భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నవంబర్ 17 నాటికి మన దేశం యొక్క విదేశీ మారక నిల్వలు యూఎస్ $ 0.077 బిలియన్లు పెరిగి అమెరికా $ 595.397 బిలియన్లకు చేరుకున్నాయి.
Axis Bank : ప్రైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ కొద్దిపాటి అజాగ్రత్త వల్ల భారీగా నష్టపోవాల్సి వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దానికి సుమారు రూ.91 లక్షల జరిమానా విధించింది.
RBI Data: ఒకవైపు దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యోగులు NPSని వ్యతిరేకిస్తున్నారు.
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణదాతలు, ఆర్థిక సంస్థలు, క్రెడిట్ బ్యూరోలకు కస్టమర్ ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపింది. అలా చేయని పక్షంలో ప్రతిరోజూ రూ.100 జరిమానా చెల్లించి ఈ మొత్తాన్ని వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది.
ద్రవ్యోల్భణం కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కఠిన మానిటరీ పాలసీ నిర్ణయాల మూలంగా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, ఇవి ఎంత కాలం ఉంటాయనే దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక కామెంట్స్ చేశారు.
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్లపై జరిమానా విధించింది. ఐసీఐసీఐ బ్యాంక్పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్పై రూ.3.95 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది.
Inflation: ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ ఇది పండుగ సీజన్పై ప్రభావం చూపదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేయవచ్చు.
Fake Currency: ఏదైనా టాలెంట్ ఉంటేనే గా చేయగలం. మాకున్న టాలెంట్ ఎవరికీ లేదు అనుకుంటూ దొగనోట్లని ముద్రిస్తారు కొందరు కేటుగాళ్లు. ఆ నోట్లు చూడడానికి అచ్చం నిజమైన కరెన్సీ నోట్లు లాగే ఉంటాయి. దీనితో ఈ కేటుగాళ్లు ఆ నోట్లను అమాయక ప్రజలకి ఇచ్చి వాళ్ళదగ్గర ఉన్న అసలైన నోట్లను కాజేస్తారు. కానీ పొరపాటున కూడా బ్యాంకు లో దొగనోట్లను మార్చుకోవడానికి పోరు. ఎందుకంటే దొరికిపోతాం అని భయం. ఇక ఎటిఎం గురించి చెప్పాల్సిన పని…
RBI 2000 Rupees Note Exchange: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది, తరువాత దానిని అక్టోబర్ 7వరకు పొడిగించారు.