Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Punjab

Punjab News

    • మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
      #జాతీయం

      మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం

      ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు ఒక మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్…
    • ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! ఐఎండీ వార్నింగ్
      #జాతీయం

      ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..! ఐఎండీ వార్నింగ్

      పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు…
    • కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూసూద్ సోదరి
      #జాతీయం

      కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనూసూద్ సోదరి

      కరోనా కష్టకాలంలో దేశప్రజలకు నటుడు సోనూసూద్ ఎన్నో సేవలు అందించాడు. ఒకానొక సమయంలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆయన సోదరి తాజాగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. సోనూసూద్ సోదరి మాళవికా సూద్ సోమవారం నాడు పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పంజాబ్‌లో ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మోగా నుంచి ఆమె పోటీ చేయనున్నారు.…
    • ఎన్నిక‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌…!!
      #జాతీయం

      ఎన్నిక‌ల‌పై థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్‌…!!

      యూపీ, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, గోవా, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు ఫిబ్ర‌వ‌రి 10 నుంచి మార్చి 7 వ తేదీ వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌గ‌ర‌బోతున్నాయి.  ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు సంబంధించిన షెడ్యూల్‌ను ఈరోజు సీఈసీ ప్ర‌క‌టించింది.  జ‌న‌వ‌రి 14 వ తేదీన ఐదు రాష్ట్రాల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు.  షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌డంతో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.  జ‌న‌వ‌రి 14 వ‌ర‌కు ఎలాంటి పాద‌యాత్ర‌లు, ర్యాలీలు చేసేందుకు వీలు లేద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ పేర్కొన్న‌ది. అదే…
    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: 7 ద‌శ‌ల్లో పోలింగ్‌… మార్చి 10న కౌంటింగ్‌..

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ విడుద‌ల చేసింది.  తక్ష‌ణ‌మే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  ఐదు రాష్ట్రాల్లో 7 ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ తెలియ‌జేసింది.  జ‌న‌వ‌రి 14 వ తేదీన యూపీలో తొలిద‌శ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు సీఈసీ తెలిపింది.  తొలిద‌శ పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 10న జ‌రుగుతుంది.  యూపీలో ఫిబ్ర‌వ‌రి 10, 14,23,27, మార్చి 3,7  వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా, ఫిబ్రవ‌రి 14 వ…
    • ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు:  కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు: కోవిడ్ సేఫ్ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం

      ఈ ఏడాది ప్ర‌ధ‌మార్థంలో ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి ఉన్న‌ది.  మార్చితో గోవా, పంజాబ్‌, మ‌ణిపూర్ రాష్ట్రాల‌కు పాల‌నా కాలం ముగియ‌నుండ‌గా, మే నెల‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వాల పాల‌నా కాలం ముగియ‌నున్న‌ది.  క‌రోనా తీవ్ర‌త కార‌ణంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సంఘం అధికారులు ఆయా రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు.  అక్క‌డి ప‌రిస్థితుల‌ను స‌మీక్షించారు. క‌రోనా కేసులు పెరుగుతున్నందున ఆరోగ్య‌శాఖ అధికారుల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రిపారు.  క‌రోనా కేసులు పెరుగుతున్నందున కొత్త నిబంధ‌న‌లు తీసుకొస్తున్న‌ట్టు సీఈసీ పేర్కొన్న‌ది.   Read:…
    • ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఈ రోజే..
      #జాతీయం

      ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఈ రోజే..

      ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది… ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసినట్టు మీడియాకు సమాచారం ఇచ్చింది సీఈసీ.. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగియనుండగా.. మిగతా నాలుగు అసెంబ్లీల గడువు మార్చిలోనే వేర్వేరు…
    • ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు సుప్రీం విచారణ
      #జాతీయం

      ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు సుప్రీం విచారణ

      భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్‌ పర్యటన పెద్ద చర్చగా మారింది.. మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రధాని మోడీ భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూడాలని పిటిషన్‌ దాఖలు చేశారు సీనియర్ ‌న్యాయవాది మణిందర్‌సింగ్‌.. మరోవైపు, పిటిషన్‌ కాపీని కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్‌ సర్కార్‌కు కూడా అందించాలని న్యాయవాది మణిందర్‌ సింగ్‌కు సూచించింది సుప్రీంకోర్టు.. ఇదే సమయంలో.. ఇవాళ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది. ఇక, ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ ఆ…
    • ప్రధాని కాన్వాయ్ ఘటన ఓ డ్రామా.. హీరో సిద్ధార్థ్ వరుస ట్వీట్లు
      #జాతీయం

      ప్రధాని కాన్వాయ్ ఘటన ఓ డ్రామా.. హీరో సిద్ధార్థ్ వరుస ట్వీట్లు

      పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్న వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంపై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ… ఇదో పెద్ద డ్రామాగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. నిజంగా ఇది ప్రధాని కాన్వాయేనా…? అసలు అందులో ప్రధాని ఉన్నారా? అంటూ ప్రశ్నించాడు. ప్రధాని కాన్వాయ్‌లో ఉన్నది నటులు కావొచ్చని.. గతంలోనూ పలువురు బీజేపీ నేతలు ఎన్నోసార్లు నాటకాలు ఆడిన సందర్భాలు ఉన్నాయంటూ సిద్ధార్థ్ ఆరోపించాడు. ఈ ఘటనపై వెంటనే విచారణ…
    • సుప్రీంకోర్టుకు ప్రధాని మోడీ పర్యటన వ్యవహారం..
      #జాతీయం

      సుప్రీంకోర్టుకు ప్రధాని మోడీ పర్యటన వ్యవహారం..

      ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్‌ పర్యటన మధ్యలోనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.. భద్రతా లోపాల కారణంగా పంజాబ్​పర్యటనను ప్రధాని మోడీ ఆకస్మికంగా ముగించిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​వేశారు సీనియర్​అడ్వకేట్​మణిందర్‌ సింగ్.. ఈ వ్యవమారంలో కేంద్ర ప్రభుత్వం పాటు పంజాబా్‌ సర్కార్‌కు నోటీసులు వెళ్లగా.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ఎన్వీ రమణ…
    ←1…3738394041…48→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions