Home
Rajasthan
Rajasthan News
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బాధిత బాలికపై ఐదు రోజుల పాటు 30 మందికి పైగా వ్యక్తులు పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. -
Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. 13 ఏళ్ల బాలిక అక్రమ రవాణా, సామూహిక అత్యాచారం ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరనస కార్యక్రమాలు చేపట్టాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఇంటి నుంచి తప్పిపోయిన 13 ఏళ్ల బాలికను స్థానిక రిక్షా డ్రైవర్ ఆశపెట్టి శ్రీగంగానగర్ లోని కొందరు హోటల్ యజమానులకు అమ్మేశాడు. కేవలం 5 రోజుల వ్యవధిలో… -
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
రాజస్థాన్లో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వృద్ధుడి ఎదుట టేబుల్పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ సంబంధిత మహిళా కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఏం జరిగింది? ఈ ఘటన రాజస్థాన్లోని డూంగర్పూర్ జిల్లా బిచ్చీవాడా పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. తన సమస్యను వివరించేందుకు వచ్చిన ఓ… -
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
రాజస్థాన్లోని జైపూర్లో నిషేధిత పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM)తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను రాజస్థాన్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) అరెస్టు చేసింది. బబిత (38), మత మార్పిడి తర్వాత ఖదీజా అనే పేరు స్వీకరించిన ఆమె, ఆన్లైన్ ద్వారా పాకిస్తానీ ఉగ్రవాద హ్యాండ్లర్ అబు ఉబైదాను వివాహం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. దర్యాప్తు అధికారుల సమాచారం ప్రకారం, బబిత సవాయి మాధోపూర్ జిల్లాకు చెందినది. ప్రస్తుతం ఆమె జైపూర్లో తన… -
Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ నర్సు తన బదిలీ కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్సర్ను వేడుకుంటూ ఆయన పాదాల వద్ద కన్నీరు పెట్టుకోవడం కలకలం రేపింది. “సార్.. నేను చాలా బాధలో ఉన్నాను. దయచేసి నా బదిలీకి ఏర్పాట్లు చేయండి” అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తాను ప్రస్తుతం పనిచేస్తున్న చోట తీవ్ర ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని ఆ నర్సు తెలిపింది. తన సమస్యలను వివరించి, వెంటనే బదిలీ చేయాలని మంత్రిని… -
Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
Wife Kills Husband: రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఒక హత్య సంచలనం సృష్టించింది. ఇన్స్ట్రాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తితో ప్రేమలో పడిన మహిళ, తన భర్తను దారుణంగా కుట్ర పన్ని హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు సహకరించాడు. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 4న బార్మర్ జిల్లాలోని మాల్పురా ఫాంటా సమీపంలోని ఓ పొలంలో ఉన్న నీటి ట్యాంకులో 42 ఏళ్ల తేజారామ్ మృతదేహం కనిపించింది. ఇది జరిగిన… -
EMI Crime: ట్రాక్టర్ EMI చెల్లించడానికి కోసం బంధువుల దారుణం..
EMI Crime: అప్పుతో ట్రాక్టర్ కొనుగోలు చేసి EMI చెల్లించడానికి డబ్బులు లేవని సొంత బంధువులే దారుణహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగింది. తల్లికూతుళ్లను సొంత బంధువులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ట్రాక్టర్ ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడానికి, మృతుల వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించేందుకు హత్యకు పాల్పడ్డారు. మే 28న జిల్లాలోని దేవ్గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతామాత అభయారణ్యంలోని భోపఖేడా పాల్ గ్రామంలో ఈ ఘటన… -
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
Manav Suthar: భారత క్రికెట్లో మరో యువ కెరటం మెరిసింది. ముల్లాంపూర్ వేదికగా శనివారం (జూన్ 6) నుంచి ఆఫ్ఘనిస్తాన్తో ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్లో యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా మేనేజ్మెంట్ ఈ మ్యాచ్ కోసం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదేనని చెప్పాలి. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన డెబ్యూ క్యాప్ను అందుకున్న 23 ఏళ్ల… -
Rajasthan: రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
ఆ మధ్య ఉత్తరప్రదేశ్లో అకస్మాత్తుగా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 127 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల వ్యవధిలో పెద్ద ఎత్తున భారీ నష్టం కలిగించి. సేమ్ అదే రీతిగా రాజస్థాన్లో కూడా శనివారం పట్టపగలు ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. -
PM Modi: రాజస్థాన్లో HPV వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ
రాజస్థాన్లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అజ్మీర్లో HPV వ్యాక్సినేషన్ను మోడీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులతో మోడీ సంభాషించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!