Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Uae

Uae News

    • Indian Prisons:  భార‌తీయ ఖైదీలు అత్య‌ధికంగా ఆ దేశంలోనే ఉన్నారు…
      #జాతీయం

      Indian Prisons: భార‌తీయ ఖైదీలు అత్య‌ధికంగా ఆ దేశంలోనే ఉన్నారు…

      ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో భార‌తీయులు నివ‌శిస్తున్నారు. ఉద్యోగాల కోసం వివిధ దేశాల‌కు వ‌ల‌స వెళ్తుంటారు. భార‌త్ నుంచి గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లోని జైళ్ల‌లో ఎంత‌మంది భార‌తీయులు ఉన్నారు అనే దానిపై భార‌త విదేశాంగ స‌హాయ‌మంత్రి వీ ముర‌ళీధ‌ర‌న్ పార్ల‌మెంట్‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. విదేశీ జైళ్ల‌లో 7925 మంది భార‌తీయులు ఖైదీలుగా ఉన్నార‌ని మంత్రి పేర్కొన్నారు. యూఏఈ జైళ్లలో 1663 మంది భార‌తీయులు ఖైదీలుగా ఉండ‌గా, సౌదీ అరేబియాలో 1363…
    • ఆరునెల‌ల‌పాటు క‌రోనాతో పోరాడి విజ‌యం సాధించిన భార‌తీయుడు…
      #అంతర్జాతీయం

      ఆరునెల‌ల‌పాటు క‌రోనాతో పోరాడి విజ‌యం సాధించిన భార‌తీయుడు…

      క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త రెండేళ్లుగా ప్ర‌పంచాన్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్న‌ది. రోజువారీ కేసులు ల‌క్ష‌ల్లోన‌మోద‌వుతున్నాయి. థ‌ర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నా తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టంతో క‌రోనా బారిన ప‌డిన‌ప్ప‌టికీ త్వ‌ర‌గా కోలుకుంటున్నారు. అయితే, యూఏఈలో ప‌నిచేస్తున్న ఓ భార‌తీయ ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ ఆరు నెల‌ల క్రితం క‌రోనా బారిన ప‌డ్డాడు. అప్ప‌టి నుంచి క‌రోనాతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆసుప‌త్రిలో గ‌త ఆరునెల‌లుగా చికిత్స పొందుతూ ఎట్ట‌కేల‌కు కోలుకున్నాడు. గురువారం రోజున ఆసుప‌త్రి…
    • కీల‌క నిర్ణ‌యం:  నెల రోజుల‌పాటు డ్రోన్‌ల‌పై నిషేధం…
      #అంతర్జాతీయం

      కీల‌క నిర్ణ‌యం: నెల రోజుల‌పాటు డ్రోన్‌ల‌పై నిషేధం…

      ఇటీవ‌లే యూఏఈ రాజ‌ధాని అబుదాబీలో డ్రోన్ దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారు.  యెమ‌న్‌కు చెందిన హుతీ ఉగ్ర‌వాదులు ఈ దాడుల‌కు పాల్ప‌డింది.  దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.  నెల రోజుల‌పాటు డ్రోన్‌లు, లైట్ స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్య‌క‌లాపాల‌పై నిషేధం విధిస్తున్న‌ట్టు ఆ దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల శాఖ స్ప‌ష్టం చేసింది.  డ్రోన్‌ల‌ను ఎర‌గ‌వేస్తూ వాటిని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆరోపించింది.  ఎవ‌రైనా స‌రే డ్రోన్‌ల‌ను ప్ర‌యోగిస్తే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని…
    • అబుదాబి ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్‌ దాడి..
      #అంతర్జాతీయం

      అబుదాబి ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్‌ దాడి..

      యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్‌ దాడి కలకలం సృష్టిస్తోంది… డ్రోన్‌ దాడులకు తమ పనేనని ఇరాన్‌ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించగా.. ఈ డ్రోన్‌ దాడిలో మూడు అయిల్‌ ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు తెలిపారు.. అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లోని ఇంధనం వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం. సెప్టెంబరు 14, 2019న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతీ…
    • గోల్డెన్ వీసా అందుకున్న కోలీవుడ్ బ్యూటీ
      #ట్రెండింగ్ న్యూస్

      గోల్డెన్ వీసా అందుకున్న కోలీవుడ్ బ్యూటీ

      తమిళంలో ‘కుట్టి స్టోరీ’, తెలుగులో ‘పిట్ట కథలు’లో కీలక పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి అమలా పాల్‌కు 2021 సంవత్సరం మరపురాని జ్ఞాపకాలను ఇచ్చింది. అమలా పాల్ ప్రస్తుతం ‘ కాడవర్ ‘తో పాటు పలు చిత్రాలలో నటిస్తోంది. నూతన సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో యూఏఈ ప్రభుత్వం ఆమెకు గోల్డెన్ వీసాను అందించడం విశేషం. ఈ శుభవార్తను పంచుకుంటూ అమలా పాల్ “ఇలాంటి గౌరవం లభించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. గొప్పగా భావిస్తున్నాను.…
    • గుడ్ న్యూస్‌:  అక్క‌డ వారంలో నాలుగు రోజులే ప‌ని…
      #Top Story

      గుడ్ న్యూస్‌: అక్క‌డ వారంలో నాలుగు రోజులే ప‌ని…

      గ్లోబ‌లైజేష‌న్ త‌రువాత సాఫ్ట్‌వేర్ రంగం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రించింది.  ఒక‌ప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు మాత్ర‌మే వారంలో ఐదు రోజులు ప‌నిదినాలు ఉండేవి.  ఇప్పుడు అనేక రంగాల్లో ప‌నిచేసేవారికి వారంలో ఐదురోజులు మాత్ర‌మే ప‌నిదినాలుగా ఉంటున్నాయి.   అయితే, యూఏఈ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  వారంలో నాలుగున్న రోజులు ప‌నిదినాలుగా, రెండున్న రోజులు సెల‌వుగా ప్ర‌క‌టించింది. Read: సెల్ఫీ అంటే మ‌రీ ఇంత పిచ్చి ఉంటే ఎలా? గ‌తంలో శుక్ర‌, శ‌నివారాలు సెల‌వులు కాగా, ఆదివారం ప‌నిదినంగా…
    • ఇండియా పాక్‌ మ్యాచ్‌కు వంద టికెట్లు ఫ్రీగా ఇచ్చిన వ్యాపార‌వేత్త‌…
      #Top Story

      ఇండియా పాక్‌ మ్యాచ్‌కు వంద టికెట్లు ఫ్రీగా ఇచ్చిన వ్యాపార‌వేత్త‌…

      ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మ‌ధ్య టీ20 వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్ జ‌ర‌గ‌బోతున్న‌ది.  ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కేవ‌లం గంట వ్య‌వ‌ధిలోనే అమ్ముడుపోయిన సంగ‌తి తెలిసిందే.  ఈ మ్యాచ్ కోసం ప్ర‌పంచం మొత్తం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ది.  దుబాయ్ వేదిక‌గా ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నున్న‌ది.  యూఏఈకి చెందిన అనీస్ సాజ‌న్ అనే వ్యాపార‌వేత్త త‌న ద‌నుబే కంపెనీలో ప‌నిచేస్తున్న బ్లూకాల‌ర్ ఉద్యోగుల‌కు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ కింద ఇండియా -పాక్ మ్యాచ్ టికెట్ల‌ను అంద‌జేశారు.  ఇండో…
    • టీం ఇండియాలో హైదరాబాద్ బౌలర్ కు అవకాశం…
      #అంతర్జాతీయ క్రీడలు

      టీం ఇండియాలో హైదరాబాద్ బౌలర్ కు అవకాశం…

      ఈ ఏడాది ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఓ స్టార్ బయటకు వచ్చాడు. అతనే ఉమ్రాన్ మాలిక్. ఈ ఏడాది ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరపున చివరి మూడు మ్యాచ్ లలో ఆడిన మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బంతి వేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇక ఈ ఐపీఎల్ 2021 లో హైదరాబాద్ ప్రయాణం…
    • దుబాయ్ సృష్టించిన మ‌రో అద్భుత లోకం…
      #Top Story

      దుబాయ్ సృష్టించిన మ‌రో అద్భుత లోకం…

      దుబాయ్ లో దుబాయ్ ఎక్స్‌పో 2020 ఎగ్జిబిష‌న్ జ‌రుగుతున్న‌ది. అక్టోబ‌ర్ 1 వ తేదీ నుంచి వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు ఆరు నెల‌ల‌పాటు ఈ ఎగ్జిబిష‌న్ జ‌రుగనున్న‌ది. దీనికోసం దుబాయ్ ఎడారి ప్రాంతంలోని 1080 ఎకరాల్లో వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి ఓ అద్భుత‌లోకాన్ని సృష్టించింది.  192 దేశాలు ఈ ఎగ్జిబిష‌న్‌లో పాల్గొన‌బోతున్నాయి.    ఆసియాలో జ‌ర‌గ‌బోతున్న తొలి అంత‌ర్జాతీయ ఎక్స్ పో కావ‌డంతో ప్రాముఖ్య‌త ఏర్ప‌డింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి భారీ అంత‌ర్జాతీయ ఎక్స్‌పోల‌ను…
    • యూఏఈ నుండి వెనక్కి కుల్దీప్ యాదవ్…
      #ఐ.పి.ఎల్

      యూఏఈ నుండి వెనక్కి కుల్దీప్ యాదవ్…

      ఈ ఏడాది ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ 2021 కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మిగిలిన సీజన్ ను బీసీసీఐ యూఏఈ నిర్వహిస్తుంది. దాంతో అన్ని అక్కడికి చేరుకున్నాయి. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు స్పిన్నర్ లలో ఒక్కడైన కుల్దీప్ యాదవ్ తిరిగి భారత్ కు వచ్చేస్తున్నాడు. యూఏఈ లో ఫిల్డింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కుల్దీప్ మోకాలికి గాయం అయినట్లు తెలుస్తుంది. దాంతో తిరిగి ఇండియా కు వచ్చి…
    ←1…101112131415→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions