Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh

Andhra Pradesh News

    • ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు..24 గంటల్లో
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు..24 గంటల్లో

      ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 6770 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1809844 కు చేరింది. ఇందులో 1712267 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 85,637 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 58 మంది…
    • లైవ్ః బ్ర‌హ్మంగారి మ‌ఠం ర‌గ‌డ‌పై మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ప్రెస్‌మీట్‌…
      #ఆంధ్రప్రదేశ్

      లైవ్ః బ్ర‌హ్మంగారి మ‌ఠం ర‌గ‌డ‌పై మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ ప్రెస్‌మీట్‌…

    • ఏపీకి మ‌రో 3.60 ల‌క్ష‌ల క‌రోనా డోసులు…
      #Top Story

      ఏపీకి మ‌రో 3.60 ల‌క్ష‌ల క‌రోనా డోసులు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతున్న‌ది. క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ఉద‌యం ఏపీకి మ‌రో 3.60 ల‌క్ష‌ల కోవీషీల్డ్ డోసులు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి విజ‌య‌వాడ‌లోని గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాయి. ఎయిర్‌పోర్డ్‌కు చేరుకున్న డోసుల‌ను గ‌న్న‌వ‌రం వ్యాక్సిన్ నిల్వ…
    • కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!
      #ఆంధ్రప్రదేశ్

      కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

      ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది ఏపీ సర్కార్. మునుపెన్నడూ లేని విధంగా సామాన్య ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. అయితే తాజాగా కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు యజమానులుగా ఉన్న రైతులకు మాత్రమే అందుతున్న భరోసా.. కౌలు రైతులకు అందనుంది. ఏపీ సర్కార్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం భూములు కౌలు రైతుల…
    • ఏపీలో భారీగా త‌గ్గిన కోవిడ్ కేసులు
      #తెలంగాణ

      ఏపీలో భారీగా త‌గ్గిన కోవిడ్ కేసులు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,08,616 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 6,952 మందికి పాజిటివ్‌గా తేలింది.. మ‌రో 58 మంది క‌రోనాతో మృతిచెంద‌గా.. నిన్న ఉద‌యం 9 గంట‌ల నుంచి ఇవాళ ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు 11,577 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్ర‌కాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో 9, తూర్పు గోదావ‌రిలో ఆరుగురు,…
    • ఆర్థికంగా ఏపీ దివాళ‌..! సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి..
      #ఆంధ్రప్రదేశ్

      ఆర్థికంగా ఏపీ దివాళ‌..! సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి..

      ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దివాళా తీసింద‌ని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్.. అందుకు ఉదాహరణ విశాఖలో అత్యంత విలువైన 22 ఆస్తులను తనఖా పెట్ట‌డ‌మేఅన్నారు.. ప్రభుత్వం అప్పులు తీసుకోవడంలో తప్పులేదు.. కానీ, అన్ని కార్పొరేష‌న్లు దివాళ తీసేల ప్రభుత్వం వ్యవహ‌రించింద‌ని ఆరోపించారు.. రాష్ట్రంలో అన్ని విలువైన భూములు అమ్మకాలు చేసేందుకు ప్రభుత్వం పూనుకుంటుంద‌ని విమ‌ర్శించిన మాధ‌వ్.. రాష్ట్రంలో ఆదాయవనరుల‌పై దృష్టి పెట్టకుండా ఉన్న వాటిని తనఖా పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్టాన్ని అప్పులు ఆంధ్ర ప్రదేశ్ గా…
    • ఇక చిరంజీవి అంబులెన్స్ సేవలు!
      #సినిమా న్యూస్

      ఇక చిరంజీవి అంబులెన్స్ సేవలు!

      మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్​ సేవలను నెలకొల్పాడు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాల‌ని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని…
    • రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి..!
      #Top Story

      రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి..!

      వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. ఆ పార్టీకి కొర‌క‌రాని కొయ్య‌గా మార‌రు.. గ‌తంలోనే ర‌ఘురామ‌పై లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. తాజాగా.. రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి అంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ చీప్ విప్ మార్గాని భ‌ర‌త్.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌క్వాలిఫై చేయాల్సిందిగా మరోసారి విజ్ఞ‌ప్తి చేశారు.. వైసీపీ టికెట్‌పై నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన…
    • గుడ్‌న్యూస్ః ఏపీ నుంచి దూర‌ప్రాంతాల‌కు ఆర్టీసీ స‌ర్వీసులు…
      #Top Story

      గుడ్‌న్యూస్ః ఏపీ నుంచి దూర‌ప్రాంతాల‌కు ఆర్టీసీ స‌ర్వీసులు…

      ఏపీలో క‌ర్ఫ్యూ స‌డ‌లింపుల స‌మ‌యాన్ని పెంచిన సంగ‌తి తెలిసిందే.  మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వర‌కు క‌ర్ఫ్యూ స‌మ‌యం పొడిగించ‌డంతో దూర‌ప్రాంతాల‌కు ఆర్టీపి బస్సుల‌ను న‌డ‌పాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.  ఈరోజు నుంచి దూర‌ప్రాంతాల‌కు స‌ర్వీసుల‌ను ప్రారంభించారు.  విజ‌య‌వాడ నుంచి విశాఖ‌, ఒంగోలు, నెల్లూరు, తిరుప‌తి, క‌ర్నూలు, నంధ్యాల‌కు ఆర్టీసీ స‌ర్వీసుల‌ను న‌డ‌ప‌నున్నారు.  ఉద‌యం 6 గంట‌ల నుంచి ఈ స‌ర్వీసులు ప్రారంభం అవుతాయి.  మ‌ధ్యాహ్నం వ‌ర‌కు గమ్య‌స్థానాల‌కు చేరుకునే విధంగా ఆర్టీసీ ప్లాన్ చేసింది.  క‌రోనా కేసుల కార‌ణంగా…
    • త‌ప్పిపోయిన యువ‌తి… ఐదేళ్ల త‌రువాత ఇంటికి… ఎలా అంటే…
      #Top Story

      త‌ప్పిపోయిన యువ‌తి… ఐదేళ్ల త‌రువాత ఇంటికి… ఎలా అంటే…

      ఎప్పుడో ఐదేళ్ల క్రితం ఓ యువ‌తి ఇంటి నుంచి బ‌య‌టకు వ‌చ్చి త‌ప్పిపోయింది.  త‌ప్పిపోయిన యువ‌తి కోసం తల్లిదండ్రులు పోలిస్ స్టేష‌న్లో కంప్లైంట్ ఇచ్చారు.  కానీ, ఉప‌యోగం లేకుండా పోయింది. అయితే, అలా త‌ప్పిపోయి యువ‌తి ఐదేళ్ల త‌రువాత తిరిగి ఇంటికి వ‌స్తున్న‌ట్టు త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందింది.  ఈ సంఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గుమ్మ‌ల ల‌క్షీపురం మండ‌లంలోని టిక్క‌బాయి గ్రామానికి చెందిన జ‌యసుధ అనే యువ‌తి మ‌తిస్థిమితం లేక పుదుచ్చెరి వేళ్లే రైలు ఎక్కి వెళ్లిపోయింది.  రైల్వే…
    ←1…2,0122,0132,0142,0152,016…2,042→

తాజావార్తలు

  • AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..

  • Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?

  • OnePlus Realme Merger: విలీనం కానున్న వన్‌ప్లస్, రియల్‌మీ..!?

  • Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!

  • Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions