Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెప్పాలి.. కేటీఆర్ పిలుపు..
      #తెలంగాణ

      కాంగ్రెస్, బీజేపీ నేత‌ల‌కు ప్ర‌జ‌లే బుద్ధి చెప్పాలి.. కేటీఆర్ పిలుపు..

      కాంగ్రెస్, బీజేపీ నేత‌లు అభివృద్ధి నిరోధ‌కులుగా మారారు.. వారికి ప్ర‌జ‌లే బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. నకిరేకల్‌లో నిర్వ‌హించిన స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా..? అని ప్ర‌శ్నించారు.. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అని ప్ర‌శ్నించారు.. ఈనాడు తెలంగాణ లో…
    • తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు
      #తెలంగాణ

      తెలంగాణ క‌రోనా అప్‌డేట్‌.. మ‌ళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

      తెలంగాణ‌లో క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న క‌రోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ స్వ‌ల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,043 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1,556 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 14 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌గా.. 24 గంట‌ల్లో 2070 మంది క‌రోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,06,436కు పెర‌గ‌గా.. రిక‌వ‌రీ కేసుల…
    • ఎమ్మెల్సీ క‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. స‌మీక‌ర‌ణాలు మార‌బోతున్నాయి..!
      #Top Story

      ఎమ్మెల్సీ క‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. స‌మీక‌ర‌ణాలు మార‌బోతున్నాయి..!

      తెలంగాణ‌లో తాజాగా కొన్ని రాజ‌కీయ ప‌రిణామ‌లు చోటు చేసుకున్నాయి.. టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్, మ‌రికొంద‌రు నేత‌లు.. ఇక‌, త్వ‌ర‌లో మ‌రిన్ని చేరిక‌లు ఉంటాయ‌ని వారి మాట‌ల ద్వారా తెలుస్తోంది.. మ‌రోవైపు.. టి.టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ‌.. టీఆర్ఎస్‌లో చేర‌తార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది..అయితే, ఈ ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు క‌విత‌.. ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.. జ‌గిత్యాల ప‌ర్య‌ట‌న‌లో…
    • వారం రోజుల్లో ఇంట‌ర్ ఫ‌లితాలు.. జులై 1న క్లాసులు
      #తెలంగాణ

      వారం రోజుల్లో ఇంట‌ర్ ఫ‌లితాలు.. జులై 1న క్లాసులు

      క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో రెండో ఏడాది కూడా ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేసింది ప్ర‌భుత్వం… మొద‌ట్లో ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి.. తాజాగా అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను సైతం ర‌ద్దు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఇక‌, ఏ ప్ర‌తిపాదిక‌న విద్యార్థుల‌ను పాస్ చేయాల‌న్న దానిపై ఇంట‌ర్ బోర్డు క‌స‌ర‌త్తు పూర్తి చేసింది.. వారం రోజుల్లో ఇంట‌ర్ సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల కానున్న‌ట్టు తెలిపారు ఇంట‌ర్ బోర్డు…
    • క‌ర్నల్ సంతోష్‌బాబు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన కేటీఆర్
      #తెలంగాణ

      క‌ర్నల్ సంతోష్‌బాబు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన కేటీఆర్

      సూర్యాపేట‌లో క‌ర్న‌ల్ సంతోష్ బాబు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు మంత్రి కేటీఆర్.. భారత్‌-చైనా సరిహద్దులో విధులు క‌ర్న‌ల్ సంతోష్ బాబు విధులు నిర్వ‌హిస్తుండ‌గా.. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 15 జూన్ 2020న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాటం చేసి అమ‌రుడ‌య్యారు.. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు భార‌త సైనికులు అమ‌రుల‌య్యారు.. ఆ వీరుడు నేల‌కొరిగి ఏడాది గ‌డిచింది.. దీంతో.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో కర్నల్‌ సంతోష్‌ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని…
    • తెలంగాణ‌లో ఈ రోజు, రేపు భారీ వ‌ర్షాలు
      #తెలంగాణ

      తెలంగాణ‌లో ఈ రోజు, రేపు భారీ వ‌ర్షాలు

      ఈ రోజు, రేపు తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మ‌రియు ఈదురు గాలుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.. నిన్నటి ఝార్ఖండ్ మ‌రియు పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవ‌ని.. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయ‌ని.. వీటి ప్ర‌భావంతో.. రాగల మూడు రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి…
    • ఈట‌ల‌పై క‌డియం కీల‌క వ్యాఖ్య‌లు… ఆస్తులు కాపాడుకునేందుకే…
      #Top Story

      ఈట‌ల‌పై క‌డియం కీల‌క వ్యాఖ్య‌లు… ఆస్తులు కాపాడుకునేందుకే…

      టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈట‌ల రాజేంద‌ర్ నిన్న‌టిరోజున బీజేపీలో చేరారు.  కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంధ్రప్ర‌ధాన్ స‌మ‌క్షంలో బీజేపీ కండువా క‌ప్పుకున్నారు.  కాగా, ఈరోజు ఢిల్లీ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు.  బీజేపీలో చేరిన ఈట‌ల‌పై టీఆర్ఎస్ నేత క‌డియం శ్రీహ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  తొలిరోజే ఈట‌ల‌కు ప‌రాభ‌వం ఎదురైంద‌ని, న‌డ్డా స‌మ‌క్షంలో ఈట‌ల ఎందుకు చేర‌లేద‌ని విమ‌ర్శించారు.  క‌మ్యునిస్టుల భావ‌జాలం ఎక్క‌డ‌పోయింద‌ని, ఆస్తుల‌ను కాపాడుకోవ‌డానికే ఈట‌ల బీజేపీలో చేరార‌ని అన్నారు.  టీఎంసీలో చిచ్చుపెట్టే ప్ర‌య‌త్నం చేసి బీజేపీ…
    • రేపు సూర్యాపేట జిల్లాలో  వైఎస్ షర్మిళ పర్యటన
      #ట్రెండింగ్ న్యూస్

      రేపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిళ పర్యటన

      రేపు సూర్యాపేట జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. హుజుర్ నగర్ లో నీలకంఠ సాయి కుటుంబాన్ని ఈ పర్యటనలో షర్మిల పరామర్శించనున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని మనస్తాపంతో నీలకంఠ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే కరోనాతో మృతిచెందిన గుణ్ణం నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు షర్మిల. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేసిన నాగిరెడ్డి…వైఎస్సార్ కు వీరాభిమాని. ఈ నేపథ్యంలోనే నాగిరెడ్డి కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. రేపు ఉదయం 7.30 గంటలకు లోటస్ పాండ్ నుండి షర్మిల బయలుదేరనున్నారు. కాగా…
    • హైద‌రాబాద్‌లో మెగా వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం…
      #Top Story

      హైద‌రాబాద్‌లో మెగా వ్యాక్సిన్ కార్య‌క్ర‌మం…

      తెలంగాణ‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతంగా జరుగుతున్న‌ది.  రోజూ ల‌క్ష‌లాదిమందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  గ‌త కొన్ని రోజులుగా హైద‌రాబాద్‌లో మెగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం చెప‌డుతున్నారు.  ఇందులో భాగంగా పోలీసుల ఆద్వ‌ర్యంలో మెగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.  పోలీసుల‌కు, వారి కుటుంబ‌స‌భ్యుల‌కు, వారి బంధువుల‌కు వ్యాక్సిన్ వేసే కార్య‌క్ర‌మాన్ని ఈరోజు హోంశాఖా మంత్రి,సీపీ ప్రారంభించారు.  రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ అందిస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  రాష్ట్రంలో లాక్‌డౌన్ స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంద‌ని, త్వ‌ర‌లోనే రాష్ట్రంలో తిరిగి మాములు జీవ‌నం ఆరంభం…
    • యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు..
      #Top Story

      యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు..

      సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా బాద్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనార్థం మంగళవారం యాదాద్రికి చేరుకున్నారు జస్టిస్ ఎన్.వి రమణ. ఈ సందర్బంగా యాదాద్రి కొండపై కొత్తగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద ఎన్వీ రమణకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో…
    ←1…1,4511,4521,4531,4541,455…1,503→

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions