2023 సంవత్సరం ముగింపుకు గుడ్ బై చెప్పడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది.. దీంతో ఈ ఏడాదిలో జరిగిన వాటిని గుర్తు చేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలికెందుకు జనాలు సిద్ధంగా ఉన్నారు.. 2024 లోకి అడుగు పెట్టబోతున్నాం.. అయితే వచ్చే బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తాజాగా లిస్ట్ ను రిలీజ్ చేసింది.. దానికి ప్రకారం దాదాపుగా 81 బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు తెలుస్తుంది.. ఏయే రోజులు బ్యాంకులు మూత పడతాయో ఇప్పుడు…
ఆర్బీఐ, హెచ్డీఎఫ్సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ల కార్యాలయాలపై దాడులు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ముంబై పోలీసులు తెలిపారు.
2023 ఏడాది ముగింపుకు చేరింది.. ఇక మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది రాబోతుంది.. కొత్త ఏడాది జనవరి 2024 లో కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.. జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో.. ఎప్పుడు ఉన్నాయో చూద్దాం.. కొత్త సంవత్సరం మొదటి నెలలోనే మీ బ్యాంకు పనికి ఇబ్బంది ఉండకుండా మీరు ముందుగానే సన్నాహాలు చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను చూస్తే దేశవ్యాప్తంగా…
RBI Penalty: నిబంధనలను పాటించని సహకార బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా ఐదు సహకార బ్యాంకులపై సెంట్రల్ బ్యాంక్ మరోసారి లక్షల రూపాయల జరిమానా విధించింది.
మీరు యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు చేస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్త. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొన్ని వర్గాల కోసం యూపీఐ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపు పరిమితిని భారీగా పెంచింది.. ఇప్పటి వరకు రోజువారీగా యూపీఐ చెల్లింపులు గరిష్టంగా రూ.15 వేల వరకు మాత్రమే ఆర్బీఐ అనుమతించింది. కానీ, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ పుంజుకోవడంతో రోజువారీ ఆటోమేటిక్ పేమెంట్స్ పరిమితిని రూ.లక్షకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.
రుణమాఫీ ఆఫర్ల పేరుతో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్బీఐ హెచ్చరించింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయని తెలిపింది. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది.
RBI: ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది. అలాగే నేటి నుంచి బ్యాంకు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు సెప్టెంబర్లో 14.9 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తెలిపింది. బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన డేటాను విడుదల చేస్తూ సెంట్రల్ బ్యాంక్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
ఈ రోజు RBI తిరిగి వచ్చిన రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించిన విషయాలను వెల్లడించింది. వివరాలలోకి వెళ్తే.. దేశంలో చలామణిలో ఉన్న రెండు రూపాయల వేల నోట్లను RBI రద్దు చేసింది.