అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. పర్యటన సందర్భంగా బ్లింకెన్ ఈ రోజు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కూడా సమావేశమయ్యారు.
China: ప్రస్తుత కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం.. అలాంటిది దొరికిన ఉద్యోగాన్ని చేసుకోకుండా, వాటికి రాజీనామా చేయాలంటే మనదేశంలో అయితే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ చైనాలో మాత్రం విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. అక్కడి యువత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను వదిలేస్తోంది.
చైనా గురువారం లాంగ్ మార్చ్ 2డీ రాకెట్ను 41 ఉపగ్రహాలతో ప్రయోగించింది. ఒకే మిషన్లో అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపినందుకు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ నేడు చైనాలో.. ఆ దేశ అధ్యక్షుడు చైనా అధ్యక్షులు జిన్పింగ్తో భేటీ కానున్నారు.
Galwan Valley Clash: అది 15 జూన్ 2020.. తూర్పు లడఖ్లోని గాల్వాన్లో భారతదేశం, చైనాల మధ్య హింసాత్మక ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఈ ఘటన జరిగి నేటికి మూడేళ్లు పూర్తయ్యాయి.
Weight Loss: సరైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ కారణంగా ఇటీవల యువత భారీగా బరువు పెరుగుతున్నారు. ఆ తరువాత వేగంగా బరువు తగ్గాలని భావిస్తూ అడ్డమైన మెడిసిన్స్, హెవీ వర్కౌట్స్ చేసి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చైనాలో జరిగింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన 21 ఓళ్ల యువతి 90 కిలోలు తగ్గాలనే లక్ష్యంతో పెట్టుకుంది. తీవ్రమైన వ్యాయామం కారణంగా మరణించింది.
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 27శాతం పెరిగాయి. ప్రధానంగా అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు అధిక మొత్తంలో ఎక్స్ పోర్ట్స్ అయ్యాయని సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డీవీ స్వామి వెల్లడించారు.
Millionaires Migration: భారతదేశం నుంచి మిలియనీర్లు వలస వెళ్లిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఇది జరుగుతోంది. ఈ ఏడాది కూడా 6500 మంది మిలియనీర్లు దేశాన్ని వదిలి వెళ్లే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపద, పెట్టుబడి వలస పోకడలను పరిశీలించే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు 2023 ఈ వివరాలను వెల్లడించింది. ఇలా వేరే దేశాలకు మిలియనీర్లు వలస వెళ్తున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో నిలిచింది. చైనా ఏకంగా…
చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టుకు ఆ దేశం వీసా గడువును పొడిగించకపోవడంతో ఈ నెలాఖరు నాటికి చైనా నుంచి భారతీయ జర్నలిస్టులందరూ ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు అవుతుంది
చైనాను దృష్టిలో పెట్టుకొని.. సుదీర్ఘ లక్ష్యాల్ని ఛేదించే అత్యాధునిక అణు వార్హెడ్లను భారత్ సమకూర్చుకుంటున్నదని స్వీ డన్కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్హోం ఇం టర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెల్లడించింది.