బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కు కౌశల్ ల వివాహానికి మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయినా ఈ జంట ఇప్పటివరకు తమ పెళ్లిపై మీడియా ముందుకు వచ్చింది లేదు.. అధికారికంగా ప్రకటించింది లేదు. అయినా పెళ్లి వేడుకలు మాత్రం జామ్ జామ్ అని జరిగిపోతున్నాయి అంటూ వార్తలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. రాజస్థాన్ లోని ఒక చిన్న టౌన్ లో అత్యాదునిక హంగులతో కూడిన ఫైవ్ స్టార్ హోటల్ లో ఈ…
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి.. గంటల తరబడి లైన్లలో వేచిచూడాల్సిన దుస్థితి.. ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టి.. వ్యాక్సిన్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎన్నో.. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.. వ్యాక్సిన్ సెంటర్లలోనే…
బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి ముచ్చట్లే.. మరో రెండు రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కాబోయే దంపతులకు షాక్ ఇచ్చారు పలువురు స్థానికులు. కత్రినా- విక్కీలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజస్థాన్ లో ప్రఖ్యాతి గాంచిన…
కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఇండో-పాక్ సరిహద్దుకు వెళ్లనున్నారు. ఒక రోజు రాత్రి అక్కడే గడపనున్నారు. డిసెంబర్ 4న రాజస్థాన్ లోని జైసల్మీర్లో అమిత్ షా పర్యటించనున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి అంతర్జాతీయ సరిహద్దు దగ్గర ఉండనున్నారు. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడనున్నారు. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో గడిపిన మొదటి హోం మంత్రిగా అమిత్ షా నిలువనున్నారు.బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యనేతలు తరుచుగా ఆర్మీ, భద్రతా దళాల వద్దకు వెళుతున్నారు. దీపావళి సమయంలో కాశ్మీర్…
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తరువాత తిండి నిద్రను పక్కన పెట్టి ఫోన్లో కాలక్షేపం చేస్తున్నారు. సెల్కు బానిసలైపోతున్నారు. దీంతో లేనిపోని జబ్బులు తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ఫోన్ కు బానిసలైతే కొంతమంది వారి గతాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలానే స్మార్ట్ఫోన్కు బానిసైన ఓ యువకుడు తన గతాన్ని మర్చిపోయాడు. దీంతో భయపడిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది. Read: దేశంలో…
రాజస్థాన్ ఓపెన్ జైల్లో దారుణం చోటుచేసుకొంది. అంతమంది పోలీసులు చూస్తుండగా.. ఒక నిందితుడు తన కూతురుపై అఘాయిత్యని పాల్పడి పరారయ్యిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సిరోహి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా తేలడంతో అతడిని రాజస్థాన్ ప్రిజనర్స్ ఓపెన్ ఎయిర్ క్యాంపస్ కి తరలించారు. ఈ క్యాంపస్ రూల్స్ ప్రకారం జైల్లోనే నిందితుడు కుటుంబంతో కలిసి ఉండొచ్చు. దీంతో సదరు నిందితుడు కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే పుట్టుకతో…
ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో హైలెట్ అవుతున్నారు. మరి వారు బాధ్యతను మరిచి వివాదాల జోలికి వెళ్తున్నారా… లేదంటే తాము లైమ్లైట్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారా అనే విషయం దేవుడికే తెలియాలి. తాజాగా రాజస్థాన్కు చెందిన ఓ మంత్రి, కాంగ్రెస్ నేత రోడ్లను ఓ బాలీవుడ్ హీరోయిన్తో పోల్చారు. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్ రెండు రోజుల కిందట క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేశారు. ఈ సందర్భంగా…
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ కోల్పోయింది. ఉత్తరాదిలో పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. గత రెండు పర్యాయాల్లో లోక్సభ ఎన్నికల్లో ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ప్రస్తుతం కేవలం రెండు హిందీ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అవి రాజస్థాన్, చత్తీస్గఢ్. ఇంటిపోరుతో మధ్యప్రదేశ్ను పోగొట్టుకుంది. ఉన్న రెండింటిలో చత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం. మిగిలింది రాజస్థాన్. లోకసభ సీట్ల పరంగా చూసినపుడు ఇది మధ్యస్థ రాష్ట్రం. అంటే 20-39 ఎంపీ సీట్లున్న రాష్ట్రాలను మీడియం సైజ్ రాష్ట్రాలు…
కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నివారణ చర్యలు ఎన్ని తీసుకున్నా దాని పని అది సైలైం ట్గా చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా జైపూర్లోని ఓ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఆపాఠశా లను ప్రభుత్వం మూసివేసింది. కోవిడ్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పాఠశాలలను మూసివేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత, సెప్టెంబర్ నుం డి రాజస్థాన్లో పాఠశాలలు, కళాశాలలు, విద్యా…
అతడికి ఏడాది క్రితం వివాహమైంది. కట్నంకోసంమే చేసుకున్నాడో, తల్లిదండ్రుల బలవంతం వలన చేసుకున్నాడో తెలియదు కానీ, తనకి నచ్చని అమ్మాయి మెడలో తాళికట్టాడు. పెళ్లి అయినా దగ్గరనుంచి ఆమెను చిత్ర హింసలకు గురిచేయడం మొదలు పెట్టాడు.. అందంగా లేవని, అసహ్యంగా ఉన్నవాని చిత్రహింసలు పెట్టేవాడు. చివరకు ఆమె మీద కోపంతో దారుణానికి పాల్పడ్డాడు. ఏ భర్త చేయని నీచానికి ఒడిగట్టాడు. భార్యను ఎలాగోలా వదిలించుకోవాలని ఆమెను స్నేహితులకు అమ్మేసి చేతులు దులుపుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని…