Janhvi Kapoor: కరణ్ చిత్రంలో ప్రత్యేక అతిధి పాత్రలో దేవర స్టార్ జాన్వీ కపూర్
- మరో చిత్రంలో నటించేందుకు సంతకం చేసిన జాన్వీ కపూర్
- కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో అతిధి పాత్రలో జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor: సెప్టెంబరు 27, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్న దేవర చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేయడానికి జాన్వీ కపూర్ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మరో చిత్రంలో నటించేందుకు ఈ ముద్దుగుమ్మ సంతకం చేసింది. జాన్వీ కరణ్ జోహార్ తదుపరి చిత్రంలో ఒక చిన్న అతిధి పాత్రలో నటించేందుకు సంతకం చేసింది. తాజా అప్డేట్ ప్రకారం, కరణ్ జోహార్ నిర్మించబోయే ఇషా ఖట్టర్ తదుపరి చిత్రంలో చిన్న అతిధి పాత్రలో నటించడానికి జాన్వీ అంగీకరించింది. మొదట్లో తన డేట్లు ఖాళీ లేకపోవడంతో జాన్వీ ఈ ఆఫర్ను తిరస్కరించింది. అయితే ఈ అతిధి పాత్ర కోసం కరణ్ జోహార్ ఆమెను వ్యక్తిగతంగా సంప్రదించడంతో, జాన్వీ ఆ పాత్ర చేసేందుకు ఓకే చెప్పింది. అవార్డ్ విన్నింగ్ చిత్రం మసాన్ తీసిన నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ఒక పాటలో కూడా జాన్వీ అలరించనుంది. ఇది కాకుండా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ తదుపరి చిత్రంలో కూడా జాన్వీ కపూర్ కనిపించనుంది. కరణ్ జోహార్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం పేరు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు, అయితే దీనిపై చాలా చర్చలు ప్రారంభమయ్యాయి.
Read Also: Krithi Shetty: సాలిడ్ హిట్తో మలయాళ కెరీర్ను ప్రారంభించిన బేబమ్మ
Also Read
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- 10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ జంట ఇప్పటికే ‘ధడక్’ చిత్రంలో కనిపించింది, ఇందులో వారి నటన అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ జంట మరో చిత్రంలో కలిసి నటిస్తుండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నీరజ్ ఘైవాన్ వంటి ప్రతిభావంతులైన దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరణ్ జోహార్ కోసం ఇషాన్ ఖట్టర్తో కలిసి నీరజ్ ఘైవాన్ తదుపరి చిత్రంలో జాన్వీ కపూర్ అతిధి పాత్రలో నటించనుంది.భారతీయ సినిమాకు సంబంధించి ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .ఈ చిత్రం కథ లేదా ఇతివృత్తం గురించి ఇంకా పెద్దగా సమాచారం ఇవ్వనప్పటికీ, ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు నీరజ్ ఘైవాన్ చిత్రాలలో ఎల్లప్పుడూ మంచి కథ ఉంటుంది. ఈసారి కూడా అదే అంచనా వేయబడింది.
తాజావార్తలు
-
Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
ట్రెండింగ్
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..