అనేక నాటకీయ పరిణామాల మధ్యన రాజస్థాన్ మంత్రి వర్గం ఆదివారం కొలువుదీరింది. రాజీనామాలు అనంతరం ఆమోదం ఆదివారం మంత్రి వర్గ విస్తరణతో రాజస్థాన్ రాజకీయం వేడేక్కింది. శనివారం, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంలోని మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇది రాష్ట్రం లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసింది. జైపూర్ లోని సీఎం గెహ్లాట్ అధికారిక నివాసంలో జరిగిన రాజస్థాన్ మంత్రుల మండలి సమావేశం అనంతరం రాజీనామాలను ప్రకటించారు. కొత్త మంత్రివర్గం ఈరోజు చేరింది.…
ఇవాళ రాజస్థాన్ కొత్త మంత్రి వర్గం కొలువుదీరనుంది. సాయంత్రం 4 గంటలకు రాజ్భవన్లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేసింది. శాసనసభలో 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం.. కేబినెట్లో గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గానికి మంత్రి వర్గ విస్తరణలో ప్రధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పైలట్ టీంకు మెజార్టీ…
వివాహేతర సంబంధాలు.. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మనకెంతో ఇష్టమైన వారు చిన్న తప్పు చేస్తేనే భరించలేము.. అలాంటిది వారు మరొక వ్యక్తితో శృంగారంలో పాల్గొంటే.. ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటుంది. ఆ కోపంతోనే వారిని చంపడంతో లేక తమకు తాము చనిపోవడంతో చేస్తూ ఉంటారు. తాజాగా తనను తల్లిలా సాకిన పిన్ని వేరొక వ్యక్తితో శృంగార లీలలు చేస్తూ కనిపించేసరికి ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు.. ఆ బాధను దిగమింగుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్ లో…
రాజస్థాన్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం కేబినెట్ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్ గెహ్లాట్ సేకరించి.. మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలుత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రుల రాజీనామా అనంతరం…
రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకొంది. ఒక మహిళ తనకు పరిచయమైన ఒక యువకుడి మర్మంగాన్ని కత్తితో కోసేసింది. అనంతరం ఏమి జరగనట్లు సారీ చెప్పి మళ్లీ అతనికి ఆపరేషన్ చేయించింది. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్లోని బికనీర్కు చెందిన ఒక యువకుడు(28) జైపూర్ లో యోగా టీచర్ గా పనిచేస్తున్నాడు. అతనికి కొద్దిరోజుల క్రితం ఫేస్ బుక్ లో ఒక మహిళ(35) పరిచయమైంది. ఆమె కూడా యోగా టీచర్…
ఒక తప్పు.. ఎన్నో తప్పులకు నాంది పలుకుతుంది.. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు.. ప్రస్తుతం సమాజంలో ఇలా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసేవాళ్ళే ఎక్కువ.. తాజాగా తాము చేసిన ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఒక మహిళను అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని రాజస్మంద్ నగర సమీపంలో ఉన్న…
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు టీచర్లు షాకిచ్చారు. టీచర్లను సన్మానించే కార్యక్రమానికి హాజరైన ఆయనకు అనూహ్యరీతితో టీచర్లు షాకిచ్చారు. కొత్త పోస్టింగ్లు, బదిలీల విషయంలో తాము స్థానిక ఎమ్మెల్యేలతో పైరవీలు చేయించుకొని ముడుపులు ఇచ్చామని సభలోని కొంతమంది టీచర్లు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు విన్న సీఎం అశోక్ గెహ్లాట్ షాకయ్యారు. వెంటనే ఈ ఆరోపణలు నిజమేనా అని తిరిగి సీఎం అందిముందు ప్రశ్నించారు. Read: ఆఫ్ఘన్లో మళ్లీ బాంబు పేలుడు.. ఏడుగురు మృతి… దానికి సభలోని…
రాజస్థాన్లో ఇంటర్నేషనల్ పుష్కర్ ఫెయిర్ జరుగుతున్నది. ఈ పుష్కర్ ఫెయిర్లో ప్రదర్శించేందుకు అనేక గుర్రాలను, మేలుజాతి పశువులను తీసుకొస్తారు. నచ్చిన వాటికి ఎంత ధర ఇచ్చైనా కొనుగోలు చేస్తుంటారు. ఇక ఈ పుష్కర్ ఫెయిర్లో పంజాబ్లోని బరిండా నుంచి అల్భక్ష్ జాటి గుర్రం సందడి చేసింది. పోడవైన కాళ్లు, బలమైన శరీరం, అందమైన రూపంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ గుర్రాన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. కొంతమంది కోటికి పైగా ఇస్తామని ముందుకు…
హైదరాబాద్ ఓల్డ్ సిటీకే పరిమితం అని భావించే ఎంఐఎం పార్టీ.. క్రమంగా రాష్ట్రాల విస్తరణపై దృష్టి సారించింది.. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలపై కేంద్రీకరించిన ఆ పార్టీ.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఏరియాల్లో కూడా ప్రభావం చూపింది.. ఇక, మహారాష్ట్ర, బీహార్లో పలు సీట్లు గెలిచి ఖాతా చేరిన ఆ పార్టీ.. తాజాగా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, తమినాడు, కర్ణాటక.. ఇలా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు పూనుకుంది.. జైపూర్…
రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకొంది. జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే.. బుండి జిల్లాకు చెందిన ముస్కాన్ మేఘ్వాల్(19), హీరాలాల్ మేఘ్వాల్(24) అనే ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకుంటున్నారు. రోజు వారిద్దరూ ఎవరికి తెలియకుండా ఊరికి కొద్దీ దూరంలో ఉండే నిర్మానుష్యమైన ప్రదేశంలో కలుసుకొనేవారు. ఎప్పటిలానే శుక్రవారం కూడా వారు కలుసుకొని ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుకు పక్కన ఉనన్ పొదల్లో బైక్ పార్క్ చేసి, పక్కనే విషం తాగి ఆత్మహత్యకు…