గత కొంత కాలంగా, బాలీవుడ్ లో ఎవరైనా, దారుణంగా ట్రోలింగ్ ఎదురుకుంటున్నారంటే…. అది కరణ్ జోహరే! సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత నెటిజన్స్ ఒక రేంజ్ లో ఆటాడుకున్నారు. నెపోటిజమ్ పేరుతో కరణ్ ని నానా తిట్లు తిట్టిపోశారు. అయితే, కరోనా కాలంలో కరణ్ ని ట్రోల్ చేయటం ఇంకా సొషల్ మీడియాలో మానటం లేదు. కొనసాగుతూనే ఉంది. తాజాగా కార్తీక్ ఆర్యన్ వ్యవహారంలోనూ కరణ్ జోహర్ విలన్ అయ్యాడు. Read Also: ‘’అందరూ…
డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పనితీరుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. అందుకే జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరోలు, ప్రొడ్యూసర్స్ పూరి జగన్నాథ్ తో వరుసగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా పూరి జగన్నాథ్ పాన్ ఇండియా మూవీ లైగర్ ను తెరకెక్కిస్తున్నాడు. దీనికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరన్ జోహార్ నిర్మాణ భాగస్వామి. అయితే… పూరి పనితీరుకు ఫిదా అయిన కరన్ ఆయనతో మరో మూడు సినిమాలకు అగ్రిమెంట్…
ఎక్కడ పొగొట్టుకున్నాడో… అక్కడే వెదుక్కోవాలని, వెదికి పట్టుకోవాలని… కరణ్ జోహర్ డిసైడ్ అయినట్టున్నాడు! ఎందుకలా అనిపించింది అంటారా? ఆయన నెక్ట్స్ మూవీ డిటైల్స్ వింటే మీకే తెలుస్తుంది! కరణ్ జోహర్ అంటే ఒకప్పుడు టిపికల్ బాలీవుడ్ ఇస్టైల్ లవ్ స్టోరీస్! అమ్మాయి, అబ్బాయి, కామెడీ, ప్రేమ, కొంచెం ఎమోషన్, చివర్లో హ్యాపీ ఎండింగ్! ఇంతే… ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ దాదాపుగా అలానే ఉండేవి! కానీ, ఏజ్, క్రేజ్ పెరుగుతున్న కొద్దీ కరణ్ తన రొమాంటిక్ కామెడీస్…
ఈ మధ్య కాలంలో కరణ్ జోహర్ అంటే అదో కాంట్రవర్సియల్ నేమ్ గా మారిపోయింది. మొదట కంగనా నెపోటిజమ్ కామెంట్స్, ఆ తరువాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో, బాలీవుడ్ మాఫియా అంటూ ఆరోపణలు… ఇలా పుట్టెడు చిక్కుల్లో ఉన్నాడు కేజో. కానీ, ఆయన నెగటివ్ పాయింట్స్ ఎలా ఉన్నా బోల్డ్ థింకింగ్ మాత్రం కాదనలేనిది! ‘కాఫీ విత్ కరణ్’ అంటూ టాక్ షో నిర్వహించి రకరకాల చర్చలకు, వివాదాలకు కారణం అవుతుంటాడు కరణ్. కానీ,…