చివరిగా ‘తెలుసు కదా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ, ప్రస్తుతానికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఒక సోషియో ఫాంటసీ సినిమా సహా, మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్త దర్శకుడితో ఒక సోషియో ఫాంటసీ సినిమా ఆయన చేయబోతున్నాడని, అలాగే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్తో మరో సినిమా లైన్లో పెట్టాడని, ప్రస్తుతానికి ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో…
మంచు మనోజ్ ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్ తన ఫిట్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించిన అప్డేట్ను ఆయన షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్ చేసిన వర్కవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని…
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస హిట్స్ కు బ్రేక్ పడింది. గతేడాది #Single చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ కుర్ర హీరోకు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. Also Read : Bollywood : కియారా అద్వానీ ఆఫర్స్కు అనీత్…
బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’. మార్చి 7న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ట్రైలర్, విడుదలైన కేవలం 48 గంటల్లోనే అన్ని ప్లాట్ఫామ్లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ మార్కును దాటి భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును…
తను ఎదగడమే కాదు.. తన శిష్యుల్ని దర్శకులుగా మార్చి వాళ్లకు ఓ బ్యాన్ బోన్లా మారారు సుకుమార్. కథ, కంటెంట్ బాగుంటే సొంతంగా సినిమాలు తీసేందుకు ప్రోత్సహాన్ని అందించడమే కాదు.. తాను నిర్మాతగా మారి సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే సుకుమార్ దగ్గర దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుని తమకంటూ ఓన్ పాథ్ ఏర్పాటు చేసుకుంటున్నారు యంగ్ డైరెక్టర్స్. వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో సుక్కు దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేసిన బుచ్చిబాబు ఉప్పెనతో దర్శకుడిగా మారి ఫ్రూవ్…
విజయ్ దేవరకొండ మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. టాక్సీవాలా’తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రణబాలి. ఈ సినిమా షూటింగ్ మార్చి 12 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పవర్ఫుల్ కంటెంట్తో, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు రణబాలి షూటింగ్ జరుగుతుండగానే, మరోవైపు రౌడీ జనార్దన్ పనులను కూడా విజయ్ పరుగులు పెట్టిస్తున్నారు.…
దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరైన నయనతార, ఇప్పుడు బాలీవుడ్పై మళ్ళీ ఫోకస్ పెట్టింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన శంకర్ వరప్రసాద్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న నయన్, ప్రస్తుతం హిందీలో ఒక క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మినీ ఫిల్మ్స్’ నిర్మించబోయే ఒక భారీ చిత్రంలో ఆమె నటించనుందట. గతంలో ‘ఫొరెన్సిక్’, ‘ఆంఖో కి గుస్తాకియా’ వంటి విభిన్నమైన చిత్రాలను అందించిన ఈ సంస్థ,…
సినిమా షూటింగ్లలో పనివేళల గురించి జరుగుతున్న రచ్చపై యంగ్ బ్యూటీ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కరీనా కపూర్, కల్యాణి ప్రియదర్శన్లతో కలిసి పాల్గొన్న అనన్య.. దీపికా పదుకొణె అంకితభావాన్ని కొనియాడారు. Allso Read : Kamal Haasan: ‘‘ మీ పనిచూసుకోండి ట్రంప్’’.. కమల్ హాసన్ విమర్శలు.. దీపికా పదుకొణెతో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘దీపికా చాలా డెడికేషన్ ఉన్న నటి.…
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరో ఎవరనే చర్చ జరిగినప్పుడల్లా రజనీకాంత్, షారుక్ ఖాన్, విజయ్ వంటి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ, తాజాగా తమిళ నటుడు, రచయిత యుగి సేతు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రేసులో అందరినీ దాటేసి కమల్ హాసన్ టాప్లో నిలిచారు. ముఖ్యంగా గ్లోబల్ హిట్ ‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ అందుకున్న పారితోషికం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా కోసం ఆయన కేవలం 10 రోజుల…
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. బాంద్రాలోని అత్యంత సంపన్న ప్రాంతమైన ‘పాలి హిల్’లో తనకున్న లగ్జరీ అపార్ట్మెంట్ను ఆమె తాజాగా రూ. 18.50 కోట్లకు విక్రయించారు. విశేషం ఏంటంటే, గత నాలుగు నెలల్లోనే ఆమె ఇలా భారీ ఆస్తిని అమ్మేయడం ఇది రెండోసారి. Also Read : Yami Gautam: హీరోయిన్ అడిగితే తప్పా? షూటింగ్ టైమింగ్స్పై యామీ గౌతమ్ ఫైర్! గతేడాది…