Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • హైద‌రాబాద్‌లో రికార్డ్ స్థాయిలో పెట్రోల్ ధ‌ర‌లు…
      #Top Story

      హైద‌రాబాద్‌లో రికార్డ్ స్థాయిలో పెట్రోల్ ధ‌ర‌లు…

      హైద‌రాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతున్నాయి.  ఆల్‌టైమ్ స్థాయిలో ధ‌ర‌లు న‌మోద‌య్యాయి.  లీట‌ర్ పెట్రోల్‌పై 29 పైస‌లు పెర‌గ్గా, డీజిల్‌పై 31 పైస‌లు పెరిగింది.  దీంతో హైద‌రాబాద్‌లో రూ.100.26 పైస‌ల‌కు చేరింది.  పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ల‌పై వాహ‌న‌దారులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్ప‌టికే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.100 దాటిన సంగ‌తి తెలిసిందే.  దేశంలో పెట్రోల్ ధ‌ర‌ల‌పై కాంగ్రెస్ పార్టీ ఆంధోళ‌న‌లు చేస్తున్న‌ది.  పెంచిన ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని డిమాండ్…
    • నేడు బీజేపీలోకి ఈట‌ల‌… ఢిల్లీకి ప‌య‌నం…
      #Top Story

      నేడు బీజేపీలోకి ఈట‌ల‌… ఢిల్లీకి ప‌య‌నం…

      హుజూరాబాద్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఈ ఉద‌యం 11ః30 గంట‌ల‌కు బీజేపీలో చేర‌బోతున్నారు.  ఉద‌యాన్నే ఈట‌ల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢ‌ల్లీకి బ‌య‌లుదేరారు.  ఈట‌లతో పాటుగా మ‌రో 20 మంది కూడా అదే విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరారు.  బీజేపీ జాతీయ ఆధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఈట‌ల, ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం బీజేపీలో చేరనున్నారు.  దేవ‌రయాంజ‌ల్ భూములను ఈట‌ల అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్నార‌నే ఆరోప‌ణ‌లు రావడంతో ఆయ‌న్ను…
    • హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం… త‌డిసిముద్దైన మ‌హాన‌గ‌రం…
      #Top Story

      హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షం… త‌డిసిముద్దైన మ‌హాన‌గ‌రం…

      ఈరోజు తెల్ల‌వారుజాము నుంచి న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురిసింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు ప‌డ‌టంతో లోత‌ట్టుప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి.  తెల్ల‌వారు జాము 3 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు వ‌ర్షం కురిసింది.  నైరుతీ రుతుప‌వ‌నాల ప్ర‌భావం, బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్పపీడ‌నం కార‌ణంగా గ‌త రెండు రోజులుగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డి వ‌ర్షాలు కురుస్తున్నాయి.  హైద‌రాబాద్ న‌గ‌రంలోనే కాకుండా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  
    • కాంగ్రెస్ లో  పీసీసీ కుంపటి : మరోసారి వీహెచ్ షాకింగ్ కామెంట్స్
      #ట్రెండింగ్ న్యూస్

      కాంగ్రెస్ లో పీసీసీ కుంపటి : మరోసారి వీహెచ్ షాకింగ్ కామెంట్స్

      తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పీసీసీ నియామకంపై పెద్ద రచ్చ నడుస్తోంది. పీసీసీ నాకంటే నాకు అని.. సీనియర్లు, జూనియర్లు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ నియామకంపై మరోసారి విహెచ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న మొన్న పార్టీ లోకి వచ్చిన వారికి పీసీసీ ఇస్తే.. మా ఆత్మగౌరవం దెబ్బతింటదని విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కొత్త వారికి ఇచ్చి మా ఆత్మగౌరవం దెబ్బతినేలా చేస్తే.. పరిణామాలు ఏంటనేది ఇప్పుడే…
    • తెలంగాణలో కొత్తగా 1280 కరోనా కేసులు..15 మంది మృతి
      #ట్రెండింగ్ న్యూస్

      తెలంగాణలో కొత్తగా 1280 కరోనా కేసులు..15 మంది మృతి

      తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు పెరిగిన కేసులు.. ఇప్పడు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 91,621 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1280 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.. మ‌రో 15 మంది కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెంద‌గా.. ఇదే స‌మ‌యంలో 2261 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక‌, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
    • 15 నుంచి రైతుబంధు నిధుల విడుదల..
      #ట్రెండింగ్ న్యూస్

      15 నుంచి రైతుబంధు నిధుల విడుదల..

      ఈ నెల 15 నుండి రైతుబంధు పథకం నిధులు విడుదల కానున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వరసగా ఏడోసారి రైతుబంధు నిధులు విజయవంతంగా రైతుల ఖాతాలలోకి రానున్నాయి. గత ఏడాది వానాకాలం, యాసంగి సీజన్లకు గాను రూ.14,656.02 కోట్లు విడుదల కాగా, ఈ వానకాలం, యాసంగి సీజన్ల కోసం బడ్జెట్ లో రూ.14,800 కోట్లు కేటాయించి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఐతే తాజాగా రైతుబంధుకు 63.25 లక్షల మంది అర్హులు అని…
    • అలర్ట్ : తెలంగాణలో విస్తారంగా వర్షాలు
      #ట్రెండింగ్ న్యూస్

      అలర్ట్ : తెలంగాణలో విస్తారంగా వర్షాలు

      వాయువ్య బంగాళ ఖాతం పరిసర పశ్చిమ బెంగాల్ తీరం, ఉత్తర ఒడిస్సా ప్రాంతంలో స్థిరంగా అల్పపీడనము కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించింది. రాగల 2 నుండి 3 రోజులలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్ఘడ్ మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుండి దక్షిణ ఛత్తీస్ఘడ్, ఉత్తర తెలంగాణా, ఉత్తర మధ్య…
    • కేసీఆర్ ను మోసం చేసిన వ్యక్తి ఈటల…
      #తెలంగాణ

      కేసీఆర్ ను మోసం చేసిన వ్యక్తి ఈటల…

      గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈటల రాజేందర్ విషయం హల చల్ గా మారింది. తెరాస పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక రేపు ఢిల్లీ వెళ్లనున్న ఈటల అక్కడ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ ను మోసం చేసిన వ్యక్తిగా ఈటల నిలిచి పోతారు అని తెలిపారు. తెలంగాణ ప్రజల…
    • రేపు ఢిల్లీ వెళ్లనున్న ఈటల…
      #కరీంనగర్

      రేపు ఢిల్లీ వెళ్లనున్న ఈటల…

      ఈటల రాజేందర్ నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి స్పీకర్ ఫార్మట్‌లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దానిని స్పీకర్ అంగీకరించారు, ఇక బీజేపీలో చేరేందుకు సిద్ధమైన ఈటల రాజేందర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరో ఆరుగురు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు. అయితే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు…
    • తెలకపల్లి రవి : సినారె.. భళారే!
      #Top Story

      తెలకపల్లి రవి : సినారె.. భళారే!

      సాహిత్యస్పూర్తి, సమయస్పూర్తి, సభాస్పూర్తి, స్నేహ స్ఫూర్తి కలబోసుకున్న స్పురద్రూపి సినారె. రాతకూ కూతకూ పాటకూ మాటకూ కలానికి గళానికి సరిహద్దులు చెరిపేసిన వారు. ‘నిలకడగా వున్న నీళ్లలో కమలాలే కాదు, క్రిములూ పుడతాయి’ అని రాసిన సి.నారాయణరెడ్డి నిజంగానే చలనశీలంగా బతికారు, కొన్నేళ్ల కిందట త్యాగరాయ గానసభ వేదికపై ఆ చరణాలు చెప్పి తన కవిత్వం ప్రవాహ గుణ ప్రధానమని వర్ణిస్తే నన్ను మెచ్చుకున్న సినారె సభలో పాల్గనని రోజు వుండేది కాదు. ఇంత సభా సంచారంలోనూ…
    ←1…1,4531,4541,4551,4561,457…1,503→

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions