Janhvi Kapoor: కరణ్ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో దేవర స్టార్ జాన్వీ కపూర్
- మరో చిత్రంలో నటించేందుకు సంతకం చేసిన జాన్వీ కపూర్
- కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో అతిధి పాత్రలో జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor: సెప్టెంబరు 27, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న దేవర చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మరో చిత్రంలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ సంతకం చేసింది. జాన్వీ కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో నటించేందుకు సంతకం చేసింది. తాజా అప్డేట్ ప్రకారం, కరణ్ జోహార్ నిర్మించబోయే ఇషా ఖట్టర్ తదుపరి చిత్రంలో చిన్న అతిధి పాత్రలో నటించడానికి జాన్వీ అంగీకరించింది. మొదట్లో తన డేట్లు ఖాళీ లేకపోవడంతో జాన్వీ ఈ ఆఫర్ను తిరస్కరించింది. అయితే ఈ అతిధి పాత్ర కోసం కరణ్ జోహార్ ఆమెను వ్యక్తిగతంగా సంప్రదించడంతో, జాన్వీ ఆ పాత్ర చేసేందుకు ఓకే చెప్పింది. అవార్డ్ విన్నింగ్ చిత్రం మసాన్ తీసిన నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ఒక పాటలో కూడా జాన్వీ అలరించనుంది. ఇది కాకుండా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ తదుపరి చిత్రంలో కూడా జాన్వీ కపూర్ కనిపించనుంది. కరణ్ జోహార్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం పేరు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు, అయితే దీనిపై చాలా చర్చలు ప్రారంభమయ్యాయి.
Read Also: Krithi Shetty: సాలిడ్ హిట్తో మలయాళ కెరీర్ను ప్రారంభించిన బేబమ్మ
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంట ఇప్పటికే ‘ధడక్’ చిత్రంలో కనిపించింది, ఇందులో వారి నటన అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ జంట మరో చిత్రంలో కలిసి నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నీరజ్ ఘైవాన్ వంటి ప్రతిభావంతులైన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరణ్ జోహార్ కోసం ఇషాన్ ఖట్టర్తో కలిసి నీరజ్ ఘైవాన్ తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్ అతిధి పాత్రలో నటించనుంది.భారతీయ సినిమాకు సంబంధించి ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ చిత్రం కథ లేదా ఇతివృత్తం గురించి ఇంకా పెద్దగా సమాచారం ఇవ్వనప్పటికీ, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు నీరజ్ ఘైవాన్ చిత్రాలలో ఎల్లప్పుడూ మంచి కథ ఉంటుంది. ఈసారి కూడా అదే అంచనా వేయబడింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!