Cinema Special : బడా మూవీస్ వల్ల నిర్మాతలు చితికిపోతున్నారా..?
- ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేయరుః దిల్ రాజు
- సింపథీ కార్డు వాడాలంటూ నాగ వంశీ కామెంట్స్
- భారీ బడ్జెట్ చిత్రాల వల్ల లాభం లేదు : కరణ్ జోహార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ టైమ్స్లో నిర్మతలు కొన్ని విషయాల గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చేయరంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడితే.. ఈ సారి సింపథీ కార్డు ప్లే చేయాలంటూ మరో నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో స్టార్ నిర్మాత భారీ చిత్రాల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నాడు.ఇంతకు ఎవరా నిర్మాత..? అది తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదవాల్సిందే..
‘క’ సక్సెస్ మీట్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ ఇక్కడ ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరు. మీరు కష్టపడి మీరు సక్సెస్ కావాలి, అప్పుడే మేమొచ్చి అప్లాజ్ చేస్తామంటూ డార్క్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి ఓపెన్గా చెప్పేశారు. తాజాగా నాగ వంశీ సైతం నెక్ట్స్ తన సినిమా వచ్చేటప్పుడు సింపథీ కార్డ్ ప్లే చేయాల్సిందే అంటూ.. రీసెంట్ టైమ్స్లో తన సినిమా రిజల్ట్ విషయంలో ఫేస్ చేసిన ఎదురు దెబ్బలను ఉద్దేశించి కామెంట్ చేశారు.
Also Read
- December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
- Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
Also Read : Arun Vijay : సంక్రాంతి రేస్ లో బాలా.. గట్టిగా కొట్టేలా ఉన్నాడే..?
రీసెంట్లీ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఇలాంటి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్ సంస్థ 50 శాతం షేర్ను సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదార్ పూనావాలాకు విక్రయించిన న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. లాస్ వల్లే తన వాటా అమ్మేస్తున్నాడన్న విమర్శలపై ఎట్టకేలకు స్పందించాడు. తనకి ఇప్పుడు అవసరం అందుకే చేశానని యాక్సెప్ట్ చేశాడు. ‘బడా ప్రాజెక్ట్స్ చేయాలంటే బిగ్ స్టూడియోలతో చేతులు కలపాలి. చాలా మంది భారీ బడ్జెట్ సినిమా చేస్తే లాభాలు వస్తాయని అని అనుకుంటారు. కానీ అది అబద్దం. చిన్న బడ్జెట్ సినిమాలు చేసి సక్సెస్ అయితే ప్రాఫిట్ వస్తుంది’ అని చెబుతున్నాడు. బ్రహ్మస్త్ర విషయంలో నాకు ఇదే జరిగింది.
Also Read : Dulquer Salmaan : లక్కీ భాస్కర్ రన్నింగ్ సూపర్..మొత్తం ఎన్ని కొట్లో తెలుసా..?
బ్రహ్మాస్త్ర’ రూ.420 కోట్లు రాబట్టింది.. కానీ సినిమా బడ్జెట్టే 400 కోట్లు. లాభం కేవలం 20 కోట్లు మాత్రమే. ఒకేసారి లంసమ్ ఎమౌంట్ ఎంతటి బడా నిర్మాతకైనా భారమే. దీంతో అంతటి బడ్జెట్ పెట్టలేక.. మరొకరితో టయ్యప్ కావాల్సిన పరిస్థితి. ఇదే ధర్మ ప్రొడక్షన్ సేల్కు కారణమైంది. వెయ్యి కోట్లు పెట్టి అదార్ పూణెవాలా 50 శాతం షేర్ కొన్నాడు. ఇదే పరిస్థితులు టాలీవుడ్లోనూ కనిపిస్తున్నాయి. దిల్ రాజు, నాగవంశీ, కరణ్ జోహార్ లాంటి స్టార్ నిర్మాతలే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయని చెబుతుంటే.. ఇక చోటా నిర్మాతల సంగతేంటంటారు..?
తాజావార్తలు
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
-
Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!