సుప్రీంకోర్టుకు ప్రధాని మోడీ పర్యటన వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ పర్యటన మధ్యలోనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.. భద్రతా లోపాల కారణంగా పంజాబ్పర్యటనను ప్రధాని మోడీ ఆకస్మికంగా ముగించిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్వేశారు సీనియర్అడ్వకేట్మణిందర్ సింగ్.. ఈ వ్యవమారంలో కేంద్ర ప్రభుత్వం పాటు పంజాబా్ సర్కార్కు నోటీసులు వెళ్లగా.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్వీ రమణ రేపు ఈ పిటిషన్పై విచారణ చేపట్టనున్నారు.
Read Also: ఎమ్మెల్యే వనమాను సస్పెండ్ చేయాలి.. రాఘవను అరెస్ట్ చేయాలి..!
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ ఫిరోజ్పుర్ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మెహ్తాబ్, న్యాయ, హోంశాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి అనురాగ్వర్మతో కూడిన ఈ కమిటీ.. ప్రధాని పర్యటన, ఎదురైన సవాళ్లు, భద్రతా లోపాలు.. తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది.. ఈ కమిటీ 3 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. కాగా, నిన్న పంజాబ్ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొన్ని నాటకీయ పరిణామాలతో ఆయన ట్రాఫిక్లో చిక్కుకుపోయారు.. దీంతో, ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు చేశారు.. ప్రధాని మోడీ పంజాబ్లో అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే వెనుదిరిగి ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి మన్సుఖ్మాండవీయ.. కొన్ని కారణాల వల్ల సభకు ప్రధాని మోడీ హాజరు కావడం లేదంటతూ సభా వేదికపై నుంచి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, ఈ వ్యవహారంలో పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు విచారణ ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!