Home
Cricket
Cricket News
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
India vs Pakistan: ఏషియన్ గేమ్స్లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య బిగ్ ఫైట్ ఆరంభంలోనే చూద్దామనుకుంటున్న అభిమానులకు నిరాశే ఎదురుకానుంది. ఐచి-నాగోయా వేదికగా జరిగే ఈ క్రీడల్లో పురుషులు, మహిళల క్రికెట్ విభాగాల్లో ఇరుజట్లు వేర్వేరు సమూహాల్లో ఉన్నందున ప్రారంభ దశలోనే తలపడే అవకాశం లేదు. ఇరుజట్లు తమ తమ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసి ముందంజ వేస్తే, కేవలం గోల్డ్ మెడల్ లేదా బ్రాంజ్ మెడల్ మ్యాచ్లలో మాత్రమే భారత్-పాక్ సమరం సాధ్యమవుతుంది.… -
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
క్రికెట్ స్కాట్లాండ్, రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (కేఎన్సీబీ) కలిసి పురుషుల వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల చేసిన మార్పులను తీవ్రంగా విమర్శించాయి. ఈ మార్పుల సమాచారం గురించి ఐసీసీ తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇతర అసోసియేట్ సభ్యులతో కలిసి ఈ మార్పులకు సంబంధించిన ప్రక్రియపై స్పష్టత , అధికారిక లిఖితపూర్వక సమాచారం కోరుతూ ఐసీసీతో… -
2011 World Cup Final: 2011 వరల్డ్ కప్ ఫైనల్ సిక్స్.. ధోనీ సీక్రెట్ బయటపెట్టిన శ్రీలంక బౌలర్..
2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ సాధించిన చారిత్రాత్మక విజయం, ఆ జ్ఞాపకాలపై శ్రీలంక మాజీ పేసర్ నువాన్ కులశేఖర పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్లో కులశేఖర వేసిన బంతిని ధోనీ లాంగాన్ మీదుగా సిక్సర్గా మలచి భారత్కు 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ను అందించిన సంగతి తెలిసిందే. ఆ సిక్స్ తనను ఎంతో బాధించినప్పటికీ, ధోనీని ఒక గొప్ప వ్యక్తిగా కులశేఖర అభివర్ణించారు. ప్రపంచకప్ ముగిసిన… -
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానిక వన్డే డిస్ట్రిక్ట్ టోర్నీలో పరుగుల విధ్వంసం సృష్టిస్తూ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్సర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, తరన్ తారన్ మెన్స్ సీనియర్ టీమ్పై జరిగిన మ్యాచ్లో కేవలం 91 బంతుల్లోనే 15 ఫోర్లు, 25 సిక్సర్ల సాయంతో 233 రన్స్ చేసి అద్భుతమైన డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అభిషేక్ సిక్సర్ల తుఫాన్ ధాటికి అమృత్సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 533… -
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
Ashok Sharma: జాతీయ జట్టు ప్రాతినిధ్యం వహించడం ప్రతీ క్రికెటర్కూ ఒక కల.. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో కొందరి కథలు హృదయాలను పిండేస్తాయి. గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్తో భారత అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టిన రాజస్థాన్కు చెందిన 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ ప్రయాణం కూడా సరిగ్గా అలాంటిదే. మ్యాచ్కు ముందు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక 'ఇండియా క్యాప్'… -
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
Virat Kohli: టీ20 సిరీస్లో ఊహించని ఫలితాన్ని ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్పై దృష్టి పెట్టింది. ఈ సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరడంతో అభిమానుల్లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో ఎలా ఆడబోతున్నాడని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదికూడా ఒకటి కాదు.. ఏకంగా… -
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
LA 2028 Olympics: ఒలింపిక్స్ వేదికపై భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ పోరును చూడాలనుకునే క్రికెట్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్లో ఈ దాయాదుల పోరు సాధ్యం కాకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏకంగా 128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, చివరిసారిగా 1900లో కనిపించిన క్రికెట్ను మళ్లీ ఒలింపిక్స్లో చేర్చిన సంగతి తెలిసిందే. సరికొత్తగా, మరింత ఉత్కంఠభరితంగా 15 మంది సభ్యులతో కూడిన జట్లు టీ20 ఫార్మాట్లో ఇక్కడ తలపడనున్నాయి. అయితే, పొమోనాలో ప్రత్యేకంగా… -
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజురోజుకూ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో క్రికెట్ లింక్ కూడా బయటపడింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయంపై సియా సోదరుడు సాహిల్ గోయల్ పోలీసులకు కీలక వివరాలు వెల్లడించినట్లు సమాచారం. -
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
TG20 League 2026: రోహిత్ రాయుడు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో TG20 లీగ్-2026లో పాలమూరు స్ట్రైకర్స్ జట్టు ఘన విజయం సాధించింది. జూన్ 25 రాత్రి జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో మెదక్ ఫాల్కన్స్పై పాలమూరు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. జట్టులో విక్రమ్ నాయక్, వరుణ్ యెర్రం చెరో 36 పరుగులతో రాణించి మెదక్కు… -
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
Cricket Helmet History: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఏ బ్యాటర్ అయినా ‘‘హెల్మెట్’’ లేకుండా బ్యాటింగ్ చేయడం దాదాపుగా అసాధ్యం. కానీ, ఒకప్పుడు బ్యాటర్లు ఎలాంటి హెల్మెట్ లేకుండా జెంటిల్మెన్ గేమ్ ఆడేవారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంగా వచ్చే బంతుల్ని ఎదుర్కొనేవారు. ఒక వేళ ఇవి తలకు తాకితే ప్లేయర్ చనిపోవడం గ్యారెంటీ. అలాంటి సమయంలోనే క్రికెట్లోకి హెల్మెట్ వచ్చింది. ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ ఆలోచన నుంచి పుట్టిందే ఈ హెల్మెట్. ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్మన్ డెన్నిస్…
తాజావార్తలు
-
Anurag Kashyap: మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ డైరెక్టర్.. 11 ఏళ్ల రిలేషన్.. 20 ఏళ్ల ఏజ్ గ్యాప్!
-
Congress: ఎర్రకోట వేడుకలకు రాహుల్, ఖర్గే డుమ్మా.. సీటింగ్పై అసంతృప్తే కారణమా?
-
Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
-
BJP: రాహుల్ గాంధీ ‘‘హగ్’’ కామెంట్స్.. నెహ్రూ ‘‘కిస్’’ ఫోటోలు బయటకు తెచ్చిన బీజేపీ..
-
Flash Floods: అరుణాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదులు.. 5 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు, నలుగురు మృతి
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!