కరణ్ జోహార్ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ శుక్రవారం తమ జిగ్రా సినిమా విడుదలవవడానికి ముందు ఫిల్మ్ క్రిటిక్స్ లేదా మీడియాకి ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ షో వేయడం లేదని ప్రకటించారు. ఈ మేరకు కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతాలు లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖలో “ప్రియమైన మీడియా సభ్యులారా” అని సంబోధిస్తూ, “సంవత్సరాలు, దశాబ్దాలుగా మీరు ధర్మ ప్రొడక్షన్స్లో మాకు…
సెప్టెంబరు 27, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న దేవర చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మరో చిత్రంలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ సంతకం చేసింది. జాన్వీ కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో నటించేందుకు సంతకం చేసింది.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఈయర్’ మూవీ తనను బాల కార్మికుడిని చేసిందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా. ఈ మూవీతోనే సిద్దార్థ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వరుణ్ ధావన్, అలియా భట్లకు కూడా ఇది డెబ్యూ మూవి. కాలేజ్ స్టూడెంట్స్ బ్యాక్డ్రాప్లో కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రీసెంట్గా కరణ్ జోహార్.. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సిద్ధార్థ్, వరుణ్లు ఫుల్ సందడి…
Vijay Devarakonda: సాధారణంగా నిర్మాతలు.. ఒక హీరోతో హిట్ కొడితే .. అదే హీరోను రిపీట్ చేస్తూ ఉంటారు. అదే ప్లాప్ వచ్చింది అంటే అస్సలు ఆ హీరో వైపు చూడరు. అంటే అందరు నిర్మాతలు అలాగే ఉండరు. కానీ, చాలామటుకు ఇలాగె ఉంటారు అనేది ఇండస్ట్రీ టాక్.
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అనన్య పాండే నటించినది తక్కువ సినిమాలే అయిన కానీ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ భామ సోషల్ మీడియా ద్వారా ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ భామ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ సినిమా తనకు పాన్ ఇండియా…
కరణ్ జోహార్ అనే పేరు వినగానే బాలీవుడ్ లో యంగ్ రియల్ టాలెంట్ ని తొక్కేసి, నేపోటిజంకి సపోర్ట్ చేసే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గుర్తొస్తాడు. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఏ స్టార్ ఫ్యామిలీలో కిడ్స్ ఉన్నా వారిని ఇండస్ట్రీలోకి లాంచ్ చేసి వారి కెరీర్స్ ని సెటిల్ చేసే వరకు సినిమాలు చేస్తూనే ఉండడం కరణ్ స్టైల్. అందుకే అతనిపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, నెగిటివిటీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం…
'బ్రహ్మాస్త్ర' మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆ సినిమా తదుపరి రెండు, మూడు భాగాలపై వివరణ ఇచ్చాడు. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను రీచ్ కావాలంటే మరికొంత సమయం పడుతుందని చెబుతున్నాడు.
సెలబ్రిటీలు ఏం చేసినా అది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. పెళ్లి తర్వాత అమెరికాకే పరిమితం అయిన ప్రియాంక చోప్రా.. ఇండియాలో జరిగే కొన్ని కార్యక్రమాలకు కోసం వస్తోంది.