Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana

Telangana News

    • తెల‌క‌ప‌ల్లి ర‌వి: బీజేపీ తీర్థం.. ఈట‌ల భ‌విత‌వ్యం..?
      #Off The Record

      తెల‌క‌ప‌ల్లి ర‌వి: బీజేపీ తీర్థం.. ఈట‌ల భ‌విత‌వ్యం..?

      మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టిఆర్‌ఎస్‌కూ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో చేరతారని వార్తలు వచ్చినా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ మాత్రమే ఈ చేరికకు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర బిజెపి ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌ తదితరులతో కలసి తర్వాత నడ్డాను కలిసి ఆ లోటు భర్తీ చేసుకోవలసి వచ్చింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ…
    • భారత్ బయోటెక్‌కు భద్రత పెంపు
      #తెలంగాణ

      భారత్ బయోటెక్‌కు భద్రత పెంపు

      క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిలో ఇప్పుడు వ్యాక్సిన్ల పాత్ర కీల‌క‌మైన‌ది.. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయ‌గా.. మ‌రోవైపు.. ఉత్ప‌త్తి కూడా అదే స్థాయిలో జ‌రుగుతోంది.. ఇక‌, ఈ స‌మ‌యంలో.. వ్యాక్సిన్ త‌యారీ చేస్తున్న సంస్థ‌ల ద‌గ్గ‌ర భారీ భ‌ద్ర‌త క‌ల్పిస్తోంది స‌ర్కార్.. ‘కోవాగ్జిన్‌’ తయారు చేస్తోన్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్​ సంస్థకి భద్రత క‌ల్పించారు.. హైదరాబాద్ శామీర్‌పేట్‌లో ఉన్న భారత్​ బయోటెక్​ ప్లాంట్ ద‌గ్గ‌ర సీఐఎస్​ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)​తో భ‌ద్ర‌త ప‌టిష్టం చేశారు.. పారా మిలిటరీ…
    • క‌రోనా కాలంలో నేత‌న్న‌ల‌కు రూ.109 కోట్ల ల‌బ్ధి..!
      #తెలంగాణ

      క‌రోనా కాలంలో నేత‌న్న‌ల‌కు రూ.109 కోట్ల ల‌బ్ధి..!

      క‌రోనా మ‌హ‌మ్మారి కాలంలో నేత‌న్న‌ల‌కు రూ.109 కోట్ల మేర ల‌బ్ధి చేకూరింద‌ని తెలిపారు తెలంగాణ పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖా మంత్రి కేటీఆర్.. నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన ఆయ‌న‌.. ఈ పథకం ద్వారా కరోనా కాలంలో నేతన్నలకు రూ. 109 కోట్ల మేర లబ్ధి చేకూరింద‌ని వెల్ల‌డించారు.. గత ఏడాది కరోనా నేపథ్యంలో లాకిన్ గడువు కన్నా ముందే నిధులు పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు క‌ల్పించింద‌న్న ఆయ‌న‌.. ఈ పథకం పునః ప్రారంభం ద్వారా…
    • తెలంగాణలో సాధారణ పరిస్థితులు.. 1.36 పాజిటివ్ రేటు
      #తెలంగాణ

      తెలంగాణలో సాధారణ పరిస్థితులు.. 1.36 పాజిటివ్ రేటు

      తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1511 కరోనా కేసులు నమోదు కాగా.. 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో 1.36 పాజిటివ్ రేటుగా వుంది. ప్రస్తుతం 16 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉంది. ప్రతి రోజు 2 లక్షల మందికి వాక్సిన్ జరుగుతుందని తెలంగాణ వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 లక్షల డోసులు వాక్సిన్ పూర్తి కాగా, 9 లక్షల 25 వేల స్టాక్ రాష్ట్రంలో ఉంది.…
    • సీఎం వార్నింగ్‌ల‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..! ఆయ‌న రాడు..!
      #Top Story

      సీఎం వార్నింగ్‌ల‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు..! ఆయ‌న రాడు..!

      తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజ‌య‌శాంతి.. సీఎం కేసీఆర్ అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా… చెయ్యకుండా వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆఫీసర్లు అందుబాటులో ఉండి తానడిగిన రిపోర్టులివ్వాలని… తేడా వస్తే స్పాట్‌లోనే సస్పెన్షన్లు ఉంటాయని సీరియస్‌గా హెచ్చ‌రించార‌ని గుర్తుచేసిన ఆమె.. సీఎం మాటలకు భయపడాల్సిన పనిలేదని అధికారులకు బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు.. ఎందుకంటే,…
    • తెలంగాణ వాతావరణ సూచన…
      #తెలంగాణ

      తెలంగాణ వాతావరణ సూచన…

      నిన్నటి ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి ఈ రోజు బలహీన పడింది. అల్పపీడనము ఈరోజు దక్షిణ ఝార్ఖండ్ & పరిసర ప్రాంతాలలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనము మధ్య ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు వ్యాపించి, ఎత్తుకు వెల్లే కొలది అల్పపీడనం నుండి నైరుతి దిశగా తెలంగాణా వైపుకి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం. ఈ రోజు (14,వ తేదీ) తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా ప్రదేశములలో మరియు…
    • తెలంగాణలో ఉన్న భూములని వేలం వేయడమే ప్రభుత్వ ఎజెండా…
      #తెలంగాణ

      తెలంగాణలో ఉన్న భూములని వేలం వేయడమే ప్రభుత్వ ఎజెండా…

      తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములని వేలం వేయాలని ప్రభుత్వ రహస్య ఎజెండా పెట్టుకుంది అని అన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి. భూముల వెలం ఆపాలని కిసాన్ కాంగ్రెస్ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కి లేఖ రాసాము. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గతంలో వెలం వేస్తుంటే మేము అడ్డుకున్నాము. ఆంధ్ర పాలకులు ప్రజల ఆస్తులు అమ్మారు అని కెసిఆర్ ప్రజలని రెచ్చగొట్టారు. అటవీ భూములని పెదలకి ఇచ్చాము. రెవిన్యూ లో ఉన్న రహస్య ఎజెండా…
    • బీజేపీపై ఒవైసీ సెటైర్లు.. ఇవి మంచి సంకేతాలేనా..?
      #తెలంగాణ

      బీజేపీపై ఒవైసీ సెటైర్లు.. ఇవి మంచి సంకేతాలేనా..?

      మాజీ మంత్రి ఈట‌ల రాజేద‌ర్.. ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన వేళ ఆ పార్టీపై సెటైర్లు వేశారు ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ… నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌లు, రెండు ఎమ్మెల్సీ స్థానాల ఫ‌లితాల‌ను ప్ర‌స్తావించారు.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సెక్యూరిటీ డిపాజిట్‌ను ద‌క్కించుకోవ‌డంలో బీజేపీ విఫ‌ల‌మైంద‌ని ఎద్దేవా చేసిన ఆయ‌న‌.. ఇక‌, హైదరాబాద్, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కోల్పోయింద‌ని విమ‌ర్శించారు.. మ‌రోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ…
    • లైవ్ : ఈటల బీజేపీలో చేరాక మొట్టమొదటి మాట
      #Top Story

      లైవ్ : ఈటల బీజేపీలో చేరాక మొట్టమొదటి మాట

    • బీజేపీలో చేరిన ఈట‌ల‌…కాసేప‌ట్లో జేపీ న‌డ్డా ఇంటికి…
      #Top Story

      బీజేపీలో చేరిన ఈట‌ల‌…కాసేప‌ట్లో జేపీ న‌డ్డా ఇంటికి…

      మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారు.  కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్, త‌రుణ్‌చుగ్ స‌మక్షంలో బీజేపీలో చేరారు.  ఈట‌ల రాజేంద‌ర్ తో పాటుగా ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, తుల ఉమ‌, ర‌మేష్ రాథోడ్‌, అశ్వ‌ద్ధామ రెడ్డి, ఓయు జేఏసీ నేత‌లు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  ఈ రోజు ఉద‌యం శంషాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.  బీజేపీ కేంద్ర‌కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో ఈ చేరిక‌లు చేరాయి.  బీజేపీ చేరిన త‌రువాత ఈట‌ల మాట్లాడారు.…
    ←1…1,4521,4531,4541,4551,456…1,503→

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions