స్టిండీస్ లో భారత్ పర్యటన ఖరారైంది. జూలై నుంచి ఆగస్టులో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న డొమినికాలోని విండ్సర్ పార్క్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జూలై 20 నుంచి రెండో టెస్టు జరగనుంది.
క్రికెట్ అభిమానులకు ఓ OTT సంస్థ శుభవార్త తెలిపింది. జియో బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా పండుగ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐపీఎల్ లో ఫ్రీగా మ్యాచ్ లు చూసుకునేలా చేసిన జియో తరహాలోనే.. ఆ సంస్థ కూడా అలా వెళ్లడానికి ముందడుగు వేస్తుంది. ఇంతకీ ఆ ఓటీటీ సంస్థ ఏదంటారా..? మీరు ఇంతకు ముందు వాడే ఉంటారు. అదేనండీ డీస్నీ హాట్ స్టార్(Disney Hotstar).
పవన్పై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు.. కాపుల భావన అదే.! జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. పవన్ కాపు కులాన్ని మళ్లీ ముంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం భావిస్తోందన్నారు. పవన్ కల్యాణ్ అందలం ఎక్కితే బాగుంటుందని కాపు కులంలోని యువత, పెద్దలు అభిప్రాయ పడుతున్నారు… కానీ, పొత్తు నిర్ణయాలతో పార్టీని అధః పాతాళంలోకి తొక్కేసారని అంతా భావిస్తున్నారని పేర్కొన్నారు.. గోదావరి జిల్లాలలో 14 తేదీ నుంచి…