Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home China

China News

    • చైనాలో కలకలం : ప్రపంచంలోనే తొలిసారి మనిషికి బర్డ్ ఫ్లూ
      #Top Story

      చైనాలో కలకలం : ప్రపంచంలోనే తొలిసారి మనిషికి బర్డ్ ఫ్లూ

      చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి చైనాలో ఓ మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది. చైనా తూర్పు ప్రావిన్స్ లోని జెన్ జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్…
    • చైనా మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌, ముగ్గురు పిల్ల‌ల‌ను క‌నొచ్చు..
      #అంతర్జాతీయం

      చైనా మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌, ముగ్గురు పిల్ల‌ల‌ను క‌నొచ్చు..

      ప్ర‌పంచంలోనే జ‌నాభాలో నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న చైనా ఇప్పుడు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.. జ‌నాభా నియంత్ర‌ణ‌కు ఒక‌ప్పుడు ఒక్క‌రిని మాత్ర‌మే క‌నాల‌ని క‌ఠిన నిబంధ‌న‌లు తీసుకొచ్చింది.. ఆ త‌ర్వాత దానిని స‌వ‌రిస్తూ.. ఇద్ద‌రిని క‌నొచ్చు అంటూ కొత్త రూల్ తెచ్చింది.. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాల‌సీలో మార్పులు చేసిన చైనా.. ఇక నుంచి చైనాలో జంట‌లు గ‌రిష్ఠంగా ముగ్గురు పిల్ల‌ల‌ను కూడా క‌నొచ్చ‌ని తెలిపిందిఏ.. దీని ముఖ్య కార‌ణంలో.. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిపోవ‌డ‌మే..…
    • క‌రోనాపై జో బైడెన్ కీల‌క ఆదేశాలు… మూడు నెల‌ల్లో తేల్చాలి…
      #Top Story

      క‌రోనాపై జో బైడెన్ కీల‌క ఆదేశాలు… మూడు నెల‌ల్లో తేల్చాలి…

      క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే.  2019 డిసెంబ‌ర్‌లో చైనాలో మొద‌ట‌గా ఈ వైర‌స్‌ను గుర్తించారు.  ఆ త‌రువాత ఈ వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు వ్యాపించింది. అయితే, ఈ వైర‌స్ మూలాల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు గుర్తించ‌లేదు.  క‌రోనా వైర‌స్ మూలాల‌పై త‌న‌కు మూడు నెల‌ల్లో నివేద‌క అంద‌జేయాల‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీని ఆదేశించారు.  చైనాలో మొద‌ట క‌నిపించిన ఈ వైర‌స్ జంతువుల నుంచి వ‌చ్చిందా లేదంటే ప్ర‌యోగ‌శాల‌లో ప్ర‌మాదం…
    • ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా ఆ గుహ‌నుంచే వ‌చ్చిందా?
      #Top Story

      ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా ఆ గుహ‌నుంచే వ‌చ్చిందా?

      క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా వైర‌స్ చైనాలోని యువాన్ ప్రావిన్స్ లో ఉన్న గుహ‌లు కార‌ణం అని ప్ర‌పంచం భావిస్తోంది.  ఆ గుహ‌ల నుంచి వైర‌స్ ఊహాన్‌కు అక్క‌డి నుంచి ప్ర‌పంచానికి విస్త‌రించిన‌ట్టు అంత‌ర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.   ప్ర‌స్తుతం యునాన్‌లో ఉన్న గుహ‌ల‌ను పూర్తిస్థాయి భ‌ద్ర‌త క‌ల్పించిది చైనా.  ఎవ‌రిని అటువైపు వెళ్ల‌నివ్వ‌డంలేదు.  చైనా అద్య‌క్షుడి అనుమ‌తి ఉన్న ప‌రిశోధ‌కుల‌కు మాత్ర‌మే అక్క‌డికి వెళ్లేందుకు అనుమ‌తి ఉంది.  ఇక చైనా ప‌రిశోధ‌కులు…
    • ముందుకు కదిలిన చైనా రోవర్… కీలక విషయాల కోసం అన్వేషణ… 
      #Top Story

      ముందుకు కదిలిన చైనా రోవర్… కీలక విషయాల కోసం అన్వేషణ… 

      అరుణ గ్రహం పై అడుగిడిన రెండో దేశం చైనా. తియాన్ వెన్ 1 అనే వ్యోమనౌకను గతేడాది చైనా ప్రయోగించింది.  ఈ నౌక ఇటీవలే అరుణగ్రహంలోని ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.  ఉపగ్రహంలో ఉన్న ఝురాంగ్ రోవర్ శనివారం రోజున ల్యాండర్ నుంచి కిందకు దిగింది.  మార్స్ మీద అడుగుపెట్టిన ఆరు చక్రాలతో కూడిన రోవర్ ఫోటోను భూమి మీదకు పంపించి.  హైరెజల్యూషన్ 3డి కెమెరాల సహాయంతో ఫోటోలను తీసింది.  ఈ రోవర్ గంటకు 200 మీటర్ల మేర ప్రయాణం చేస్తున్నది. …
    • వైరల్: భూకంపం రాకుండానే… ఆ భవనం ఊగిపోయింది… 
      #Top Story

      వైరల్: భూకంపం రాకుండానే… ఆ భవనం ఊగిపోయింది… 

      భూకంపం వచ్చినపుడు భవనాలు ఊగిపోతుంటాయి.  నేలమట్టం అవుతుంటాయి.  ఆకాశాన్ని తాకే భవనాల్లో ఉండే ప్రజలు భూకంపం వచ్చినపుడు బయటకు పరుగులు తీస్తుంటారు.  భూకంపం నుంచి తట్టుకునే విధంగానే పెద్ద పెద్ద భవనాలను నిర్మిస్తుంటారు.  అయితే, చైనాలోని షెన్ జెన్ నగరంలో ఉన్న 72 అంతస్తుల సెగ్ ప్లాజా భవనం ఉన్నట్టుండి ఊగిపోయింది.  భూకంపం వచ్చిన సమయంలో ఎలాగైతే భవనాలు ఊగిపోతాయో అలా ఊగిపోయింది.  దీంతో ఆ భవనంలో పనిచేస్తున్న ఉద్యోగులను హుటాహుటిన బయటకు పంపించారు.  మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భవనం ఊగిపోవడంతో మొత్తం ఉద్యోగులను…
    • తప్పిన చైనా ముప్పు… 
      #అంతర్జాతీయం

      తప్పిన చైనా ముప్పు… 

      చైనా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నది.  ఇందులో భాగంగానే అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన విడిభాగాలను తీసుకొని లాంగ్ మార్చ్ 5 బీ  అనే ఇటీవలే ఆకాశంలోకి దూసుకుపోయింది.  అంతరిక్ష కేంద్రంలోని కొర్ మాడ్యులోకి విజయవంతంగా ప్రవేశించిన తరువాత ఈ రాకెట్ నియంత్రణ కోల్పోయింది.  అప్పటి నుంచి ప్రపంచదేశాల్లో టెన్షన్ మొదలైంది.  భూమిపై ఏ ప్రాంతంలో ఈ రాకెట్ కూలిపోతుందో అని భయపడ్డారు.  ఈరోజు ఉదయం ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించిన తరువాత మండిపోయింది.  దాని శకలాలు జనావాసాలపై కాకుండా…
    • వ్యాక్సిన్ కోసం నేపాల్ కు భారతీయులు… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు… 
      #అంతర్జాతీయం

      వ్యాక్సిన్ కోసం నేపాల్ కు భారతీయులు… ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు… 

      దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇండియాలో కొనసాగుతోంది.  అయితే, వ్యాక్సిన్ కోసం అనేకమంది భారతీయులు నేపాల్ బాటపడుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు, అనేకమంది భారతీయులు చైనాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న సంగతి తెలిసిందే.  చైనాలో ఉద్యోగాలు చేస్తున్నారు.  అలానే చైనాలోని వివిధ విశ్వవిద్యాలయాలలో చదువుకునే స్టూడెంట్స్ కూడా ఉన్నారు .  ఎవరైనా సరే చైనాలో అడుగుపెట్టాలి అంటే చైనా వ్యాక్సిన్…
    • విచిత్ర ఒప్పందం: వ్యాక్సిన్ అందిస్తే… ఆ దేశం నర్సులను ఇస్తుందట…
      #అంతర్జాతీయం

      విచిత్ర ఒప్పందం: వ్యాక్సిన్ అందిస్తే… ఆ దేశం నర్సులను ఇస్తుందట…

      ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది.  కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది.  అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.  ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే.  అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది.  దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.  దీంతో ఫిలిప్పీన్స్…
    ←1…106107108

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు..!

  • Thaman: మెగాస్టార్‌- బాబీ మూవీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!

  • Hyderabad: టోలీచౌకిలో విషాదం.. ఏడు అంతస్తుల భవన నిర్మాణంలో ప్రమాదం.. నలుగురు మృతి..

  • Realme Narzo Power 5G: 10001mAh బ్యాటరీ, 144Hz AMOLED, IP69 రేటింగ్.. రియల్‌మీ నార్జో పవర్ 5G భారత్‌లో లాంచ్

  • Free Stay in Dubai : దుబాయ్‌లో చిక్కుకున్నారా.? ఈ హోటల్స్‌లో ఉచితంగా బస చేయండి.!

ట్రెండింగ్‌

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions