్నీ ఇండియా నుంచి త‌ర‌లిపోయినట్టు అయ్యింది.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో భారత్‌లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ నిర్వహించ‌లేమ‌ని అందుకే.. యూఏఈలో టోర్నీ జ‌రుగుతుంద‌ని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే, టోర్నీ నిర్వహ‌ణ‌పై బీసీసీఐకి…
    • యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్ కప్..
      #అంతర్జాతీయ క్రీడలు

      యూఏఈ వేదికగానే టీ20 వరల్డ్ కప్..

      గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానిని యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే టీ20 ప్రపంచ కప్ నిర్వహణ పై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ తెలపడంతో…
    • భార‌త్ వ్యాక్సిన్‌పై యూఏఈ క్లారిటీ… ఆ టీకా వేయించుకుంటే…
      #Top Story

      భార‌త్ వ్యాక్సిన్‌పై యూఏఈ క్లారిటీ… ఆ టీకా వేయించుకుంటే…

      ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్ త‌యారు చేస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను అనేక దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు.  ఆక్స్‌ఫ‌ర్డ్‌-అస్త్రాజెన‌కా టీకాను ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్ కోవీషీల్డ్ పేరిత ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  అక్స్‌ఫ‌ర్డ్-అస్త్రాజెన‌కా టీకాను అనేక దేశాలు ఆమోదం తెలిపాయి.  ఇందులో యూఏఈ కూడా ఉన్న‌ది.  భార‌తీయులు ఎక్కువ‌గా ఉపాది కోసం గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్తుంటారు.  ముఖ్యంగా యూఏఈకి వెళ్లే వ్య‌క్తుల సంఖ్య అధికంగా ఉంటుంది.  కోవీషీల్డ్ తీసుకున్న భార‌తీయులు ఎలాంటి సందేహం అవ‌స‌రం లేకుండా యూఏఈకి రావోచ్చ‌ని అధికారులు…
    ←1…12131415→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions